శర్వానంద్, సిద్ధార్థ్ లు కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ `మహా సముద్రం`. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ను అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. దసరా పండుగ కానుకగా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 14న మహాసముద్రం చిత్రాన్ని విడుదల […]