రెవెన్యూ లోటును భర్తీ చేయలేమంటే కుదరదని, విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిందేనని కేంద్రానికి స్పష్టం చేసింది. ఒక్క రైతు రుణమాఫీ తప్ప ఏ ఒక్క పథకాన్ని తాము కొత్తగా తీసుకురాలేదని పేర్కొంది. రాష్ట్ర విభజన తర్వాత 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్కు రూ.16,078.76 కోట్ల రెవెన్యూ లోటు తలెత్తింది. కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక సాయంగా విడుదల చేసిన రూ.2,303 కోట్లను పరిగణలోకి తీసుకున్న తర్వాత 2014 జూన్ 2 నుంచి 2015 మార్చి 31 నాటికి రూ.13,775.76 […]
Category: Politics
మల్లన్నకు పెరుగుతున్న మద్దతు
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో రెండేళ్ల తర్వాత ఓ ప్రజాఉద్యమం ఊపిరి పోసుకుంది. ఈ రెండేళ్లలో విపక్షాలు వివిధ అంశాలపై ఎన్ని ఆందోళనలు నిర్వహించినా లభించని మద్దతు, మల్లన్నసాగర్ భూసేకరణపై రైతులు చేస్తున్న ఉద్యమానికి లభించడం విశేషం. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ జిల్లా ఏటిగడ్డకిష్టాపూర్, పల్లెపహాడ్, వేములగట్, తొగుట గ్రామాలను ముంచేలా నిర్మించనున్న మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం గజం భూమి కూడా ఇచ్చేది లేదన్న నాలుగు గ్రామాల రైతులకు అనుకూలంగా విపక్షాలు, జాక్ చైర్మన్ […]
సీఎం ని కదిలించిన చిన్నారి.
కారుణ్య మరణం ప్రసాదించాలని కోరుతూ జ్ఞానసాయికి సంబంధించి ప్రచురితమైన మానవీయ కథనం రాష్ట్రమంతటా చర్చనీయాంశమైంది.రమణప్ప, సరస్వతి దంపతుల కుమార్తె ఎనిమిది నెలల జ్ఞానసాయికి పుట్టుకతో కాలేయ సంబంధిత వ్యాధి ఉంది. ఇప్పటికే లక్షలు ఖర్చు చేసి చికిత్స చేయించినా ఫలితం దక్కలేదు. తమ చిన్నారి కూతురు జ్ఞానసాయి కి కారుణ్య మరణం ప్రసాదించాలని కోర్టు ని ఆశ్రయించిన తల్లి దండ్రులు గోడు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కదిలించించింది . జ్ఞానసాయి చికిత్సకు అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే […]
నాలుగు నిమిషాల్లో నాలుగు లక్షల కోట్లు హాంఫట్
యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగాలన్న బ్రిటన్ నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లను సంక్షోభంలోకి నెట్టింది. భారత మార్కెట్లను ఈ వోట్ కోలుకోలేని దెబ్బ తీసింది. ప్రారంభమైన కేవలం నాలుగు నిమిషాల్లోనే దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయల మేర ఇన్వెస్టర్లు నష్టపోయారు. అన్ని లిస్టెడ్ కంపెనీల ఉమ్మడి సంపద లెక్కేసుకుంటే 98 లక్షల కోట్ల దిగువకు పడిపోయినట్లు తేలినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. నిన్న మార్కెట్లు ముగిసేనాటికి మొత్తం విలువ 101.4 లక్షల కోట్ల దాకా ఉంది. […]
సీబీఐ కి అగ్రిగోల్డ్-బినామీల్లో వణుకు!
