అమరావతి..ఏపీ రాజధాని..వైసీపీ ప్రభుత్వం అలా చెప్పుకోవడం లేదు గాని…ప్రస్తుతానికి ఏపీకి మరో రాజధాని లేదు. గత చంద్రబాబు ప్రభుత్వం…అన్నీ ప్రాంతాలకు మధ్యలో ఉంటుందని చెప్పి..అమరావతిని రాజధానిగా పెట్టింది…దీనికి ప్రతిపక్షంలో ఉన్న జగన్ కూడా ఓకే చెప్పారు. సరే చంద్రబాబు హయాంలో అమరావతి పూర్తి స్థాయిలో అభివృద్ధి అవ్వలేదు. అలాగే అక్కడ పలు అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఇక ఇదే సాకుతో అధికారంలోకి వచ్చిన జగన్…మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అమరావతికి వేల కోట్లు పెట్టాలని, అలాగే […]
Category: Politics
సినిమాలోకి రాకముందు కృష్ణం రాజు ఏం చేసేవారో తెలిస్తే ..ఆశ్చర్యపోతారు..!!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కృష్ణంరాజు శకం ముగిసింది. ఎన్నో సినిమాల్లో తనదైన స్టైల్ లో నటించి కోట్లాదిమంది ప్రేక్షకులను సంపాదించుకున్న కృష్ణంరాజు.. ఈ తెల్లవారుజామున హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య కారణంగా బాధపడుతున్న కృష్ణంరాజు.. హాస్పిటల్ లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కానీ డాక్టర్లు ఎంత శ్రమించినా కృష్ణంరాజు ప్రాణాలను కాపాడలేకపోయారు. హాస్పిటల్ బెడ్ పైన ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న రెబల్ అభిమానులు సినీ ప్రముఖులు శోకసంద్రంలో […]
వారసుడు ఎఫెక్ట్: బందరు వైసీపీలో ముసలం..!
కృష్ణా జిల్లా కేంద్రంగా ఉన్న మచిలీపట్నంలో రాజకీయాలు హాట్ హాట్గా నడుస్తున్నాయి. అధికార వైసీపీ-ప్రతిపక్ష టీడీపీల మధ్య రాజకీయ యుద్ధం ఓ రేంజ్లో సాగుతుంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెలేగా ఉన్న మాజీ మంత్రి పేర్ని నాని, టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రల మధ్య నువ్వా-నేనా అన్నట్లు రాజకీయం జరుగుతుంది. సరే అధికార-ప్రతిపక్ష పార్టీలు అన్నాక ఇలాంటి రాజకీయం కామన్. కానీ ఇక్కడ అధికార పక్షంలోనే పెద్ద రచ్చ నడుస్తుందట. ఎమ్మెల్యే పేర్ని నాని, ఆయన […]
బూతుల యుద్ధం: తగ్గట్లేదుగా..!
రాజకీయాల్లో ఒకప్పుడు అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు నిర్మాణాత్మకమైన విమర్శలు చేసుకునే వారు…వ్యక్తిగతంగా ఎవరు…ఎవరిని టార్గెట్ చేసి రాజకీయం చేసే వారు కదా..కేవలం విధానపరంగానే ముందుకెళ్ళేవారు. కానీ ఇదంతా ఒకప్పుడు..ఇప్పుడు కాదు. ఇప్పుడు విమర్శలు అంటే బూతులు మాట్లాడుకోవడమే..అవి లేనిదే రాజకీయం నడవదు అనే పరిస్తితి. మామూలుగా ప్రతిపక్షం అన్నాక ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఉంటుంది. ఆ విమర్శలకు తగిన కౌంటర్లు ఇవ్వాలి. కానీ వైసీపీ ప్రభుత్వంలో అలా జరగడం లేదు…టీడీపీ వాళ్ళు ఏమన్నా విమర్శలు చేస్తే […]
జగ్గయ్యపేట సీటు ఫిక్స్..టీడీపీకే ప్లస్?
ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటల్లాంటి నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. అయితే గత ఎన్నికల్లో ఆ కంచుకోటలని జగన్ కూల్చేశారు. పలు సీట్లలో వైసీపీ గెలిచింది. కానీ ఇప్పుడు సీన్ మారుతూ వస్తుంది..అనూహ్యంగా కంచుకోటల్లో టీడీపీ పుంజుకుంటూ వస్తుంది..అటు వైసీపీపై వ్యతిరేకత పెరుగుతూ వస్తుంది. ఈ పరిణామాలు టీడీపీకి బాగా కలిసొస్తున్నాయి. ఇక అలా టీడీపీకి ప్లస్ అవుతున్న స్థానాల్లో జగ్గయ్యపేట కూడా ఒకటి. ఇక్కడ టీడీపీ చాలాసార్లు సత్తా చాటింది. 2009, 2014 ఎన్నికల్లో […]
పురంధేశ్వరి..టీడీపీని కాపాడుతున్నారా?
రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో దగ్గుబాటి ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్టీఆర్ పెద్ద కుమార్తె పురంధేశ్వరి, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు..గురించి అందరికీ తెలుసు. అయితే ఒకప్పుడు ఈ ఫ్యామిలీకి రాజకీయంగా తిరుగులేదు..కానీ ఇప్పుడు ఈ ఫ్యామిలీ ఫ్యూచర్ ఏంటి అనే పరిస్తితి వచ్చింది. టీడీపీలో ఉండగా వీరికి తిరుగు లేదు. ఆ తర్వాత చంద్రబాబుతో విభేదించి…వీరు కాంగ్రెస్లోకి వచ్చారు. అక్కడ కూడా వీరికి బాగా ప్రాధాన్యత దక్కింది. అలాగే పురంధేశ్వరికి కేంద్ర […]
తెనాలిలోనే నాదెండ్ల..ఆలపాటి ఎటు?
జనసేన పార్టీలో నెంబర్ 2గా ఉన్న నాదెండ్ల మనోహర్..నెక్స్ట్ ఎన్నికల్లో తాను పోటీ చేయబోయే నియోజకవర్గంపై క్లారిటీ ఇచ్చారు. మళ్ళీ తెనాలిలోనే పోటీ చేస్తానని ప్రకటించారు. సరే నాదెండ్ల తెనాలిలో పోటీ చేస్తే టీడీపీలో కన్ఫ్యూజన్ ఎందుకని అనుకోవచ్చు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఉంది. నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తేనే వైసీపీని నిలువరించగలవు అని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి పొత్తుపై ఎలాంటి […]
కుప్పంకు జగన్…బాబుకు ఆహ్వానం.!
ఇటీవల కుప్పం నియోజకవర్గం ఏపీ రాజకీయాల్లో బాగా హైలైట్ అవుతుంది. ఈ మధ్య చంద్రబాబు కుప్పం పర్యటనకు వెళ్ళిన విషయం తెలిసిందే…అక్కడ వైసీపీ-టీడీపీ శ్రేణుల మధ్య ఎలాంటి రచ్చ జరిగిందో అందరికీ తెలిసిందే. ఆ రచ్చ తగ్గకుండానే కుప్పం టూరుకు జగన్ వెళ్ళడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. కుప్పం పర్యటనలో ఉన్నప్పుడు బాబు..దమ్ముంటే జగన్ కుప్పంకు రావాలని సవాల్ విసిరారు. ఇదే క్రమంలో జగన్…కుప్పం టూరుకు రావడం జరుగుతుంది. ఈ నెల 22న కుప్పం వచ్చి..పలు […]
అమరావతికి ఉత్తరాంధ్ర సపోర్ట్ ఉంటుందా?
అమరావతి..ఏపీ రాజధాని అని ప్రస్తుతం చెప్పుకోవడానికి లేదు…ఎందుకంటే జగన్ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులతో ముందుకొచ్చారు. విశాఖపట్నంని పరిపాలన రాజధానిగా, కర్నూలుని న్యాయ రాజధానిగా, ఇక ఉన్న అమరావతిని శాసన రాజధానిగా చేస్తామని చెప్పి మూడేళ్లు అయింది. మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం మూడు రాజధానులు అంటున్నారు గాని..అసలు కాన్సెప్ట్ టీడీపీ తీసుకొచ్చిన అమరావతిని దెబ్బ తీయడమే అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే విశాఖని రాజధాని ఏర్పాటు చేయడానికి కూడా రాజకీయ కారణాలు చాలానే ఉన్నాయని […]