కర్నూలు జిల్లాలో భూమా ఫ్యామిలీ గురిచి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో ఏళ్ల నుంచి ఆళ్లగడ్డ-నంద్యాల లాంటి నియోజకవర్గాల్లో సత్తా చాటుతున్న ఫ్యామిలీ. అయితే భూమా ఫ్యామిలీ వారసులు వచ్చాక రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఆళ్లగడ్డలో అఖిలప్రియ, నంద్యాలలో బ్రహ్మానందరెడ్డి ఓటమి పాలయ్యారు. ఇప్పటికీ వారు పుంజుకున్నట్లు కనిపించడంలేదు. ఇదే క్రమంలో సీట్ల విషయంలో వారి మధ్య అంతర్గత పోరు కూడా నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో చంద్రబాబు […]
Tag: Akhila priya
`నంద్యాల`లో అఖిలప్రియను ఒంటరి చేస్తున్నారా?
నంద్యాల ఉప ఎన్నిక మంత్రి భూమా అఖిలప్రియకు పరీక్ష పెట్టబోతోందనే చర్చ టీడీపీలో మొదలైంది. తమ వర్గానికే సీటు కేటాయించాలని అధిష్టానం వద్ద తీవ్రంగా పట్టుబట్టి.. చివరకు తన మాటే నెగ్గించుకున్నారు. అయితే ఇక్కడితోనే అయిపోలేదని.. ఆ అభ్యర్థిని గెలిపించుకుంటేనే ఆమె బలం తెలుస్తుందని పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా వైసీపీ కూడా ఈ ఉప ఎన్నికల్లో గెలవాలని తీవ్ర పట్టుదలతో ఉన్న తరుణంలో.. అఖిలప్రియ రాజకీయ పరిణితి, వ్యూహాలకు ఇదొక పరీక్షలా మారబోతోందని అంతా భావిస్తున్నారు. […]
చంద్రబాబు వద్ద మూడు పంచాయితీలు
ఏపీలో కర్నూలు జిల్లా నంద్యాల రాజకీయం అగ్నిమంటాకులా రాజుకుంది. ఇక్కడ టీడీపీలోనే గ్రూపులు ఎక్కువవ్వడంతో వచ్చే ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎవరనేది ఇంకా పెద్ద సస్పెన్స్గానే ఉంది. ఇదిలా ఉంటే ఈ రోజు ఇదే కర్నూలు జిల్లాకు చెందిన మూడు పంచాయితీలు చంద్రబాబు వద్ద చర్చకు రానున్నాయి. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దింపాలనేది ఇంకా తేలలేదు. ఇక్కడ రాజకీయాలను మంత్రి అఖిలప్రియ సరిగా డీల్ చేయలేకపోతోందని భావిస్తోన్న చంద్రబాబు ఇక్కడ […]
భూమా వర్గాన్ని బలహీనం చేస్తుంది ఎవరు?
నంధ్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణంతో.. ఆయన వర్గం దిక్కలేనిది అయిపోయింది. ఇప్పటివరకూ నంధ్యాలలో పరిస్థితిని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక తీవ్రంగా మధనపడింది పార్టీ అధిష్ఠానం! ప్రస్తుతం ఉన్న పరిస్థితులను పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటి వరకూ బలంగా ఉన్న భూమా వర్గాన్ని బలహీనం చేసేందుకు వెనుక నుంచి శర వేగంగా పావులు కదుపుతోంది. నంద్యాల రాజకీయాలను తెలుగుదేశం పార్టీ నాయకులు ఆసక్తికరంగా మార్చేశారు. భూమా నాగిరెడ్డి మరణం తరువాత ఉప […]
భూమా నాగిరెడ్డి మృతికి కారణాలివే..
కర్నూలు జిల్లా నంధ్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హఠాన్మరణం.. అటు టీడీపీని, ఇటు వైసీపీ నేతలను తీవ్రంగా కలిచివేస్తోంది. ఆయన లేరన్న వార్త అందరినీ శోకసంద్రంలో నింపేస్తోంది! నాగిరెడ్డి మృతి చెందిన విషయాన్ని ఆయన బావమరిది ఎస్వీ మోహన్ రెడ్డి ధ్రువీకరించారు. ముఖ్యంగా ఆయన గుండెపోటుతో మృతిచెందారన్న విషయం.. అందరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. మరి పెద్ద వయస్సు కాకపోయినా భూమా 53 సంవత్సరాల వయస్సులోనే ఇంత త్వరగా మృతి చెందడానికి నాలుగు కారణాలు ప్రముఖంగా కనిపిస్తున్నాయి. […]