తమిళనాట సంక్షోభం దిశగా రాజకీయాలు అడుగులు వేస్తున్నాయి. మాజీ సీఎం, దివంగత జయలలిత నెచ్చెలి శశికళ సీఎం పీఠం ఎక్కేందుకు గల అన్ని అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగించుకుంటున్నారు. అయితే ఇన్నాళ్లూ శాంతి మార్గాన్ని ఎంచుకున్న మాజీ సీఎం, జయకు నమ్మిన బంటు పన్నీర్ సెల్వం ఒక్కసారిగా తిరుగుబాటు బావుగా ఎగరవేశారు. శశికళపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తనకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉందని చెప్పడంతో శశికళ వర్గంలో గుబులు రేకెత్తించారు. అంతేగాక ఇప్పుడు డీఎంకే […]
Category: Politics
టీ మంత్రికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నా కారణాలు ఇవే!
తెలంగాణలో నిత్యం విమర్శలు ఎదుర్కొంటున్న శాఖ ఏదైనా ఉందంటే అది.. వైద్య, ఆరోగ్య శాఖ! ప్రభుత్వాసుపత్రు ల్లోనే వైద్యం చేయించుకోవాలని ఒకపక్క ప్రభుత్వం ప్రచారం చేస్తుంటే.. మరోపక్క ఆ ఆసుపత్రుల్లో మరణాలు ప్రభుత్వానికీ, ఆ శాఖ మంత్రికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా ఆ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారికి కష్టాలు తప్పడం లేదు! ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో బాలింతల మరణాలు, నీలోఫర్ ఆసుపత్రుల్లో చిన్నారి ప్రవళిక మృతితో వైద్య శాఖ తీవ్రంగా […]
జయకు శశికళకు మధ్య తోపులాట … అసలు ఏమి జరిగింది ?
తమిళనాట రాజకీయాలు ఊహించని మలుపులతో థిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి! అధికారం కోసం జరుగుతున్న ఆధిపత్య పోరులో.. ఎన్నో ట్విస్ట్లు నమోదవుతున్నాయి! ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో జయ నెచ్చెలి శశికళపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో శశికళపై అసెంబ్లీ మాజీ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జయ ఆసుపత్రిలో చేరిన రోజు రాత్రి ఏమయిందో బట్టబయలు చేశారు! సెప్టెంబరు 22న పోయెస్ గార్డెన్లో శశికళకు, జయకు మధ్య తోపులాట జరిగిందని, అందులోనే జయను శశికళ తోసేయడంతోనే ఆమె […]
డబుల్ మీనింగ్ హెడ్డింగులే వెబ్ సైట్ల టార్గెట్
వార్తా ప్రపంచంలో వినూత్న ఆలోచనలకు తెరదీస్తూ.. దాదాపు దశాబ్దం కిందట ఆవిర్భవించిన సోషల్ మీడియా సైట్లు.. ప్రజలకు మంచి చేస్తున్నాయా? చెడు చేస్తున్నాయా? అంటే చెప్పడం ఒకప్పుడు కష్టంగా ఉండేది. కానీ, ఇటీవల కాలంలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయిన సైట్లు.. సంచలనాలకు మాత్రమే వేదికగా మారాలని తెగ ఉబలాట పడిపోతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల మరింతగా పెరిగిపోయిన సైట్ల పైత్యం అటు సామాన్యులను ఇటు సమాజంలో పేరున్న వారిని సైతం ఇబ్బంది పెడుతున్నాయనడంలో వెనుకాడవలసిన అవసరం లేదు. […]
తమిళనాడు సీఎం పీఠంతో బీజేపీ గేమ్!
తమిళనాడు రాజకీయాలు కీలక మలుపుతిరిగాయి! ప్రస్తుతం తమిళ రాజకీయాలు ఢిల్లీ కేంద్రంగా శాసించ బడుతున్నాయి. ఏరికోరి సీఎం పీఠం ఎక్కాలని కలలు కన్న శశికళ కేంద్రంగా ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జల్లికట్టు ఆడేస్తోంది! శశికళను సీఎం కాదుకదా.. ఆ సీటు దగ్గరకు కూడా వెళ్లకుండా ప్లాన్ మీద ప్లాన్ ప్లే చేసేస్తూ.. ఇందిరాగాంధీ హయాంలో వ్యవహరించిన కాంగ్రెస్ను తలదన్నేలా బీజేపీ వ్యవహరిస్తోంది. విషయంలోకి వెళ్లిపోతే.. తమిళనాడులో అధికార పార్టీ అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత […]
ఏపీ కాంగ్రెస్ లో ఆమె ఒక్కరే మిగిలింది..!
