‘యాత్ర’: లోకేష్-పవన్ రెడీ..!

రాజకీయాల్లో పాదయాత్ర అనేది ఏ నాయకులుకైనా బాగా ప్లస్ అవుతుంది. కారులు, బస్సుల్లో తిరగడం కంటే పాదయాత్ర ద్వారా జనం మధ్యలో ఉంటే…వారి మద్ధతు ఎక్కువ దక్కుతుంది. ఈ ఫార్ములాని వాడిన ప్రతి రాజకీయ నాయకుడు దాదాపు సక్సెస్ అయ్యారు. గతంలో వైఎస్సార్ గాని, తర్వాత చంద్రబాబు, జగన్‌లు గాని పాదయాత్ర ద్వారా ప్రజలకు దగ్గరయ్యి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు తెలంగాణలో కూడా ఓ వైపుయి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్న విషయం […]

బాబుపై ‘గూడెం’ తమ్ముళ్ళకు డౌట్..!

నెక్స్ట్  ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉంటుందా? ఉండదా? ఉంటే పరిస్తితి ఎలా ఉంటుంది…లేకపోతే పరిస్తితి ఎలా ఉంటుంది? అనే అంశాలపై టీడీపీలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. పొత్తు ఉంటే మాత్రం అడ్వాంటేజ్ ఉంటుంది..అటు జనసేనకైనా, ఇటు టీడీపీకైనా ప్లస్సే. అదే సమయంలో పొత్తు లేకపోతే రెండు పార్టీలకు నష్టమే. కానీ ఇక్కడ పొత్తు ఉంటే జనసేనకు జరిగే నష్టం ఏమి లేదు గాని..టీడీపీకి మాత్రం నష్టం జరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే టీడీపీకి రాష్ట్ర వ్యాప్తంగా […]

వంశీపై దేవినేని చందు..ఛాన్స్ ఉంటుందా?

టీడీపీలో రాజకీయంగా ఎదిగి..తమకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ తెచ్చుకుని వైసీపీలోకి వెళ్ళి..అదే టీడీపీపై, చంద్రబాబుపై కొందరు నేతలు తీర్వ స్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కొడాలి నాని, వల్లభనేని వంశీలు..ఈ ఇద్దరు నేతలు మొదట టీడీపీలోనే రాజకీయ జీవితం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అలాగే టీడీపీలోనే రెండు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. టీడీపీలోనే సొంత బలాన్ని పెంచుకున్నారు. ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళి ఈ ఇద్దరు నేతలు…చంద్రబాబుని ఎలా తిడుతున్నారో తెలిసిందే. తిట్టడం అంటే అలా […]

సీఎం జ‌గ‌న్ అస‌హ‌నం.. మంత్రి వ‌ర్గం మార్పు ఖాయం..?

ఏపీ అధికార పార్టీ వైసీపీలో మ‌ళ్లీ మంత్రి వ‌ర్గ‌కూర్పుపై త‌ర్జ‌న భ‌ర్జ‌న జ‌రుగుతోంది. ఇటీవ‌లే.. పీకే టీం స‌భ్యుడు.. మంత్రుల‌కు సంబంధించిన ప్రొగ్రెస్ రిపోర్టును సీఎం జ‌గ‌న్‌కు అందించిన‌ట్టు తెలిసింది. దీనిలో మంత్రులు చాలా వ‌ర‌కు మౌనంగా ఉన్నార‌ని.. వారి వ‌ల్ల ప్ర‌భుత్వానికి మైలేజీ ద‌క్క‌డం లేద‌ని.. చెప్పారు. దీంతో జ‌గ‌న్ కూడా ఆలోచ‌న‌లో ప‌డ్డారు. తాజాగా జరుగుతున్న అసెంబ్లీ స‌మావేశాల‌పై ప్ర‌త్యేకంగా ఆయ‌న దృష్టి పెట్టారు. అస‌లు ఎంత మంది మంత్రులు యాక్టివ్‌గా ఉంటున్నారు? ఎంత […]

ప్రకాశంలో సీట్లు ఫిక్స్..నలుగురికే డౌట్?

