రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. అశ్రద్ధ, అజాగ్రత్తతో నిండు ప్రాణాలను కోల్పోతున్నారు. ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. అవి కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ నగర శివార్లలోని అబ్దుల్లాపూర్మేట్ వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న ఓ లారీని స్విఫ్ట్ కారు ఢీకొనగా ఈ ప్రమాదంలో కారులో సుల్తాన్ బజార్ సీఐ లక్ష్మణ్, ఆయన సతీమణి ఝాన్సీ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అధికారులు తెలిపిన కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా […]
Tag: crime
ఎయిర్ పోర్ట్ భారీగా బంగారం పట్టివేత.. విలువెంతంటే..!
అధికారులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా గోల్డ్ స్మగ్లింగ్ మాత్రం ఆగడం లేదు. కేటుగాళ్లు రోజుకో తీరుగా రూటు మార్చి బంగారాన్ని దేశంలోకి తీసుకొస్తున్నారు. కొందరు పేస్గ్ రూపంలో తీసుకొస్తుంటే, మరికొందరు ప్రైవట్ శరీరభాగాల్లో కూడా పెట్టుకుని స్మగ్లింగ్ చేసేందుకు యత్నిస్తున్నారు. ఇటీవల ఒకరు ఏకంగా గ్లైండర్లో బంగారాన్ని పెట్టుకుని తరలించేందుకు యత్నించి కస్టమ్స్ అధికారులకు చిక్కాడు. ఆ సంఘటన మరువక ముందే మరోసంఘటన వెలుగుచూసింది. భారీ మొత్తంలో బంగారం బయటపడింది. వివరాల్లోకి వెళ్లితే.. శంషాబాద్ ఎయిర్ […]
కేసీఆర్పై ఈటల సంచలన వ్యాఖ్యలు..!
అసైన్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలో ఒక్కసారిగా మంత్రి ఈటల రాజేందర్ హాట్ టాపిక్గా మారారు. దీంతో కేసీఆర్తో దీర్ఘకాలంగా ఉన్న అనుబంధం ఒక్కసారిగా తెగిపోయింది. పైకి గంభీరంగా కనిపిస్తున్నా అనూహ్య పరిణామాలతో ఆయన దిక్కుతోచని స్థితికి గురయ్యారు. షామీర్పేట ఫామ్హౌజ్కే పరిమితమైన మంత్రి ఈటల రాజేందర్ ఒక పత్రికతో తన మనోభావాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఒక్క ఇంచు భూమిని కూడా కబ్జా చేయలేదని, కానీ వంద శాతం […]
దారుణం: తల్లీ, ఇద్దరు పిల్లల హత్య…ఎందుకంటే..!?
ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నగరంలో పెద్ద ఘోర సంఘటన చోటు చేసుకుంది. విజయవాడ నగరంలోని వాంబే కాలనీలో అనుమానాస్పద స్థితిలో తల్లి, ఇద్దరు బిడ్డలు చనిపోవటం తో అక్కడ తీవ్ర కలకలం రేపుతుంది. వాంబే కాలనీ డీ బ్లాక్లో నివసిస్తున్న తల్లి, ఇద్దరు పిల్లలు రక్తపు మడుగులో పడి చనిపోయారు. ఇది గమనించిన అక్కడ స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఘటన స్థలానికి వెంటనే పోలీసులు సంఘటన జరిగిన దగ్గరకి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అక్కడ […]
గుడ్లు పెట్టని కోళ్లు.. పోలీసులకు యాజమాని ఫిర్యాదు..!
