అసైన్డ్ భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. ఎమ్మెల్యే పదవితో పాటు టీఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే నేడు ఈటల కాషాయ కండువా కప్పుకుని భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో రాజేందర్ సహా ఇతర నేతలు ఉదయం 11 గంటలకు బీజేపీ గూటికి చేరిపోనున్నారు. అనంతరం అందరూ కలిసి బీజేపీ […]
Category: Politics
థర్డ్ వేవ్లో పిల్లలకు ప్రమాదం లేనట్టేనా…?
థర్డ్ వేవ్లో పిల్లలకు ప్రమాదం లేనట్టేనా…? ప్రస్తుతం కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. అయితే రానున్న థర్డ్ వేవ్ లో పిల్లలకు ముప్పు ఉందనే ప్రచారం ఇప్పటికే ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులు తెగ భయపడుతున్నారు. కాగా తాజా కరోనా పరిస్థితుల్లో ద లాన్సెట్ జర్నల్ ఆధ్వర్యంలో ఓ సర్వే చేయగా.. సంచలన విషయాలు వెలుగుచూశాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. రానున్న థర్డ్ వేవ్ లో చిన్న పిల్లలకు ముప్పు ఉంటుందనడానికి ఎలాంటి స్పష్టమైన […]
వైసీపీ రెబల్ కి జగన్ సర్కార్ షాక్..?
ప్రస్తుతం ఏపీలో వైసీపీ ఎంపీ అయిన రఘురామకృష్ణంరాజు వ్యవహారం ఎంత హాట్ టాపిక్ గాఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు ఈ రెబల్ ఎంపీపై జగన్ సీరియస్ యాక్షన్ తీసుకోనున్నట్టు తెలుస్తోంది. జగన్ పై, పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్న ఎంపీ రఘురామ పేరును వైసీపీ అధికార వెబ్ సైట్ లో తొలగించి తాజాగా షాక్ ఇచ్చారు. అంతే కాదు ఆ పార్టీ ఎంపీల జాబితా నుంచి రఘురామకృష్ణంరాజు పేరును తీసేసారు పార్టీ అధిష్టానం. రాజ్యసభ, లోక్ […]
టీకా డోస్ విషయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..!
ప్రస్తుతం దేశంలో కరోనా ఏ స్థాయిలో విజృంభిస్తుందో చూస్తూనే ఉన్నాం. దీన్ని కట్టడి చేయాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం. ఇందుకు కేంద్రం కూడా ఇప్పటికే భారీ ఎత్తున వ్యాక్సినేషన్కు ప్రణాళిక వేస్తోంది. అయితే దీనికి కొత్తగా కేంద్రం మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. ఇందులో భాగంగా మొదటి డోస్ వేసుకున్న తర్వాత రెండో డోసు 84రోజుల తర్వాత తీసుకోవాలి. అయితే ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో చదువుకునే వారికోసం ఈ మార్గదర్శకాల్లో […]
ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా!
తెలంగాణ రాజకీయాల్లో సంచలన ఘటన జరిగింది. అదరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మొదటగా అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించిన ఈటల.. ఆ తర్వాత ఈరోజు ఉదయం 11:30 గంటలకు అసెంబ్లీ కార్యదర్శిని కలిసి తన రాజీనామా లెటర్ ఇచ్చారు ఈటల. అయితే కేవలం గంటన్నర వ్యవధిలో ఈటల రాజీనామాను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించడం విశేషం. ఆ వెంటనే హుజురాబాద్ నియోజక వర్గం ఖాళీ చూపుతూ […]
ఢిల్లీ లో భారీ అగ్నిప్రమాదం…!
ఈ మధ్య చాలా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈరోజు దేశ రాజధాని అయిన న్యూఢిల్లీలోని లజపత్ నగర్ మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ షోరూమ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో మంటలను ఆర్పేందుకు వెంటనే అక్కడికి 30 అగ్నిమాపక వాహనాలు వచ్చాయి. అగ్నిమాపక శాఖ అధికారులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. లజపత్ నగర్ సెంట్రల్ మార్కెట్లో బ్లాక్ 1 వద్ద ఈ ఈరోజు ఒక్కసారిగా మంటలు […]
అనాథ పిల్లలకు స్మార్ట్ ఫోన్లు అందజేయనున్న ప్రభుత్వం..!
ప్రస్తుతం కరోనా ఎందరినో ఆగంజేస్తోంది. దీని కారణంగా చాలామంది తమ తల్లిదండ్రులను కోల్పుతున్నారు. ఇంకొందరు పిల్లలను పోగొట్టుకుంటున్నారు. అయితే తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారికి త్వరలోనే స్మార్ట్ ఫోన్లను అందజేయాలని నిర్ణయించింది. ఎందుకంటే సడెన్గా ఏదైనా సమస్య వస్తే అధికారులకు తెలియజేయాలంటే ఫోన్ ఉండాలి కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ స్మార్ట్ ఫోన్లో జిల్లా పిల్లల సంరక్షణ అధికారి నెంబర్, ఇతర అధికారుల నెంబర్లు ఉంటాయి. అలాగే […]
ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై బాలయ్య ఆవేశం..వర్కౌట్ కాదంటూ వ్యాఖ్యలు!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే చూడాలని అభిమానలు, టీడీపీ శ్రేణులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ భవిష్యత్ ఆశాకిరణంగా ఎన్టీఆరే అందరికీ కనిపిస్తున్నాడు. దీంతో ఎన్టీఆర్ నామస్మరణ రోజు రోజుకూ పెరుగుతోంది. టీడీపీ కి మళ్లీ పూర్వవైభవం రావాలంటే ఎన్టీఆర్ను తీసుకురావాల్సిందే అన్న డిమాండ్ పెరుగుతోంది. కానీ, రోజులు, సంవత్సరాలు గడుస్తున్నా.. ఎన్టీఆర్ పొలిటికర్ ఎంట్రీ మాత్రం జరగడం లేదు. అయితే బర్త్డే సందర్భంగా బాలయ్య తాజాగా ఓ మీడియా సంస్థకు […]
నేడు ఢిల్లీకి సీఎం జగన్..అమిత్ షాతో భేటీ అందుకేనట?!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ రోజు పదిన్నర గంటలకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో జగన్ బయలుదేరి మధ్యాహ్నం 2.15 గంటలకు ఢిల్లీలోకి చేరుకుంటారు. ఆ తర్వాత వరుసగా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు. రాత్రి 9 గంటలకు ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్షాతో భేటీ అవుతారు. మూడు రాజధానుల ఏర్పాటుకు సహకారం కోరడంతోపాటు, పోలవరం ప్రాజెక్టు బకాయిల విడుదలపై జలశక్తి మంత్రితో సీఎం చర్చించనున్నారు. అలాగే కరోనా […]