‘బ్రహ్మూెత్సవం’ సినిమా నిరాశపరచడంతో కాజల్ కెరీర్ అటకెక్కిందని అంతా అనుకున్నారుగానీ, కాజల్ కెరీర్ కొత్తగా యమ స్పీడుగా సాగుతోందిప్పుడు. మెగాస్టార్ చిరంజీవితో ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా చేస్తున్న కాజల్, పవన్ తదుపరి సినిమాలో నటించే ఛాన్స్ని దక్కించుకున్నట్లు సమాచారమ్. ఇది కాకుండా అల్లు అర్జున్తో ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాకి కూడా కాజల్ పేరునే పరిశీలిస్తున్నారు. ఇంకో వైపున సుకుమార్ దర్శకత్వంలో చేసే సినిమాకి చరణ్, కాజల్ పేరునే ప్రిఫర్ చేస్తున్నాడట. కాజల్ జోరు చూసి షాక్ […]
Category: Latest News
రాజకీయాల్లో సొంతిల్లు, అద్దె ఇల్లు
రాజకీయాలు భలే కామెడీగా ఉంటాయ్. రాజకీయ నాయకులు పార్టీలు మారేటప్పుడు చేసే వ్యాఖ్యలు ఇంకా చిత్రంగా ఉంటాయి. చచ్చేదాకా ఫలానా పార్టీలోనే ఉంటానని చెప్పే నాయకులు కూడా మాట తప్పేస్తారు. పైకి మాత్రం మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదంటారు. నేను చనిపోయాక నా పార్తీవ శరీరమ్మీద టీడీపీ జెండానే కప్పబడుతుందని చెప్పిన తమ్మినేని సీతారాం ఎన్నో పార్టీలు మారారు. రాజకీయ నాయకుల నిబద్ధతకి ఇది నిదర్శనం. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ ఒకప్పుడు తెలుగుదేశం […]
ఎన్టీఆర్ పై భారీ అభిమానం చూపిస్తున్న హీరోయిన్స్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి యంగ్ హీరోయిన్స్ లో మంచి గుర్తింపు వుంది. ఈ తరం హీరోస్ లో ఎన్టీఆర్ మాస్ ఇమేజే డిఫరెంట్ అది ఈమధ్యకాలంలో చాలా కనిపిస్తుంది. మొన్న జనతా గ్యారేజ్ ఆడియో ఫంక్షన్ లో నిత్యా మీనన్ మాట్లాడుతూ ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరోతో చేయటం ఇదే మొదటిసారి అంది. అయితే నిత్యామీనన్ ఇంతకు ముందే అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో తో చేసింది అయినా ఆలా చెప్పటం తో ఎన్టీఆర్ […]
నెహ్రూ దేనికీ పాకులాట?
తెలుగు ప్రజలంతా గర్వించదగ్గ నటుడు,నాయకుడు అయిన ఎన్టీఆర్ కి సన్నిహితుడుగా ముద్రపడ్డ దేవినేని రాజశేఖర్( నెహ్రు )టీడీపీ తీర్థం పుచ్చుకొవడం దాదాపుగా ఖరారైంది.ఈ మేరకు ఆయన కుమారుడు దేవినేని అవినాష్ తో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని కలుసుకున్నారు. సెప్టెంబర్ 9 వ తేదీన అధికారికంగా సైకిల్ ఎక్కాయనున్నారు తండ్రి కొడుకులు. రాజకీయాల్లో బద్ద శత్రువులుండరు అనడానికి నిదర్శనం దేవినేని..ఎవరెన్ని పార్టీలు మారినా దేవినేని మాత్రం టీడీపీ వైపు తొంగి కూడా చూడడు అనుకునేవారు అందరూ.దేవినేని […]
గ్యారేజ్ ఓవర్శిస్ లో న్యూ రికార్డు!
