సూసైడ్ చేసుకోవాల‌నుకున్న‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..కార‌ణం అదేన‌ట‌?!

మెగాస్టార్ చిరంజీవి త‌మ్ముడిగా తెలుగు సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.. సొంత టాలెంట్‌లో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ క్ర‌మంలోనే త‌న‌దైన న‌ట‌న‌, మేన‌రిజ‌మ్స్ తో కోట్లాది ప్రేక్ష‌కుల‌ను త‌న అభిమానులుగా మార్చుకున్న ప‌వ‌న్‌.. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు, మ‌రోవైపు రాజ‌కీయాలు చేస్తూ బిజీ బిజీగా గ‌డుపుతున్నాడు. ఇక ఏ విష‌యంలో అయినా ఎంతో ధైర్యంగా ఉండే పవన్ గతంలో సూసైడ్ చేసుకుని చనిపోవాలనుకున్నాడ‌ట‌. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. […]

ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. రూ.70 వేలు ఉచితంగా..!

ద్వితీయ సంవత్సరం కూడా పాసైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త తెలిపింది. ఎవరైతే పన్నెండవ తరగతి పాస్ అయి ఉంటారో, అలాంటి విద్యార్థుల నుంచి కాలర్ షిప్ స్కీం – 2021 కింద దరఖాస్తులను కేంద్ర విద్యా శాఖ ఆహ్వానిస్తోంది.. వార్షిక ఆదాయం రూ.6 లక్షల కంటే తక్కువ ఉన్న విద్యార్థులు ఈ స్కీం నుండి స్కాలర్షిప్ పొందడానికి అర్హులు. ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉన్న విద్యార్థులు.. పై చదువులు చదవడానికి ఇబ్బంది పడుతున్న విషయం […]

High Court

ఏపీలో పరీక్షలపై హైకోర్టు కీలక వాఖ్యలు..?

ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు ప్రభుత్వానికి పెద్ద చిక్కుముడి గా తయారయ్యాయి. పది, ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ ఎలాగైనా పది, ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తామని ఏపీ ప్రభుత్వం అంటోంది. ఈ క్రమంలో ఏపీలో పది, ఇంటర్ పరీక్షల పై హై కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ఇది లక్షల మంది విద్యార్థుల జీవితాలకి సంబందించిన అంశమని హై కోర్టు తెలిపింది. కరోనా […]

పది, ఇంటర్ పరీక్షలపై జగన్ క్లారిటీ..!?

ఏపీలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలు జరుగుతాయా లేదా అన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఓ వైపు రాష్ట్రంలో వివిధ రాజకీయ పక్షాలు, విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లి దండ్రులు అంతా పరీక్షలను రద్దు చేయాలి లేదా వాయిదా వేయాలని కోరుతున్నారు. అటు అధికారులు కూడా పరీక్షల నిర్వహణ అసాధ్యం అంటూ అభిప్రాయం పడుతున్నారు. తాజాగా పలు జిల్లాల్లో పదో తరగతి విద్యార్థులకు కరోనా సోకటంతో మిగిలిన విద్యార్థుల తల్లిదండ్రులు ఇకమీదట తమ పిల్లల్ని స్కూళ్లకి పంపించలేమంటూ […]