ఏపీలో ప్రతిపక్ష టిడిపి దూకుడు పెంచింది. వరుసగా మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించడంతో మంచి ఊపు మీద ఉంది..ఇంతకాలం విజయాలకు దూరమైన టీడీపీకి..ఈ విజయాలు కొత్త ఊపుని తీసుకొచ్చాయనే చెప్పాలి. ఇదే ఊపుతో టీడీపీ నెక్స్ట్ ఎన్నికల్లో కూడా గెలిచి అధికారంలోకి రావాలని చూస్తుంది. అయితే వైసీపీ ఏమో 175 కి 175 సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ టార్గెట్ రీచ్ అవ్వడం కాదు కదా..కనీసం మ్యాజిక్ ఫిగర్ […]
Category: Politics
జగన్ సేమ్ కాన్సెప్ట్..దమ్ముంటే 175..వర్కౌట్ కష్టమే!
రాజకీయాల్లో ఎలాంటి పరిస్తితులునైనా తమకు అనుకూలంగా మార్చుకోవాలని జగన్ బాగా కష్టపడుతున్నారు. వ్యతిరేకత ఉన్నా సరే దాన్ని అనుకూలంగా మార్చుకుని సత్తా చాటాలని భావిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీపై వ్యతిరేకత కనిపిస్తున్న మాట వాస్తవమే. పైగా మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీని ఓడించి టిడిపి విజయం సాధించింది. దీంతో వైసీపీకి ఇంకా ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది. ఇదే క్రమంలో టిడిపి-జనసేన కలిసి పోటీ చేయనున్నాయనే ప్రచారం మొదలైంది. దాదాపు ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడం […]
పొత్తుల లెక్కలు..టీడీపీ-జనసేనకు సెట్ అయ్యేలా లేదు!
వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందా? అంటే ఇప్పటిలో క్లారిటీ వచ్చేలా కనిపించడం లేదు. ఎన్నికల సమయంలోనే పొత్తు ఉండేలా ఉంది. అయితే పొత్తుకు అధినేతలు రెడీగా ఉన్నా..రెండు పార్టీల కార్యకర్తలు రెడీగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఇప్పటికే చంద్రబాబు, పవన్ కల్యాణ్ రెండుసార్లు కలిశారు. వారి మధ్య పొత్తు గురించి చర్చలు నడిచినట్లే కనిపించాయి. ఇక పదే పదే పవన్..గౌరవప్రదంగా పొత్తు ఉంటుందని చెబుతున్నారు. ఇటు చంద్రబాబు కూడా జనసేనతో పొత్తుకు రెడీగానే ఉన్నారు. కానీ […]
ఎంపీ సీట్లలో టీడీపీ ఖాళీ..కొత్త అభ్యర్ధులు రంగంలోకి!
ఎన్నికలకు ఇంకా ఏడాది పైనే సమయం ఉండగానే..ఇప్పటినుంచే టిడిపి అధినేత చంద్రబాబు..పలు స్థానాల్లో అభ్యర్ధులని ఫిక్స్ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. గతంలో మాదిరిగా ఎన్నికల సమయంలో అభ్యర్ధులని ఫిక్స్ చేయకుండా..ముందు నుంచే అభ్యర్ధులని ప్రకటించి సత్తా చాటాలనేది చంద్రబాబు స్కెచ్..అయితే ఇప్పటికే పలు స్థానాల్లో అభ్యర్ధులని ఫిక్స్ చేశారు..ఇంకా కొన్ని చోట్ల అభ్యర్ధులని ఖరారు చేయాలి. అయితే ఎమ్మెల్యేల సీట్లతో పాటు ఎంపీ సీట్లని ఫిక్స్ చేయాల్సి ఉంది. గత ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లకు […]
విశాఖ రాజధాని..జగన్కు ఉత్తరాంధ్ర షాక్..అసెంబ్లీలో రిపీట్!
