మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ సినిమా రిపబ్లిక్. ఈ సినిమాకి డైరెక్టర్ దేవాకట్ట నిర్వహించాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ నటించింది. ఇందులో ముఖ్యమైన పాత్రలో రమ్యకృష్ణ జగపతిబాబు నటించారు. ఈ సినిమా అక్టోబర్ 1న విడుదలై మంచి పాజిటివ్ టాక్ తో నడిచింది. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. 1). నైజాం-2.12 కోట్లు. 2). సీడెడ్-1.21 కోట్లు. 3). ఈస్ట్-49 లక్షలు. 4). వెస్ట్-45 లక్షలు […]