ప్రతిరోజూ సగటున భారతదేశంలో మహిళల మీద ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి తెలుసా..?

ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసినా మహిళలపై చిన్న పిల్లలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ప్రతిరోజూ సగటున మహిళలపై జరుగుతున్న సర్వే చేసిన ప్రకారం రోజుకు 77 మంది మహిళలపై భారత దేశంలో అత్యాచారాలు జరుగుతున్నట్లుగా ఒక సర్వేలో వెల్లడైంది. ఇక 2020 లో మహిళలపై ఇప్పటివరకు జరిగిన కేసులు మొత్తం..28,153 మంది బాధితులు పై అత్యాచార ఘటనలు జరిగాయి. వీటన్నిటిని..NCRB సర్వేలో తెలియదు తెలిపింది. ఇక తాజాగా విడుదల చేసిన డేటా ప్రకారం 2020 సంవత్సరంలో […]