కోళ్లు గుడ్లు పెట్టకపోవడం ఏమిటీ? ఈ విషయమై యాజమానికి ఏకంగా పోలీసులను ఆశ్రయించడం ఏమిటీ? వినడానికి విడ్డూరంగా ఉంది కదూ. అయినా మీరు చదివింది నిజమే. కొన్ని సార్లు పోలీసులకు ఇలాంటి విచిత్రమైన సంఘటనలు అనుభవంలోకి వస్తుంటాయి. మా ఇంట్లో పిల్లి తప్పిపోయింది. మా మేక ఎటో వెళ్ళిపోయింది వెతికి పెట్టండి అంటూ కొందరు కేసులు పెట్టిన ఉదంతాలున్నాయి. అయితే ఇది అంతగా ఆశ్చర్యపోనవసరం లేదు. కొట్టిపారేయడానికీ వీలు లేదు. ఆ కోళ్లు, గుడ్లు పెట్టకపోవడానికి పెద్ద […]
ప్రియుడితో భార్య రాసలీలు.. రెడ్హ్యాండెడ్గా పట్టుకుని..
అక్రమసంబంధాలు అనేక అనర్థాలకు దారితీస్తున్నాయి. పచ్చని కుటుంబాల్లో చిచ్చు రేపుతున్నాయి. హత్యలు, ఆత్మహత్యలకూ దారి తీస్తున్నాయి. అయినప్పటికీ కొందరు తమ పద్ధతులను మార్చుకోవడం లేదు. శారీరవాంఛల కోసం కట్టుకున్నవారినే మోసగిస్తున్నారు. అందుకు ఈ సంఘటన ఒక ఉదాహరణ. ప్రియుడితో రాసలీలలు కొనసాగిస్తున్న భార్యను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నాడు ఓ భర్త. ఆ తరువాత ఇద్దరూ అవమానం భరించలేక ఎలుకల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నారు. అధికారులు, బాధితులు తెలిపిన కథనం ప్రకారం.. బీహార్ లోని బేగూసరాయ్కి చెందిన కుసుమ […]
కరోనా పేషంట్.. అందులోనూ వృద్ధురాలు.. అయినా వదలనీ కామాంధుడు..
ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా మృగాళ్లు మాత్రం మారడం లేదు. ఆడబిడ్డలకు కండ్ల పడితే చాలు మీదపడేస్తున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయిన ఒకడు కరోనా పేషంట్ అని కూడా భయపడకుండా అత్యాచారానికి యత్నించాడు. వృద్ధురాలు అని కూడా చూడకుండా బరితెగించాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. గ్వాలియర్కు చెందిన ఓ 59ఏళ్ల మహిళ ఇటీవల కరోనా బారిన పడింది. దీంతో చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న లోటస్ హాస్పిటల్లో చేరింది. […]
స్పా ముసుగులో వ్యభిచార దందా..!
సులువుగా డబ్బు సంపాదించేందుకు అక్రమ మార్గం పడుతున్నారు. నీచ కార్యాలకు తెగబడుతున్నారు. వ్యభిచార రొంపిలోకి దిగుతున్నారు. అందుకు ఉదాహరణగా నిలుస్తుంది ఈ సంఘటన. అహ్మదాబాద్ కు చెందిన ఒక ముఠా స్థానిక బిజినెస్ కాంప్లెక్స్లో గోల్డెన్ స్పా పేరుతో వ్యభిచార దందాను కొంతకాలంగా గుట్టుగా నిర్వహిస్తున్నది. ఈ మేరకు సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు అదును చూసి దాడి చేశారు. లోపల శృంగార కార్యకలాపాల్లో మునిగి తేలుతున్న పలువురు యువతులను, విటులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దాడి […]
శంషాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఎంత మంది చనిపోయారంటే..
శంషాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వచ్చిన లారీ , కారు అతివేగంతో ఢీ కొట్టుకోవడంతో లారీ బోల్తాపడింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. లారీ కింద ఆరుగురు కూరగాయల వ్యాపారులు చిక్కుకున్నారు. ప్రమాద సమయంలో 30 పైగా కార్మికులు ఉండగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే మృతులు ఒడిశా రాష్ట్రానికి చెందిన దినసరి కూలీలని చెబుతున్నారు. ఇదిలా […]