కొన్ని దశాబ్దాల నాటి ఆకాంక్షను ఒక్క కలం పోటుతో సాకారం చేసిన ఘనతను సొంతం చేసుకున్న పార్టీ కాంగ్రెస్! ఇది తెలంగాణ కాంగ్రెస్ నేతలు గొప్పగా చెప్పుకొనేమాట! కానీ, అదే కలం పోటు.. అదే దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీని నామ రూపాల్లేకుండా చేసేసింది!! ఇది ఏపీ కాంగ్రెస్ నేతలు కళ్లు తుడుచు కుంటూ చెబుతున్న మాట!! తెలంగాణ ఆకాంక్ష విషయంలో కాకలు తీరిన కాంగ్రెస్ నేతలు సైతం విభజన దిశగా అడుగులు వేయలేకపోయారు. ఎప్పటికప్పుడు సమస్యలను […]
ఎమ్మెల్యేగానే లోకేష్ పోటీ..! నియోజకవర్గం ఇదే..?
ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్ను కేబినెట్లోకి తీసుకోవాలని టీటీడీపీ నేతలతో చంద్రబాబు చెప్పిన నాటి నుంచి.. టీడీపీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన్ను ఎమ్మెల్సీ కోటా నుంచి ఎన్నుకుంటారనే ప్రచారం జోరందుకుంది. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష నేత జగన్కు పోటీగా లోకేష్ను భావిస్తున్న సమయంలో.. ఎమ్మెల్సీగా చట్టసభల్లోకి వెళితే ప్రతికూల సంకేతాలు ప్రజల్లోకి వెళతాయనేది ఇప్పుడు ప్రధాన అడ్డంకిగా మారింది. దీంతో ఇప్పుడు లోకేష్ను ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని నిర్ణయించినట్టు సమాచారం! […]
ఏపీలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామా ?
కీలకమైన మంత్రి వర్గ విస్తరణకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో.. ఉప ఎన్నికలకు టీడీపీ సిద్ధమవుతోంది! అందులోనూ ఈ ఎన్నికల్లో సేఫ్ గేమ్కు తెరతీస్తోంది. తమ పార్టీ నుంచి టీడీపీలో చేరిన వారితో రాజీనామా చేయించి.. ఉప ఎన్నికలను ఎదుర్కోవాలని.. వైసీపీ నాయకులు పదే పదే చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టడంతో పాటు.. వీరి విజయంతో తమ పార్టీకి తిరుగులేదని నిరూపించవచ్చనే వ్యూహంతో బరిలోకి దిగాలని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. వైకాపా నుంచి పార్టీలోకి చేరిన జంప్ జిలానీలతో […]
తుమ్మలకు జగదీష్ రెడ్డికి ఎక్కడ చెడింది
తెలంగాణ సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితులైన ఇద్దరు మంత్రుల మధ్య కోల్డ్ వార్ తారస్థాయికి చేరింది. ముఖ్యంగా తెదేపా నుంచి టీఆర్ఎస్లో చేర కేసీఆర్ మన్ననలు పొందుతున్న తుమ్మల నాగేశ్వరరావుకు, కేసీఆర్ వెన్నంటే నడుస్తూ ఉన్న జగదీశ్వర్ రెడ్డికీ మధ్య ఆధిపత్య పోరు తీవ్రమయింది. తనకు ప్రాధాన్యం తగ్గిస్తూ.. తుమ్మలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నందుకు, తన జిల్లా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నా కేసీఆర్ పట్టించుకోకపోవడంపై జగదీశ్వర్ రెడ్డి అగ్గి మీద గుగ్గిలం అవుతుననారు. ఇప్పుడు డీసీసీబీ చైర్మన్ […]