ప్రస్తుతం ఏపీలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో ఎడ్యుకేషన్పై ఎన్నోఅనుమానాలు నెలకొన్నాయి. అయితే వాటిల్లో కొన్నింటికి క్లారిటీ ఇస్తోంది. ప్రభుత్వం. ఈరోజు ఏపీ విద్యాశాఖ మంత్రి అయిన ఆదిమూలపు సురేష్ కొద్ది సమయం క్రితం ఏపీ ఎంసెట్ షెడ్యూల్ను విడుదల చేశారు. ఆగస్టు నెంల 19 నుంచి 25వ తేదీ వరకు ఎంసెట్ నిర్వహించనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇందుకోసం ఈ నెల 24న నోటిషికేషన్ విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా జూలై 25 వరకు […]
Tag: ap sarkar
టీకా డోస్ విషయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..!
ప్రస్తుతం దేశంలో కరోనా ఏ స్థాయిలో విజృంభిస్తుందో చూస్తూనే ఉన్నాం. దీన్ని కట్టడి చేయాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం. ఇందుకు కేంద్రం కూడా ఇప్పటికే భారీ ఎత్తున వ్యాక్సినేషన్కు ప్రణాళిక వేస్తోంది. అయితే దీనికి కొత్తగా కేంద్రం మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. ఇందులో భాగంగా మొదటి డోస్ వేసుకున్న తర్వాత రెండో డోసు 84రోజుల తర్వాత తీసుకోవాలి. అయితే ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో చదువుకునే వారికోసం ఈ మార్గదర్శకాల్లో […]