ఆ నియోజ‌క‌వ‌ర్గంలో లోకేశ్ పెత్త‌నం

విజ‌య‌వాడ పార్లెమంట‌రీ స్థానం.. రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యం ఉన్న స్థానం. అందునా ప్ర‌స్తుతం రాజ‌ధాని ప్రాంతం ఈ నియ‌జక‌వ‌ర్గంలో క‌లిసి ఉండడంతో మ‌రింత ప్రాధాన్యం పెరిగింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ నేత కేశినేని నాని ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. ఈయ‌న హ‌యాంలోనే బెంజిస‌ర్కిల్ వ‌ద్ద ప్లైవోర్‌కు పూజ‌లు కూడా జ‌రిగాయి. ఇక‌, దుర్గ గుడి వ‌ద్ద ఫ్లైవోవ‌ర్ నిర్మాణం వేగంగా సాగుతోంది. నాని ఎంపీ అయ్యాక‌, ఇక్క‌డ ఏపీ రాజ‌ధాని వ‌చ్చిన పుణ్య‌మో, ఆయ‌న క‌ష్ట‌ప‌డిన […]

ప్లాన్ మార్చిన మామా, అల్లుడు

ఏపీలోని కీల‌క జిల్లాల్లో ఒక‌టి అయిన కృష్ణా జిల్లా రాజకీయం ఈ సారి మరింత హాట్ హాట్ గా మారనుంది. ఇక్క‌డ ఏపీ రాజ‌ధాని ప్రాంతం ఏర్పాటు కావ‌డంతో గ‌త ఎన్నిక‌ల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఇక్క‌డ రాజకీయం స‌రికొత్త‌గా పుంత‌లు తొక్క‌నుంది. కీల‌క‌మైన రాజధాని ప్రాంతంలో గెలిచేందుకు అన్ని పార్టీల‌కు మ‌హామ‌హులు పోటీ ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాజ‌ధాని ప్రాంతంలో సీటు ద‌క్కించుకునేందుకు ప్ర‌ధాన పార్టీల నుంచి ప్ర‌ముఖులు పోటీ ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే […]

అల్లుడు కోసం మామ త్యాగమా..! లేక గుడ్ బై నా..!

ప్ర‌ముఖ సినీన‌టుడు, ఏపీలోని హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్ప‌నున్నారా ? వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న హిందూపురం నుంచి మ‌రోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసే ఉద్దేశంలో లేరా ? బాల‌య్య 2019 త‌ర్వాత రాజ్య‌స‌భ‌కు వెళ్లేందుకు రెడీ అవుతున్నారా ? అంటే ఏపీ టీడీపీ వ‌ర్గాల్లో అవున‌నే ఆన్స‌రే వ‌స్తోంది. 2014 ఎన్నిక‌ల్లో త‌న తండ్రి గ‌తంలో ప్రాథినిత్యం వ‌హించిన హిందూపురం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలోకి […]

మ‌హానాడులో లోకేశ్ భ‌జ‌న ఎక్కువైందా…

ఏపీలో అధికార టీడీపీకి మ‌హానాడు పెద్ద పండుగ లాంటిది. టీడీపీ నాయ‌కులంద‌రూ ఒకే చోట మూడు రోజుల పాటు స‌మావేశ‌మై పార్టీ విధివిధానాలు, ఇత‌ర‌త్రా అంశాల‌పై చ‌ర్చించుకుంటారు. టీడీపీ పండుగగా మ‌హానాడును పిలుస్తారు. తాజాగా ఏపీలో అధికారంలో ఉండి, తెలంగాణ‌లో అస్తిత్వం కోసం పోరాడుతోన్న టీడీపీ మ‌హానాడు రెండు రాష్ట్రాల్లోను వేర్వేరుగా నిర్వ‌హించారు. తెలంగాణ‌లో తొలి మ‌హానాడు హైద‌రాబాద్‌లో ఇప్ప‌టికే జ‌ర‌గ‌గా ఏపీలో మ‌హానాడు విశాఖ కేంద్రంగా ఈ రోజు స్టార్ట్ అవుతోంది. దాదాపు పదిహేనేళ్ల తర్వాత […]

సోషల్ మీడియాకు లోకేష్ మ‌ళ్లీ దొరికారా?

పార్ట్ టైం పొలిటీషియ‌న్.. ఈ ప‌దం ఏపీ రాజ‌కీయాల్లో విప‌రీతంగా వినిపిస్తోంది. ఇప్పుడిప్పుడే రాజ‌కీయాల్లో అడుగు లేస్తున్న టీడీపీ అధినేత త‌న‌యుడు, మంత్రి నారా లోకేష్ కొంత‌మందిని ఉద్దేశించి `పార్ట్‌టైం పొలిటీషియ‌న్‌` అని చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి. దీనిపై జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ స్ట్రాంగ్‌గా కౌంట‌ర్ ఇచ్చాడు. మ‌రి ప‌వ‌న్ కోటా అయిపోయింది.. ఇప్పుడు జూనియ‌ర్ కూడా స్పందిస్తాడా? లేదా అనే చ‌ర్చ మొద‌లైంది. ఇదే స‌మ‌యంలో సోష‌ల్ మీడియాలోనూ లోకేష్‌పై సెటైర్లు ప‌డుతున్నాయి. పార్టీలో […]