అగ్రిగోల్డ్ కేసులో కీలక మలుపు జరగబోతుంది. దర్యాప్తు సి.ఐ.డి. చేతిలోంచి సి.బి.ఐ.కి చేరనుంది. అయితే సిబిఐ దర్యాప్తుతో బాధితులకు న్యాయం జరుగుతుందా..? లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నట్లు ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయా.? క్రిమినల్ కేసులను మాత్రమే సిబిఐకి ఇచ్చి భాదితులకు డబ్బులు చెల్లించేందుకు హైకోర్టు ముందుంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇంతకీ సిబిఐ దర్యాప్తుతో ఎవరి పీఠాలు కదలనున్నాయి. ఈ స్కాంలో ఎంతమంది వీఐపీలు భయటపడనున్నారు.అగ్రిగోల్డ్ సంస్థ..20 వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని కోర్టును తప్పుదోవపట్టించిన […]
నీటి యుద్దాలు — కేంద్రం దొంగాట
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి యుద్దాలు కొనసాగుతున్నాయి. ఇరు తెలుగురాష్ట్రాల మధ్య నీటి సమస్య ను పరిష్కరించలేక కేంద్రం చేతులెత్తేసింది.ఇరు రాష్ట్రాల మధ్యనున్న నీటి సమస్య లను మీరే తేల్చుకోవాలని సూచించింది. కృష్ణా నీటి వాటాలు కొన్నాళ్ల పాటు యధాస్థితి లోనే కొనసాగుతాయని చెప్పింది. ఈ సమస్యకు పరిష్కారం లభించక పోవడం తో మరో నెల రోజుల పాటు గతసంవత్సరం లాగే నీటి వాటాలు ఉంటాయని తెలిపింది. ఈ లోగా రెండు రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు […]
మల్లన్నపై కేసీఆర్ మొండి వైఖరి ఎందుకట!!
మల్లన్న సాగర్ రోజురోజుకీ వివాదాస్పదమవుతోంది. తెలంగాణ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్ట్ కారణంగా పెద్ద ప్రమాదమే పొంచి ఉన్నట్లు కనిపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్న వేళ, ఇప్పటికీ ఈ వివాదంపై కెసియార్ సర్కార్ స్పందన ఏమాత్రం సబబుగా లేదు. ప్రాజెక్టు నిర్వాసితులను ఆదుకోమని బాధితులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంటే, వారి డిమాండ్లపై సానుకూలంగా స్పందించాల్సింది పోయి, తామే పెద్ద నిర్వాసితులమని తన తల్లిదండ్రులకు ఆ బాధ ఏంటో తెలుసని మంత్రి కెటియార్ చెప్పడం శోచనీయం. కెసియార్ ప్రాజెక్టు నిర్వాసితుడో […]
బ్రెగ్జిట్ బాంబ్ -మార్కెట్ క్రాష్
యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోవాలని బ్రిటన్ నిర్ణయించుకోవడంతో ఒక్కసారిగా ప్రపంచ మార్కెట్లు అతలాకుతలం అయ్యాయి. దాంతోపాటు బ్రిటిష్ కరెన్సీ పౌండ్ విలువ కూడా ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత దారుణంగా పడిపోయింది. గత 31 ఏళ్లలో అత్యంత దిగువ స్థాయికి పౌండ్ పడిపోయింది. 10 శాతానికి పైగా నష్టాన్ని చవిచూసింది. వాస్తవానికి బ్రిటిష్ ప్రజలు యూరోపియన్ యూనియన్ లో ఉండటానికే మొగ్గు చూపిస్తారని అంతా భావించారు. కానీ ఊహించని రీతిలో వెళ్లిపోవాలని ఓటు వేయడంతో మార్కెట్లు తీవ్రంగా […]
బ్రెగ్జిట్ బాంబ్ -మొదటి వికెట్ పడింది!!
యురోపియన్ యూనియన్తో 43 ఏళ్ల బంధాన్ని తెంచుకోబోతోంది యునైటెడ్ కింగ్డమ్. చారిత్రక రెఫరెండమ్లో బ్రిటన్ ప్రజలు విడిపోవడానికే పట్టం కట్టారు. 51.9 శాతం మంది ఈయూని వీడాలని ఓటేయగా, 48.1 శాతం మంది కలిసుండటానికి మద్దతు తెలిపారు. మొత్తంగా విడిపోవాలని కోటి 74 లక్షల 10 వేల 742 మంది ఓటేయగా, కలిసుండాలని కోటి 61 లక్షల 41 వేల 241 మంది కోరుకున్నారు. లండన్, స్కాట్లాండ్ కలిసుండాలని పట్టుబట్టగా, వేల్స్తోపాటు ఇతర ఇంగ్లిష్ షైర్స్ బ్రెగ్జిట్కే […]