టీడీపీ తరఫున వచ్చే ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. పేరు తెచ్చుకోవాలని భావిం చిన యువ నటుడు.. నందమూరి కుటుంబ వారసుడు తారకరత్న.. హఠాన్మరణం చెందారు. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. అప్పటి వరకు బాగానే ఉన్న ఆయన జనవరి 27న యువగళం పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో భారీగా తరలి వచ్చిన అభిమానుల తాకిడితో ఆయన ఒత్తిడికి గురై.. గుండెపోటు సంభవించింది. ఈ పరిణామాలతో తారకరత్న అశువులు […]
Tag: lokesh
క్రూరమైన విలన్గా తారకరత్న… ఈ రోల్ స్పెషాలిటీ ఇదే..!
నందమూరి తారకరత్న 23 రోజుల నుంచి మృత్యువుతో పోరాడి గత రాత్రి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. నందమూరి తారకరత్న చనిపోయాడనే విషయం తెలియగానే ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా తీవ్ర దుఃఖానికి గురవుతున్నారు. అతి చిన్న వయసులోనే తిరిగిరాని లోకానికి వెళ్లిపోయాడని చాలామంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆయన భార్యాపిల్లలకు ఆయన చనిపోవడం పెద్ద విషాదం. ఇక తారకరత్న తన సినీ కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో నటించారు. ఆయన హీరోగా కన్నా విలన్ […]
గుడివాడ-గన్నవరంల్లో బాబు-చినబాబు పోటీ..వంశీ సవాల్!
తెలుగుదేశం పార్టీలో రాజకీయ జీవితం మొదలుపెట్టి అదే పార్టీ నుంచి రెండుసార్లు గెలిచి..ఆ తర్వాత వైసీపీలోకి జంప్ చేసి..తమదైన శైలిలో చంద్రబాబు-లోకేష్లని కొడాలి నాని, వల్లభనేని వంశీ ఏ స్థాయిలో తిడుతున్నారో చెప్పాల్సిన పని లేదు. ఇలా తిడుతున్న ఈ ఇద్దరి నేతలకు చెక్ పెట్టాలని టిడిపి చూస్తుంది. కానీ అనుకున్న విధంగా వారి స్థానాల్లో టిడిపి బలపడటం లేదు. అందుకే దమ్ముంటే గుడివాడ, గన్నవరంల్లో చంద్రబాబు-లోకేష్ పోటీ చేయొచ్చుగా అని వంశీ సవాల్ చేశారు. తనను, […]
లోకేష్ పాదయాత్రతో టీడీపీ గ్రాఫ్ డౌన్..నిజమెంత?
లోకేష్ పాదయాత్రతో టీడీపీకి మైలేజ్ రావడం లేదా? ఇంకా టిడిపి గ్రాఫ్ డౌన్ అయిందా? అంటే వైసీపీ నేతల మాటల్లో మాత్రం టిడిపి గ్రాఫ్ డౌన్ అయిందనే చెప్పవచ్చు. పాదయాత్రపై మొదట నుంచి వైసీపీ నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. అసలు పాదయాత్రలో జనం లేరని, లోకేష్ని ప్రజలు పట్టించుకోవడం లేదని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. తాజాగా వైసీపీ యువ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి సైతం..లోకేష్ పై విమర్శలు చేశారు. నారా లోకేష్ పాదయాత్రతో […]
లోకేష్ టీజింగ్..రోజానే టార్గెట్ చేశారే!
నారా లోకేష్ పాదయాత్రతో దూకుడుగా ముందుకెళుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర స్థాయిలో పాదయాత్రకు అంత హైప్ రాలేదు గాని..స్థానికంగా మాత్రం బాగానే హైలైట్ అవుతుంది. పాదయాత్ర ఎక్కడ జరిగితే ఆ ప్రాంతం వరకు స్పందన బాగానే వస్తుంది. అదే సమయంలో లోకేష్ గతానికి భిన్నంగా ప్రత్యర్ధులపై పంచ్లు పేలుస్తున్నారు. ఇక ఎక్కడక్కడ ప్రజలని కలుస్తూ వారి సమస్యలని తెలుసుకుంటున్నారు. వైసీపీ హయాంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తాము అధికారంలోకి రాగానే వాటిని తొలగిస్తామని హామీ ఇస్తున్నారు. అలాగే […]
లోకేష్ పాదయాత్ర షురూ..టీడీపీకి అధికారం దక్కుతుందా!