లోకేష్ `ఐటీ`లో పాస‌య్యే బాధ్యత చంద్ర‌బాబుదే

ఏపీలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి హైటెక్ బాబుగా పేరు తెచ్చుకున్నారు చంద్ర‌బాబు. ఇప్పుడు ఆయ‌న త‌న‌యుడు లోకేష్‌.. ఐటీ మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన అనంత‌రం.. పెద్ద ఎత్తున కంపెనీలు, ఉద్యోగాలు తీసుకొస్తాన‌ని చెబుతున్నారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌పంచ వ్యాప్తంగా ఐటీ రంగం సంక్షోభం ఎదుర్కొంటోంది. సంక్షోభాల నుంచి అవ‌కాశాలు సృష్టించుకోవాల‌ని చంద్ర‌బాబు ప‌దేప‌దే చెబుతుంటారు. ఇప్పుడు ఏపీలో శ‌ర‌వేగంగా ఐటీ కంపెనీల‌కు మౌలిక వ‌స‌తులు క‌ల్పిస్తే భ‌విష్య‌త్ బాగుంటుంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. మరి ఈ […]

క‌ట్ట‌ప్ప ప్ర‌శ్న‌కు..ఏపీ మంత్రికి లింకేంటి..!

కేబినెట్‌లో ఆ ఒక్క సీనియ‌ర్ మంత్రి ఏకాకిగా మారిపోయారు. ఆయ‌న్ను ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు స‌రిక‌దా ఆయ‌న త‌ర‌ఫున ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా మాట్లాడ‌టం లేదు. రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నా.. రాజ‌ధాని భూ కేటాయింపుల క‌మిటీలో చోటు ద‌క్కించుకోలేక‌పోయిన ఆయ‌న మ‌రెవ‌రో కావు కేఈ కృష్ణ‌మూర్తి! కేబినెట్లో జూనియ‌ర్, సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్‌కు ద‌క్కింది.. మ‌రి సీనియ‌ర్ అయిన ఆయ‌న‌కు మొండిచెయ్యి ఎదురైంది. దీనికి వివ‌ర‌ణ ఇస్తున్న మంత్రులు కూడా.. కేఈని సైడ్ చేసి మాట్లాడుతున్నారు. […]

లోకేశ్ కోసం టీవీ-9 రిపోర్టర్‌

సొంత టీమ్‌ను రూపొందించే ప‌నిలో బిజీ బిజీగా ఉన్నాడు సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు, పంచాయ‌తీరాజ్ శాఖ‌ మంత్రి లోకేశ్‌! ముఖ్యంగా ప్ర‌జ‌లకు మ‌రింత చేరువ‌య్యేందుకు, వారితో స‌త్సంబంధాలు మెరుగుప‌రుచుకునేందుకు అవ‌స‌ర‌మైన స‌భ్యుల‌ను ఏరికోరి మ‌రీ ఎంపిక‌చేసుకుంటున్నారు. ఇత‌ర రంగాల్లో మెరుగైన ప్ర‌తిభ క‌న‌బ‌రుస్తున్న వారిని త‌న టీంలో చేర్చుకుంటున్నారు. మీడియాలో సంచ‌ల‌నంగా మారిన టీవీ-9 చానెల్‌కు చెందిన‌ రిపోర్టర్‌ను త‌న పీఆర్వోగా లోకేశ్ నియ‌మించుకున్నారు. అలాగే మ‌రో జాయింట్ క‌లెక్ట‌ర్‌ను కూడా త‌న వ‌ద్ద చేర్చుకున్నారు. మంత్రిగా […]

లోకేష్ మళ్లీ త‌డ‌బ‌డ్డాడుగా..

భారీ జ‌న‌సందోహాన్ని చూసి కంగారు ప‌డుతున్నారో.. లేక అవ‌గాహ‌న రాహిత్యంతో మాట్లాడుతున్నారో తెలీదు గానీ.. సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు, మంత్రి లోకేష్ త‌డ‌బ‌డిపోతున్నారు. ఆయ‌న రాక కోసం ఎదురుచూసిన కార్య‌క‌ర్త‌లు, మంత్రులు, క్యాడ‌ర్‌కు చుక్క‌లు చూపిస్తున్నారు. త‌న వాక్చాతుర్యంతో అంద‌రూ అవాక్క‌య్యేలా చేస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లు సంద‌ర్భాల్లో మాట‌జారిన ఆయ‌న‌.. మరోసారి పొర‌పాటు ప‌డ్డారు. విభ‌జ‌న అనంత‌రం ఏపీలో ఉన్న శాస‌న‌స‌భ స్థానాల విష‌యంలో మ‌రోసారి నోరు జారారు. ఎవరైనా పొరపాటు చేస్తారు. ఒక్కసారి ఓకే. రెండుసార్లు […]