నంద్యాల ఉప ఎన్నిక సాధారణ ఎన్నికలను తలపిస్తోంది. 2019 ఎన్నికలకు రిఫరెండంగా అటు టీడీపీ, ఇటు వైసీపీ ఈ ఎన్నికను భావిస్తున్నాయి. ఇప్పటికే అటు సీఎం చంద్రబాబు, ఇటు ఆయన తనయుడు లోకేష్ నంద్యాలలో ఓటర్లపై వరాల జల్లులు కురిపిస్తున్నారు. అన్ని వర్గాలు తమకు మద్దతు ఇస్తాయని భావించిన టీడీపీ ఆశలు.. వైసీపీ నిర్వహిం చిన ఒక్క సభతో చెల్లాచెదురైపోయాయి. ఇక మంత్రులు, నాయకుల వల్ల కాదని టీడీపీ అధినేత చంద్ర బాబుకు అనుభవంలోకి వచ్చింది. అందుకే […]
Category: Latest News
ఒక్క రాజీనామాతో ఆత్మరక్షణలో టీడీపీ
నంద్యాల ఉప ఎన్నిక బరిలో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహనరెడ్డి తమ్ముడు శిల్పా చక్రపాణి రెడ్డి.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. టీడీపీ ద్వారా ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆయన.. వైసీపీలో చేరిన 24 గంటల్లోనే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేశారు, ఇక్కడే వైసీపీ అధినేత జగన్ సూపర్ సక్సెస్ అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండానే టీడీపీలో చేరిపోవడం.. ఇంకా కొనసాగుతున్న తరుణంలో సీఎం చంద్రబాబు చేసిన జగన్ […]
అన్నాచెల్లి వర్సెస్ అన్నదమ్ములు… గెలుపు ఎవరిది
తెలుగు ప్రజల్లో ఆసక్తి రేపుతోన్న నంద్యాల ఉప ఎన్నికల్లో అన్నచెల్లెళ్లు వర్సెస్ అన్నదమ్ముల మధ్య జరుగుతోన్న పోరులో ఎవరు గెలుస్తారు అన్నది పెద్ద సస్పెన్స్గా మారింది. నంద్యాల ఉప ఎన్నికను బాహుబలి సినిమాలో ప్రభాస్ వర్సెస్ రానా యుద్ధంతోను, కురుక్షేత్ర సంగ్రామంతోను పోలుస్తున్నారు. ఇక 2019 ఎన్నికలకు ఈ ఎన్నికను సెమీఫైనల్స్గాను భావిస్తున్నారు. నంద్యాలలో ఓటర్లను వైసీపీ అధినేత వైఎస్.జగన్ శ్రీకృష్ణులతో పోల్చారు. ఇక్కడ జరిగేది ధర్మయుద్ధమని చెప్పారు. ఇక ఇక్కడ టీడీపీ నుంచి భూమా బ్రహ్మానందరెడ్డి […]
ఆ మంత్రిపై చంద్రబాబు సీక్రెట్ నిఘా..!
ఏపీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబుకు ఇంటి పోరు తప్పడం లేదు. ముఖ్యంగా కేబినెట్లోని మంత్రి తీరుపై ఇప్పుడు ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. కీలకమైన నిర్ణయాలను తనకు సన్నిహితుడైన, మరో పార్టీ అధినేతకు చెబుతుండటంతో ఏం చేయాలో తెలియని సందిగ్థ స్థితిలో టీడీపీ అధినేత ఉన్నారట. మంత్రి పదవి నుంచి తీసేస్తే.. ఆయన సామాజికవర్గం నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుందని భావించి వెనకడుగు వేస్తున్నారట. పార్టీని ఇబ్బందుల కు గురిచేస్తున్న ఆయన వ్యవహార శైలి.. గతంలో మంత్రిగా […]
రోజాకు జగన్ షాక్… హేమకు కీలక పగ్గాలు..?