నారా లోకేష్ పాదయాత్ర మొదలవుతుంది..మరి కొన్ని గంటల్లో కుప్పం నుంచి లోకేష్ పాదయాత్ర మొదలవుతుంది. అయితే అనేక ఆంక్షల మధ్య లోకేష్ పాదయాత్ర ప్రారంభవుతుంది. అయితే ఈ ఆంక్షల్లో సడలింపులు దొరుకుతాయా? లేక అవేమీ పట్టించుకోకుండా పాదయాత్ర ముందుకెళుతుందా? అనేది చూడాల్సి ఉంది. ఆ విషయం పక్కన పెడితే..పాదయాత్ర ద్వారా టీడీపీని అధికారంలోకి తీసుకు రాగలరా లేదా? అనేది ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో దారుణంగా ఓడి ప్రతిపక్షానికి పరిమితమైన పార్టీని కొంతమేర చంద్రబాబు […]
లోకేష్ ‘యువగళం’ రెడీ..టీడీపీకి కలిసొస్తుందా?
మొత్తానికి లోకేష్ యువగళం పాదయాత్రకు అన్నీ ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి..జనవరి 27 తేదీన ఉదయం 11 గంటలకు కుప్పంలో లోకేష్ పాదయాత్ర మొదలుకానుంది. పోలీసులు పలు ఆంక్షలు పెట్టిన నేపథ్యంలో పాదయాత్ర ఎలా సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే పోలీసుల ఆంక్షలని పట్టించుకోకుండా టిడిపి శ్రేణులు పాదయాత్రకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇటు లోకేష్ సైతం అదే దూకుడుతో ముందుకెళుతున్నారు. బుధవారం ఇంటిదగ్గర చంద్రబాబు, భువనేశ్వరి ఆశీర్వాదం తీసుకుని, ఎన్టీఆర్ ఘాట్కు వెళ్ళి, ఆ తర్వాత కడపకు వెళ్ళి […]
బాబోయ్ ఇవేం రూల్స్..జగన్ మాదిరిగానే పాదయాత్ర.!
నారా లోకేష్ పాదయాత్రకు పోలీసులు అనుమతించిన విషయం తెలిసిందే. అయితే పాదయాత్రకు కఠినమైన ఆంక్షలు విధించారు. ఈ రూల్స్ తో పాదయాత్ర చేయడం కష్టమని టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. కాళ్ళు కట్టేసి ముందుకెళ్లమని చెబుతున్నట్లుగా పోలీసుల రూల్స్ ఉన్నాయని అంటున్నారు. జనవరి 27 నుంచి కుప్పంలో మొదలుకానున్న లోకేష్ పాదయాత్రకు డిజిపి పర్మిషన్ ఇచ్చి ఉంటే..రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రూల్ ఉండేది..కానీ ఎక్కడకక్కడ సబ్ డివిజన్ పరిధిలో డిఎస్పి ద్వారా పర్మిషన్ తీసుకోవాలి. అంటే ప్రతి […]
లోకేష్ పాదయాత్రపై కన్ఫ్యూజన్..పర్మిషన్లలో చిక్కులు.!
నారా లోకేష్ పాదయాత్ర పర్మిషన్ల విషయంలో క్లారిటీ లేకుండా పోయింది…ఇప్పటికే జనవరి 27న కుప్పం నుంచి లోకేష్ పాదయాత్ర మొదలుకానున్న విషయం తెలిసిందే..దీనికి సంబంధించిన ఏర్పాట్లని సైతం పూర్తి చేసే పనిలో టీడీపీ శ్రేణులు ఉన్నాయి. అయితే వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం1 వల్ల లోకేష్ పాదయాత్రకు కొన్ని అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే లోకేష్ పద్యతరకు పర్మిషన్ ఇవ్వాలని ఇప్పటికే పలుమార్లు ఏపీ డిజిపికి, చిత్తూరు ఎస్పీకి, కుప్పం పోలీసులకు లేఖ రాశారు. అయితే […]