బాహుబలి సిరీస్ తర్వాత దర్శకులు అందరూ ఆ తరహాలో పాన్ ఇండియా కథలతోనే ఎక్కువుగా సినిమాలు చేస్తున్నారు. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా సైతం పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కింది. పుష్ప బాలీవుడ్లోనే ఏకంగా రు. 100 కోట్ల వసూళ్లు కొల్లగొట్టి ట్రేడ్ వర్గాలకు, టాలీవుడ్ వర్గాలకు పెద్ద షాక్ ఇచ్చింది. ఇప్పుడు స్టార్ హీరోలతో పాటు తెలుగు మీడియం హీరోలు చేసే సినిమాలు అన్నీ కూడా పాన్ ఇండియా కథలతోనే […]