సుశాంత్ అక్కినేని, మీనాక్షి చౌదరి జంటగా నటించిన తాజా చిత్రం `ఇచ్చట వాహనములు నిలుపరాదు`. దర్శన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రవి శంకర్, హరీష్ కోయలగుండ్ల కలిసి నిర్మించారు. భారీ అంచనాల నడుము ఆగష్టు 28న విడుదలైన ఈ చిత్రం.. మిక్స్ట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రం ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్కు సిద్ధం అవుతోంది. సెప్టెంబర్ 17న ఈ మూవీని స్ట్రీమ్ కానుంది. ఈ నేపథ్యంలో ఆహా […]