యంగ్టైగర్ ఎన్టీఆర్, జనతా గ్యారేజ్’. ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్లతో విపరీతమయిన క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా కోసం టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాలు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి. జనతా గ్యారేజ్’ ఎన్టీఆర్ కెరియర్ లోనే హయ్యస్ట్ ఓపెనింగ్స్తో పాటు కలెక్షన్లు వసూలు చేస్తుందని అందరూ అంచనాతో ఉన్నారు. ఈసారి ఎన్టీఆర్ ఓవర్శిస్ లో 3 మిలియన్ డాల్లర్లతో ఒక కొత్త రికార్డు క్రియేట్ చేస్తాడని […]
ఫాన్స్ కి తేల్చి చెప్పిన చరణ్
మెగాస్టార్ చాలా విరామం తరువాత నటిస్తున్న 150 వ. సినిమా ‘ఖైదీ నంబర్ 150’.ఫాన్స్ ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న ఈ సినిమా కి ముందుగా చాలా టైటిల్స్ అనుకున్నప్పటికీ ఫైనల్ గా ‘ఖైదీ నంబర్ 150’ ని కంఫర్మ్ చేసాడు రామ్ చరణ్ దీనికి ‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ ట్యాగ్లైన్ కూడా పెట్టారు.దీన్ని చిరంజీవి, రామ్చరణ్ కలిసి ఫిక్స్ చేశారట. అయితే ఇప్పుడు ఆ టైటిల్ గురించి మెగా అభిమానుల్లో పెద్ద చర్చే జరుగుతుంది. ‘ఖైదీ […]
గ్యారేజ్ జోరుకి బాబు బ్రేకులు
అవసరమైనప్పుడు ఆహా..ఓహో అన్నారు..రాష్ట్రం మొత్తం ప్రచారానికి తిప్పి తిప్పి వాడుకున్నారు.. ప్రమాదం జరిగి హాస్పిటల్ బెడ్ పై వున్నా అక్కడినుండి ప్రచారం చేయించారు.ఇప్పుడు అవసరం తీరిపోయింది.. ఇంకేముంది అడుగడుగునా ఆటంకాలు.. ఇబ్బందులు సృష్టిస్తున్నారు.అర్ధమయ్యే ఉంటుంది ఈపాటికి..ఇదంతా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించేనని. ఎన్నో అంచనాల మధ్య ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సెప్టెంబర్ 1 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవబోతోంది.బాహుబలి తర్వాత అంతటి క్రేజ్ ఒక్క జనతా గ్యారేజ్ కి తప్ప […]
బోండా బాబూ ఏమిటీ డ్రామాలు
రాజకీయాల్లో ఇంకా ఎన్నెన్ని చూడాల్సి వస్తుందో అని తెలుగు ప్రజలకి అనుమానం ఉన్నమాట వాస్తవం..గతం లో ఎన్నడూ చూడనన్ని ఘోరమైన రాజకీయాలకు మనమే సాక్ష్యంగా నిలిచాము.పొద్దున్నే టీడీపీ ఎంపీ టీజీ గారు ప్రెస్ మీట్ పెట్టి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై దుమ్మెత్తి పోసాడు.తమిళనాడు లో అయితే జయలలిత కాళ్ళు చేతులు విరగ్గొట్టేది అని,రాజకేయాలంటే గడ్డం గీసుకోవడం కాదు లాంటి పరుషమైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డాడు. ఆ వెర్షన్ అయింది..ఏమనుకున్నారో ఏమో టీడీపీ అధినాయకత్వం..అరరె ఇది ఎటెల్లి […]
చంద్రబాబుకి ముద్రగడ బంపర్ ఆఫర్.
మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్ష చేయాలని అభిప్రాయపడ్డారాయన. చంద్రబాబు నిరహార దీక్ష చేస్తే ప్రత్యేక హోదా వస్తుందని ముద్రగడ చెప్పారు. తనకూ అవకాశం కల్పిస్తే చంద్రబాబుతో కలిసి దీక్షలో పాల్గొంటాననీ, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమేనని ముద్రగడ వివరించారు. కాపు ఉద్యమం మలిదశను ప్రారంభించేందుకోసం కాపు ప్రముఖులతో ముద్రగడ సమావేశమవుతున్నారు. దాసరి నారాయణరావుతో సమావేశమైన ముద్రగడ, […]