పంజాబ్ హాకీ ఆటగాళ్లకు భారీ నజరానా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం..

టోక్యో 2020 ఒలంపిక్స్ లో భారత హాకీ జట్టు ప్రతిభ కనపరిచింది. ప్రతిష్టాత్మకంగా హాకీ విభాగంలో పురుషుల టీం ఘనత సాధించిందని చెప్పవచ్చు. గత 41 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ, ఇప్పుడు ఒలంపిక్స్లో పురుషుల హాకీ విభాగంలో మొదటిసారిగా పతకం సాధించింది. హాకీ పోటీలలో భారత్ 5 – 4 తేడాతో అత్యంత బలమైన జర్మనీ టీంను చిత్తు చిత్తు చేసింది. ఈ విషయం తెలుసుకున్న భారతావని ఆనందంలో తులతూగు తోంది. ఇక భారత్ […]