మంచు మనోజ్‌ మైండ్ బ్లాక్.. సినిమా బ్యాన్ చేయాలని డిమాండ్స్..! 

టాలీవుడ్ క్రేజీ హీరోస్ మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటించిన తాజా మూవీ భైరవం. షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ మూవీని కె.కె.రాధా  మోహన్ నిర్మించ‌గా.. ఆనంది, అధితి శంకర్, దివ్య పిళ్ళై హీరోయిన్‌లుగా మెరుశారు. ఇక మే 30న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవెల్ లో ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు టీం. ఈ క్ర‌మంలోనే సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. […]