`పుష్ప‌` సెట్‌లో అన‌సూయ‌..యాంక‌ర‌మ్మ పోస్ట్ వైర‌ల్‌!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప‌`. ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆగష్టు 13న విడుదల చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుద‌ల చేయ‌నున్నారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో బుల్లితెర స్టార్ యాంక‌ర్ అన‌సూయ కూడా […]

మళ్ళీ యుద్ధం చేద్దాం..ప్ర‌జ‌ల‌ను అల‌ర్ట్ చేసిన మ‌హేష్‌!

ఎక్క‌డో చైనాలో పుట్టుకొచ్చిన అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల‌ను అల్ల‌క‌ల్లోలం చేస్తోంది. వైర‌స్ ప్ర‌భావం త‌గ్గుతుంది అని అంద‌రూ అనుకునే లోపే మ‌ళ్లీ శ‌ర వేగంగా విజృంభిస్తోంది. ప్ర‌స్తుతం దేశంలో రోజుకు రెండు ల‌క్ష‌ల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోదు అవుతున్నాయంటే.. ప‌రిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇలాంటి త‌రుణంలో కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని సినీ తారలు ప్ర‌జ‌ల‌ను కోరుతున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు […]

సెల్ఫ్ క్వారెంటైన్‌లోకి ప్ర‌భాస్‌..ఆందోళ‌నలో ఫ్యాన్స్‌?!

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ వీర లెవ‌ల్‌లో వ్యాప్తి చెందుతున్న సంగ‌తి తెలిసిందే. వ్యాక్సిన్ పంపిణీ జోరుగా కొన‌సాగుతున్నా.. క‌రోనా ఉదృతి ఏ మాత్రం ఆగ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే సామాన్యుల‌తో పాటు ఎంతో జాగ్ర‌త్త‌గా ఉండే సెల‌బ్రెటీలు సైతం క‌రోనా బారిన ప‌డుతున్నారు. ఇప్ప‌టికే ఎంద‌రో సినీ తార‌లకు క‌రోనా సోక‌గా.. తాజాగా రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ సెల్ఫ్ క్వారెంటైన్‌లోకి వెళ్లిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చేస్తున్న చిత్రాల్లో `రాధేశ్యామ్‌` ఒక‌టి. ఈ సినిమా షూటింగ్ చివ‌రి […]

రేటు భారీగా పెంచేసిన‌‌ `ఉప్పెన` డైరెక్ట‌ర్‌..ఇప్పుడిదే హాట్‌టాపిక్‌?

మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్‌గా తెర‌కెక్కిన తాజా చిత్రం `ఉప్పెన‌`. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రం ద్వారా డైరెక్ట‌ర్‌గా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టాడు. మొద‌టి చిత్రంతోనే సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకుని అంద‌రి చూపుల‌ను త‌న‌వైపు తిప్పుకున్నాడు బుచ్చిబాబు. భారీ లాభాలు రావ‌డంతో ఉప్పెన నిర్మాత‌లు బుచ్చిబాబుకు ఒక బెంజ్ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. అంతేకాదు తమ బ్యానర్లో మరో సినిమా చేసే అవకాశం ఇచ్చారు మైత్రి మూవీ […]

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం!

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెల‌కొంది. కిషన్‌రెడ్డి పెద్దన్నయ్య యాదగిరి రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 85 సంవ‌త్స‌రాలు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్‌లోని తన నివాసంలో బుధవారం రాత్రి తుది శ్వాస్ విడిచారు. ఈ విషయం తెలిసిన వెంటనే మంత్రి కిషన్‌రెడ్డి తిమ్మాపూర్ చేరుకున్నారు. మ‌రోవైపు ప‌లువురు బీజేపీ నాయకులు యాదగిరి రెడ్డి మృతిపై సంతాపం వ్యాక్తం చేస్తున్నారు. […]

ఇస్మార్ట్ పోరికి బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన యంగ్ టైగ‌ర్‌?!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్‌` చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకోగా.. అక్టోబ‌ర్‌లో విడుద‌ల కానుంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత ఎన్టీఆర్ స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. నందమూరి కళ్యాణ్‌రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాగా ఈ మూవీ రూపొందించబోతున్నారు. ఏప్రిల్ 29వ తేదీ […]

నేటి నుంచి రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్‌..ఎప్ప‌టి వ‌ర‌కంటే?

ప్రాణాంత‌క వైర‌స్ అయిన క‌రోనా రోజురోజుకు వేగంగా విస్త‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన క‌రోనా సెకెండ్ వేవ్‌లో విశ్వ‌రూపం చూపిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ జోరుగా కొన‌సాగుతున్నా.. ఈ మ‌హ‌మ్మారి వారు, వీరు అనే తేడా లేకుండా అంద‌రిపై పంజా విసురుతూనే ఉంది. ఈ క్ర‌మంలోనే కొన్ని కొన్ని రాష్ట్రాల్లో మ‌ళ్లీ లాక్‌డౌన్ విధిస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలో కూడా సంపూర్ణ లాక్‌డౌన్ విధించారు. కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చుతోన్న నేపథ్యంలో మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధవ్‌ […]

ఏపీలో క‌రోనా బీభ‌త్సం..10 వేలకు చేరువ‌లో కొత్త కేసులు!

ప్ర‌పంచ‌దేశాల‌కు క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. ప్ర‌స్తుతం ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేష‌న్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు నిన్న ప‌ది వేల‌కు చేరువ‌లో న‌మోదు అయ్యాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన […]

ఓటీటీలో రాబోతున్న ర‌ష్మిక కొత్త సినిమా..ఎగ్జైట్‌గా ఫ్యాన్స్‌!

కోలీవుడ్ స్టార్ హీరో కార్తి, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన తాజా చిత్రం `సుల్తాన్‌`. బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్. ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మించారు. త‌మిళంతో పాటు తెలుగులోనూ తెర‌కెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. మిక్డ్స్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుద‌ల అయ్యేందుకు సిద్ధం అవుతోంది. ప్ర‌ముఖ ఓటీటి ప్లాట్ ఫామ్ డిస్నీ+హాట్ […]