బైక్ రేసింగ్ తోనే సాయి తేజ్ కి ప్రమాదం? ఆ కోణంలోనూ పోలీసుల దర్యాప్తు..!

చిరంజీవి మేనల్లుడు, హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదం పై మరో కొత్త కోణం తాజాగా వెలుగులోకి వచ్చింది. సాయి ధరమ్ తేజ్ బైక్ రేసింగ్ లో పాల్గొన్నాడని.. ఆ కారణంగానే ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు కూడా సాయి ధరమ్ తేజ్ బైక్ రేసింగ్ లో పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి. తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఒక సీనియర్ నటుడి కుమారుడితో సాయి తేజ్ బైక్ రేసింగ్ పెట్టుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరు పోటాపోటీగా […]

స్పృహలోకి సాయిధరమ్​ .. హెల్త్​ బులెటిన్​ విడుదల..!

సాయిధరమ్ తేజ్​ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆ మేరకు హెల్త్​ బులెటిన్​ను విడుదల చేశాయి. ప్రస్తుతం సాయి ధరమ్​ తేజ్​ స్పృహలోనే ఉన్నారని.. ఆయనకు వెంటిలేటర్​ కూడా తొలగించామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రముఖ హీరో సాయిధరమ్​ తేజ్​.. వినాయక చవితి పండుగ రోజు బైక్​ ప్రమాదంలో గాయపడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన జూబ్లీ హిల్స్​ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సాయిధరమ్​ తేజ్​ కాలర్​ బోన్​ విరగడంతో ఆయనకు […]

న‌టుడు కృష్ణంరాజుకు పెను ప్ర‌మాదం..హాస్ప‌ట‌ల్‌లో చేరిక‌..!?

ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి, ప్ర‌భాస్ పెద‌నాన్న‌ కృష్ణంరాజుకు పెను ప్ర‌మాదం చోటుచేసుకుంది. నిన్న సాయంత్రం తన‌ ఇంటిలో కృష్ణంరాజు ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడిపోయార‌ట‌. ఈ ప్ర‌మాదంలో కృష్ణంరాజు తుంటికి ఫ్రాక్చర్ అవ్వ‌గా.. వెంట‌నే కుటుంబ స‌భ్యులు ఆయ‌న్ను హైదరాబాద్‌లోని అపోలో హాస్ప‌ట‌ల్‌లో చేర్పించార‌ట‌. వైద్య ప‌రీక్ష‌ల అనంత‌రం వైద్యులు నేటి ఉద‌యం కృష్ణంరాజు తుంటికి శస్త్రచికిత్స చేశార‌ట‌. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే మ‌రోవైపు ఆయన కార్యాలయం నుంచి మరో వాదన […]

ప్ర‌మాదం నుండి సేవ్ అయినా పుష్ప విల‌న్..?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌ధాన పాత్ర‌లో డైరెక్టర్ సుకుమార్ పుష్ప చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాని పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న నేపథ్యంలో ఈ సినిమాలో మ‌ల‌యాళ న‌టుడు ఫ‌హ‌ద్ ఫాజిల్ విల‌న్‌ గా నటిస్తున్నారు. అయితే తాజాగా అతను ఈ సినిమా కోసం తెలుగు భాషను కూడా నేర్చుకుంటున్నాడు. ఇది ఇలా ఉండగా ప్ర‌స్తుతం ‘మలయాన్‌ కుంజు’ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటుండ‌గా.., అనుకోకుండా ఆయ‌న‌కు భారీ ప్ర‌మాదం జ‌రిగింది. ఈ […]

గ్లోబ‌ల్ బ్యూటీ భ‌ర్త‌కు ప్ర‌మాదం..?

