కడియం వర్సెస్ రాజయ్య..ఆగని పంచాయితీ..కారుకు చిక్కులు.!

రాజకీయ ప్రత్యర్ధులు ఎప్పటికైనా ప్రత్యర్ధులే అన్నట్లు ఉంది..కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్యలని చూస్తుంటే. ఒకప్పుడు ప్రత్యర్ధులుగా తలబడ్డారు. ఇప్పుడు ఒకే పార్టీలో ఉంటూ కూడా ప్రత్యర్ధులుగానే రాజకీయం చేస్తున్నారు. చివరికి వీరి వల్ల బి‌ఆర్‌ఎస్ పార్టీకి నష్టం జరిగేలా ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో మొదట నుంచి వీరు ప్రత్యర్ధులుగా తలపడుతూ వస్తున్నారు. గతంలో శ్రీహరి టి‌డి‌పి నుంచి, రాజయ్య కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తూ ఉండేవారు. ఒకోసారి ఒకరు పై చేయి […]

’కడియం‘ మాటలు వినిపించాయా సారూ..!

దళితబంధును అమలు చేయకపోతే నష్టపోయేది పార్టీనే అని కుండబద్దలు కొట్టినట్లు ఆ పార్టీ సీనియర్ నేత కడియం శ్రీహరి చెప్పిన మాటలు ఇపుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి. అరె.. ఆయన ఇదేంది ఇలా మాట్లాడుతున్నారు అని పలువురు నాయకులు కూడా ఆశ్చర్యపోయారు. ఇటీవల కాలంలో సైలెంట్ గా ఉన్న కడియం ఉన్నట్టుండి పొలిటికల్ సీన్ లోకి ఎవరూ ఊహించని విధంగా ఎంటర్ ఇచ్చారు. జగనాంలో జరిగిన సమావేశంలో దళితబంధు పథకం అమలుపై నిర్మొహమాటంగా తన […]

ఎంసెట్ ప్రకంపనలు-ఆ ఇద్దరు అవుట్!

ఎంసెట్-2 లీకేజీ తెలంగాణ ప్రభుత్వంలో ప్రకంపనాలు సృష్టించబోతున్నది. విద్యార్థుల బంగారు భవి ష్యత్‌కు సంబంధించిన అంశం కావడంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ విష యాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. రెండేళ్లుగా ప్రజా సంక్షేమపథకాలు ప్రారంభిస్తూ దేశ, విదేశాలను ఆకర్షిస్తున్న ముఖ్యమంత్రి కేసీ ఆర్‌కు ఎంసెట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం తీవ్ర మనస్తాపానికి గురిచేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. విద్యార్థుల భవిష్యత్‌కు సం బంధించిన అంశం కావడంతో ఇటు విద్యార్థుల తల్లిదండ్రులతో, అటు విపక్షాల నుంచి ప్రభు త్వం తీవ్ర […]

కడియం శ్రీహరికి చెక్‌ పెడ్తారా?

తెలంగాణలో ఎంసెట్‌ వివాదాస్పదమయ్యింది. నీట్‌ పరీక్ష కారణంగా ఎంసెట్‌-1, ఎంసెట్‌-2 రాయాల్సి వచ్చింది మెడిసిన్‌ అభ్యర్థులు. అయితే ఎంసెట్‌-2 లీక్‌ అయ్యిందని సిఐడి విచారణలో తేలింది. దాంతో ఎంసెట్‌-2 ఇంకోసారి నిర్వహించాల్సి వచ్చేలా ఉంది. విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ఇంకోసారి ఎంసెట్‌ నిర్వహించడం వల్ల తమకు తీవ్రంగా నష్టం జరుగుతుందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 69 మంది విద్యార్థులు అక్రమంగా ఎంసెట్‌-2లో ర్యాంకులు పొందారు. పేపర్‌ లీకేజీ వెనుక పెద్ద కుట్రే దాగుందని సిఐడి తేల్చింది 50 […]

నా గూడు చెదిరింది:ఎరబ్రెల్లి

టిడిపిలో సీనియర్ నాయకుడిగా వరుసగా ఐదుసార్లు అసెంబ్లీకి ఎన్నికైనా వ్యక్తిగా తెలంగాణ రాజకీయాలలో ఎర్రబెల్లి ద యాకర్‌రావుకు పేరుంది. కానీ ఆయన పసుపు కండువా మార్చి గులాబీ కం డువా వేసుకోవడంతో సీనంతా ఒక్కసారిగా రివర్స్ అయింది. తెలంగాణ తెలుగుదేశం పార్టీలో నెంబర్ టూ పార్టీ అధ్యక్షులు చంద్రబాబుకు సన్నిహితునిగా ముద్రపడ్డ దయాకర్‌రావు టిఆర్ఎస్ లో మాత్రం ఆ స్థాయి గుర్తింపు లభిం చడం లేదు. పార్టీ మారే సందర్బంలో తనకు కేబినెట్ మంత్రి హోదా గ్యారెంటీ […]