వరుసపెట్టి నియోజకవర్గాల వారీగా చంద్రబాబు…తెలుగుదేశం అభ్యర్ధులని ఫిక్స్ చేసుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటినుంచే బాబు..అభ్యర్ధులని ఖరారు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు అభ్యర్ధులని ఖరారు చేశారు. నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేసేది మీరే అంటూ కొన్ని స్థానాల్లో నేతలకు క్లారిటీ ఇచ్చారు. ఇదే సమయంలో ఇటీవల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్ళీ సీట్లు అని బాబు ప్రకటించారు. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లాలో ఉన్న 12 సీట్లలో దాదాపు…టీడీపీ అభ్యర్ధులు […]

సిట్టింగులకే సీట్లు..గంటాకు కూడా?

గతంలో ఎప్పుడూలేని విధంగా చంద్రబాబు ఇప్పుడు దూకుడుగా రాజకీయం చేస్తున్నారు..నెక్స్ట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బాబు ఫాస్ట్ గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతంలో ఏ నిర్ణయమైన రోజులు తరబడి చర్చించి బాబు నిర్ణయాలు తీసుకునే వారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో అభ్యర్ధులని ఖరారు చేసే విషయంలో కూడా. రేపు నామినేషన్ చివరికి అంటే…ఈరోజు కూడా అభ్యర్ధులని ఖరారు చేసిన రోజులు ఉన్నాయి. దీని వల్ల నష్టాలు ఎక్కువ జరిగాయి. అందుకే ఈ సారి బాబు సూపర్ ఫాస్ట్ […]

జగన్ కొత్త ఎత్తు..ఆ సిట్టింగులకు చెక్?

అగ్రెసివ్‌గా రాజకీయాలు చేయడంలో జగన్ మించిన వారు లేరనే చెప్పాలి. ఏ అంశంలోనైనా జగన్ దూకుడుగానే ముందుకెళ్తారు. నిర్ణయాలు తీసుకోవడమైన, ప్రతిపక్ష పార్టీలకు చెక్ పెట్టే విషయంలోనైనా జగన్ రాజకీయ విధానమే వేరు. డేరింగ్ డ్యాషింగ్ నిర్ణయాలు తీసుకుంటారు. అయితే అలాంటి డేరింగ్ ఉన్న జగన్…తమ సొంత పార్టీలో వ్యతిరేకత ఎదురుకుంటున్న ఎమ్మెల్యేల విషయంలో జగన్ కాస్త ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. గత కొంతకాలంగా వైసీపీలో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉందని, వారికి మళ్ళీ […]

ఆ ఇంచార్జ్‌లకు బాబు షాక్?

నెక్స్ట్ ఎన్నికలని చంద్రబాబు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అందరికీ తెలిసిందే..ఈ సారి గాని గెలవకపోతే పార్టీ పరిస్తితి ఏం అవుతుందో కూడా బాబుకు బాగా తెలుసు. అందుకే గతానికి భిన్నంగా బాబు రాజకీయం చేస్తున్నారు. సొంత పార్టీలో జరిగే తప్పుల విషయంలో ఏ మాత్రం మెతక వైఖరితో ఉండటం లేదు. సరిగ్గా పనిచేయని నేతలని మొహమాటం లేకుండా పక్కన పెట్టేస్తానని చెప్పేస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో గెలుపు అనేది చాలా కీలకం కాబట్టి…అందరూ నాయకులు కష్టపడి పనిచేయాలని […]

2024 ఎన్నిక‌ల్లో గెలుపే టార్గెట్‌గా జ‌గ‌న్ తెర‌చాటు వ్యూహం… దిమ్మ‌తిరగాల్సిందే..!

రాష్ట్ర అధికార పార్టీ వైసీపీ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు.. అనేక అనుమానాల‌కు తావిస్తోందని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. రాజ‌ధాని విష‌యం.. ఇప్పుడు ఆమూలాగ్రం చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఒక‌వైపు.. రాజ‌ధాని రైతులు మ‌హాపాద‌యాత్ర 2.0ను ప్రారంభించారు. కేంద్రం రాజ‌ధానిపై చ‌ర్చిద్దాం.. ర‌మ్మ‌ని పిలుపునిచ్చింది. మూడు రాజ‌ధానులు కాదు.. ఒకే రాజ‌ధాని అని.. రాష్ట్ర హైకోర్టు తేల్చి చెప్పింది. ద‌రిమిలా.. మూడు రాజ‌ధానుల‌కే త‌మ మొగ్గు అంటూ.. మంత్రులు, నాయ‌కులు.. ప్ర‌క‌ట‌న‌లు ఇస్తున్నారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. వైసీపీ ప్ర‌భుత్వం.. ఏం […]