ప్రముఖ నటి ప్రియాంక చోప్రా భ‌ర్త‌, హాలీవుడ్ గాయ‌కుడు నిక్ జోనాస్‌ కు ప్రమాదానికి గురయ్యారు. శ‌నివారం రాత్రి షూటింగ్ సెట్‌ లో ఆయనకు ప్ర‌మాదం జరిగింది. దీంతో వెంటనే నిక్ జోనాస్‌ ను ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే నిక్ జోనాస్‌ కు పెద్ద‌ గాయాలేవి కాలేదు. డాక్టర్లు చిన్న పాటి చికిత్స చేసి డిశ్చార్జ్ చేశారు. సోమ‌వారం నిక్ త‌న రియాలిటీ షో ది వాయిస్‌ లో పాల్గొన‌నున్నాడు. ప్ర‌స్తుతం ప్రియాంక లండ‌న్‌లో ఉంది. నిక్ […]

రోడ్డు ప్ర‌మాదంలో సీఐ దంప‌తులు మృతి

రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. అశ్ర‌ద్ధ‌, అజాగ్ర‌త్తతో నిండు ప్రాణాల‌ను కోల్పోతున్నారు. ప్రమాదాల నివారణకు ప్ర‌భుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా.. అవి కొన‌సాగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌ నగర శివార్లలోని అబ్దుల్లాపూర్‌మేట్‌ వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఆగివున్న ఓ లారీని స్విఫ్ట్‌ కారు ఢీకొన‌గా ఈ ప్రమాదంలో కారులో సుల్తాన్‌ బజార్‌ సీఐ లక్ష్మణ్‌, ఆయన స‌తీమ‌ణి ఝాన్సీ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అధికారులు తెలిపిన క‌థ‌నం ప్ర‌కారం.. సూర్యాపేట జిల్లా […]

బైక్‌పై నుంచి ప‌డ్డ మంచు విష్ణు-ప్రగ్యా జైశ్వాల్..వీడియో వైర‌ల్‌!

క‌లెక్ష‌న్ మోహ‌న్ బాబు త‌న‌యుడు, హీరో మంచు విష్ణు, ప్ర‌గ్యా జైశ్వాల్ బైక్‌పై నుంచి స్కిడ్ అయ్యి ప‌డిపోయారు. ఈ ఘ‌ట‌న‌లో మంచు విష్ణుకు తీవ్ర గాయాలు కూడా అయ్యాయి. అయితే ఇదంతా జ‌రిగింది ఇప్పుడు కాదు..రెండేళ్ల క్రితం జ‌రిగింది. ఒకప్పుడు సినిమాల్లో యాక్షన్‌ స్టంట్లను డూప్‌లతోనే చేయించేవారు. కానీ, ఇప్పుడు హీరోలే ముందుకు వ‌చ్చి రిస్క్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌మాదాలు జ‌రిగి హీరోలు గాయ‌ప‌డిన సంద‌ర్భాలు ఉన్నాయి. అలా తనకు జరిగిన ఓ ప్రమాదాన్ని […]

13 మంది జ‌ల‌స‌మాధి.. ఎక్క‌డంటే..

వేర్వేరు చోట్ల జ‌రిగిన సంఘ‌ట‌న‌ల్లో ఏకంగా 13 మంది జ‌ల‌స‌మాధి అయ్యారు. ఒక చోట ఈత స‌ర‌దా ముగ్గురు యువ‌కుల ప్రాణాల‌ను బ‌లిగొన‌గ‌, మ‌రోచోట ఊహించ‌ని ప్ర‌మాదంలో 10మంది న‌దిలో కొట్టుకుపోయారు. వివ‌రాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం ఐతరాజ్ పల్లికి చెందిన ఒకరు, వేములవాడకు చెందిన త‌న న‌లుగురు మిత్రుల‌తో క‌లిసి స్థానిక రంగనాయకస్వామి ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్లారు. అయితే ఆ సమీపంలోని మానేరు వాగులో ఈత కొట్టడానికి ఐదుగురు వాగులోకి దిగారు. అందులో […]

శంషాబాద్ వ‌ద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఎంత మంది చ‌నిపోయారంటే.. ‌

శంషాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వ‌చ్చిన లారీ , కారు అతివేగంతో ఢీ కొట్టుకోవ‌డంతో లారీ బోల్తాపడింది. ఈ ఘటనలో ఆరుగురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందగా.. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. లారీ కింద ఆరుగురు కూరగాయల వ్యాపారులు చిక్కుకున్నారు. ప్రమాద సమయంలో 30 పైగా కార్మికులు ఉండ‌గా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే మృతులు ఒడిశా రాష్ట్రానికి చెందిన దినసరి కూలీలని చెబుతున్నారు. ఇదిలా […]