కంటికి కనిపించకుండా ఎందరో ప్రాణాలను బలి తీసుకున్న ప్రాణాంతక కరోనా వైరస్.. సెకెండ్ వేవ్లో మరింత వేగంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. సామాన్యులనే కాదు.. సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు ఇలా అందరిపై కరోనా పంజా విసురుతోంది. తాజాగా సీపీఎం సీనియర్ నేత, ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇంట్లో కరోనా తీవ్ర విషాదాన్ని నింపింది. కరోనాతో ఆయన పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి కన్నుముూశారు. 34 ఏళ్ల వయసున్న ఆయనకు కొన్ని రోజుల క్రితం కరోనా సోకగా.. […]