రావు రమేష్… పరిచయం అక్కర్లేని పేరు. ఇపుడున్న తెలుగు క్యారెక్టర్ ఆరిస్టులలో చెప్పుకోదగ్గ నటుడు మన రావు రమేష్. ఈయన అలాంటి టాలెంటెడ్ నటుడు రావు గోపాలరావు కొడుకు అన్న సంగతి అన్న విషయం విదితమే. అలాగే ఈయన అమ్మగారు కమల కుమారి కూడా ఓ సుప్రసిద్ధ హరికథ కళాకారిణి. ఈ దంపతులకు 1970లో శ్రీకాకుళం జిల్లాలో జన్మించాడు మన రావు రమేష్. తన విద్యాభ్యాసం అంత చెన్నైలో జరిగింది. తను ప్రసిద్ధ స్టీల్ ఫోటోగ్రాఫర్ కావాలనుకున్నాడు. […]
Tag: from
సినిమాల వలన హీరోయిన్ తమన్నా అంతలా సంపాదించిందా? వజ్రాల మూట కూడా వుందా?
టాలీవుడ్ యాక్ట్రెస్ తమన్నా పరిచయం నేటి కుర్రకారుకి అవసరం లేదు. ఆమె అందం, అభినయం గురించి అందరికీ తెలిసిందే. ఇకపోతే తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్ళు పూర్తైన సందర్భంగా ఆమె గురించి ఓ విషయం సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించిన తమన్నా తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ సినిమాల్లోనూ నటిస్తూ తన సత్తాను చాటుతున్నారు. తాజాగా ఎఫ్ 3 సినిమాతో తెలుగు కుర్రాళ్లకు కితకితలు పెట్టింది. అదలా […]
ప్రమాదం నుండి సేవ్ అయినా పుష్ప విలన్..?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ సుకుమార్ పుష్ప చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న నేపథ్యంలో ఈ సినిమాలో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు. అయితే తాజాగా అతను ఈ సినిమా కోసం తెలుగు భాషను కూడా నేర్చుకుంటున్నాడు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ‘మలయాన్ కుంజు’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటుండగా.., అనుకోకుండా ఆయనకు భారీ ప్రమాదం జరిగింది. ఈ […]
ఏపీలో వచ్చే సంవత్సరం నుంచి సీబీఎస్ఈ సిలబస్..!?
వచ్చే సంవత్సరం నుండి సీబీఎస్ఈ సిలబస్ ని కూడా రాష్ట్రంలో తీసుకొస్తామని ఏపీ సీఎం అయిన వైఎస్ జగన్ చెప్పారు. జగన సర్కార్ వసతి దీవెన పథకం కింద ఏపీ సీఎం వైఎస్ జగన్ విద్యార్ధులకు ఆర్ధిక సహాయం అందించే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.ఈ మేరకు బుధవారం నాడు విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేశారు. కరోనా సమయంలా కూడా తమ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తున్నామని జగన్ గుర్తు చేశారు. జగనన్న వసతి […]
తెలంగాణలో వేసవి సెలవులు ఎప్పటి నుంచి అంటే..!?
తెలంగాణ విద్యాశాఖ వేసవి సెలవులను ప్రకటించింది. ఏప్రిల్ 27 నుండి మే 31 వరకు పాఠశాల, జూనియర్ కళాశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. కరోనా నేపథ్యంలోనే సెలవుల పై సీఎం కేసీఆర్ , మంత్రి సబితా ఇంద్రారెడ్డిలు కలిసి విద్యాశాఖ అధికారులతో ఆదివారం ఉదయం సమీక్ష నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పత్రిక ప్రకటన రిలీజ్ చేశారు. కాబ్బటి రేపు అనగా సోమవారం 2020-21 విద్యాసంవత్సరానికి చివరి రోజుగా […]