వైసీపీ అధికారంలోకి వచ్చాక ఉన్న రాజధాని అమరావతిని కాదని..మూడు రాజధానుల కాన్సెప్ట్ తెరపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అమరావతిని కేవలం శాసన రాజధానిగా ఉంచి..అసలైన రాజధానిగా విశాఖని పరిపాలన రాజధానిగా చేస్తామని జగన్ చెప్పారు. ఇటు కర్నూలుని న్యాయ రాజధాని అన్నారు. అయితే ఇందులో మెయిన్ విశాఖనే. ఈ రాజధాని వెనుక రాజకీయ కోణం చాలా ఉంది. అది జనాలకు బాగా తెలుసు. అంతే తప్ప ఉత్తరాంధ్రని అభివృద్ధి చేయాలని అనుకుంటే ఎలాగైనా చేయవచ్చు. కానీ రాజధాని […]
కంచుకోటలపై పట్టు తప్పుతున్న ‘ఫ్యాన్’..సైకిల్ జోరు!
రాయలసీమ అంటే వైసీపీ కంచుకోట…అలాగే కోస్తా చివరిలో..రాయలసీమకు దగ్గరలో ఉండే ప్రకాశం, నెల్లూరు జిల్లాలు సైతం వైసీపీకి పట్టున్న జిల్లాలు గత రెండు ఎన్నికల్లో ఈ జిల్లాల్లో వైసీపీ హవానే నడుస్తోంది. సీమలోని నాలుగు జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం..ఈ ఉమ్మడి జిల్లాలని తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ జిల్లాలుగా చేసి ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహిస్తూ ఉంటారు. తూర్పు రాయలసీమ అంటే ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు జిల్లాలు…అటు పశ్చిమ రాయలసీమ అంటే కడప-కర్నూలు-అనంతపురం జిల్లాలు. 2014 ఎన్నికల్లో రెండు చోట్ల వైసీపీ […]
ఎమ్మెల్సీ పోరు..టీడీపీ హవా..ఆ సీటులో టఫ్ ఫైట్!
ఏపీ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇంతకాలం ఏ ఎన్నికలైన వైసీపీదే గెలుపు అనే పరిస్తితి..పంచాయితీ, పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్,..ఉపఎన్నికలు ఇలా ఏ ఎన్నికలైన గెలుపు వైసీపీదే. ఆ ఎన్నికల్లో వైసీపీ ఎలా గెలిచిందో తెలిసిందే. అధికార బలాన్ని, ప్రలోభాలు, వైసీపీకి ఓటు వేయకపోతే పథకాలు పోతాయనే బెదిరింపులు..సరే ఏది ఎలా జరిగినా చివరికి గెలుపు వైసీపీదే. ఇక స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ హవా నడిచింది. ఎందుకంటే స్థానిక సంస్థల్లో […]
ధర్మానని టచ్ చేయలేకపోతున్న టీడీపీ..మళ్ళీ దెబ్బే!
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన బ్రదర్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. దశాబ్దాల నుంచి రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. అటు ధర్మాన ప్రసాదరావు, ఇటు ధర్మాన కృష్ణదాస్ దీర్ఘ కాలంగా రాజకీయాల్లో కొనసాగుతూ అనేక విజయాలని సొంతం చేసుకున్నారు. గత ఎన్నికల్లో కూడా ఇటు ప్రసాదరావు శ్రీకాకుళం అసెంబ్లీ నుంచి గెలవగా, అటు కృష్ణదాస్ నరసన్నపేట నుంచి గెలిచారు. ఇక మొదట విడతలో కృష్ణదాస్ మంత్రిగా చేయగా, రెండో విడతలో ప్రసాదరావు మంత్రిగా చేస్తున్నారు. అయితే […]
జనసేనతోనే సిటీ సీట్లలో టీడీపీకి ప్లస్..వైసీపీకి చెక్!
టీడీపీ-జనసేన కలిస్తే వైసీపీకి షాక్ తప్పదని చెప్పవచ్చు..కానీ రెండు పార్టీలు వేరు వేరుగా పోటీ చేస్తే మాత్రం వైసీపీకి లాభమే. గత ఎన్నికల్లో అదే జరిగింది. ఇటీవల వచ్చిన సర్వేల్లో కూడా అదే తేలింది. కాస్త టిడిపికి లీడ్ ఉన్నా సరే..జనసేన వల్ల టిడిపికి నష్టం జరగడం ఖాయమని తేలింది. అదే సమయంలో వైసీపీకి కొన్ని సీట్లలో బెనిఫిట్ ఉంది. ఇక రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే చాలా సీట్లలో ఫలితాలు తారుమారు అయ్యే ఛాన్స్ […]