ఏపీలో విపక్ష వైసీపీ ఎమ్మెల్యే రోజా పేరు చెపితే తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. రోజా తెలుగు రాజకీయాల్లో గత దశాబ్దంన్నర కాలంగా కొనసాగుతున్నారు. టీడీపీతో ప్రారంభమైన రోజా రాజకీయ ప్రస్థానం ఆ పార్టీలో ఎన్నో ఒడిదుడుకులతో సాగింది. 2004లో నగరి నుంచి, 2009లో చంద్రగిరి నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన రోజా ఓడిపోయారు. ఇక గత ఎన్నికలకు ముందు వైసీపీలోకి జంప్ చేసిన ఆమె నగరి నుంచి పోటీ చేసి టీడీపీ సీనియర్ […]
ఏపీలో మరో ఉప ఎన్నిక!
ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల ఉపఎన్నిక నేపథ్యంలో జిల్లా రాజకీయాలు గంటకో మలుపు తిరుగుతున్నాయి. అసలు ఏ క్షణానికి అధికార, ప్రతిపక్ష పార్టీల్లో ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు. టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన శిల్పా చక్రపాణిరెడ్డి ఈ రోజు జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్న సంగతి తెలిసిందే. వైసీపీలో చేరేందుకు సిద్ధమైన శిల్పా చక్రపాణి రెడ్డికి వైసీపీ అధినేత జగన్ షాక్ ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాత వైసీపీలో చేరాలంటూ వైసీపీ […]
కథ-స్క్రీన్ప్లే, దర్శకత్వం: చంద్రబాబు
హెడ్డింగ్ వినడానికి షాకింగ్గా అనిపించినా.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మాత్రం ఇదే జరుగుతోంది. `అక్టోబర్ నుంచి ప్రజాక్షేత్రంలోనే ఉంటా` అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన నాటి నుంచి ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ప్రతిపక్ష నేత జగన్ను లక్ష్యంగా చేసుకునే పవన్ దీనిని ప్రకటించాడా? అనే సందేహం కలగకమానదు. `అన్న వస్తున్నాడు` పేరుతో జగన్.. అక్టోబర్ నుంచే పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో పవన్ కూడా రంగంలోకి దిగుతుండటం.. అది కూడా […]
20 రోజులు జగన్ ఫ్యామిలీ అడ్రస్ చేంజ్
కర్నూలు జిల్లా నంద్యాలలో వైసీపీ క్రమక్రమంగా పట్టు బిగిస్తోంది. గత వారం రోజులుగా ఇక్కడ ఎవరో ఒకరు ప్రముక వ్యక్తి వైసీపీలో చేరుతూనే ఉంటున్నారు. మాజీ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ రాకేశ్రెడ్డి, టీడీపీ కార్పొరేటర్ హనీఫ్, నిన్న తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి వైసీపీలోకి జంప్ చేసేస్తున్నారు. ఇక్కడ ఎన్నిక 2019 సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్గా అందరూ భావిస్తుండడంతో జగన్ కూడా ఇక్కడ చావో రేవో తేల్చుకునేందుకు రెడీగానే ఉన్నాడు. ఈ క్రమంలోనే […]
నంద్యాలలో టీడీపీ అల్లుడు వర్సెస్ వైసీపీ మామ
ఏపీలో ఇప్పటికే హైటెన్షన్గా మారిన కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ట్విస్టులు అదిరిపోతున్నాయి. గత వారం రోజులుగా నలుగురు కీలక వ్యక్తులు ఇతర పార్టీల నుంచి టీడీపీలోకి జంప్ చేయడం, ఇక్కడ ఇటీవల కాలంలోనే సీఎం చంద్రబాబు రెండుసార్లు పర్యటించడం, ఇక ఇక్కడ ప్రచారానికి వైసీపీ అధినేత జగన్, షర్మిల, విజయలక్ష్మితో పాటు టీడీపీ నుంచి బ్రాహ్మణి లాంటి వాళ్లు ప్రచారానికి వస్తుండడంతో ఇప్పటికే ఇక్కడ రాజకీయం అదిరిపోతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇక్కడ […]
