బాబుకు యాంటీగా మాజీ మంత్రి హెల్ఫ్‌…వేటు త‌ప్ప‌దా

రాష్ట్రంలో టీడీపీ అధినేత, సీఎం చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా ఏ కార్య‌క్ర‌మం జ‌రిగినా.. ఎవ‌రైనా మాట్లాడినా ప‌రిస్థితులు తీవ్రంగా ఉంటున్నాయి. అంతేకాదు, పార్టీకి, త‌న‌కు మ‌చ్చ తెచ్చేవారిని బాబు అస్స‌లు క్ష‌మించ‌డం లేదు. ఎంత‌టి వారైనా వేటుకు సిద్ధం అంటూ చ‌ర్య‌లు కూడా ప్రారంభించేస్తున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన ఘ‌ట‌న‌లు ఆ కోవ‌లోవే. నెల్లూరు జిల్లా స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ టికెట్‌ను ఎంతో మంది కోరుకుంటున్నా.. ఏరికోరి వాకాటి నారాయ‌ణ‌రెడ్డికి కేటాయించారు బాబు. అయితే, ఇంత‌లోనే ఆయ‌న‌పై అవినీతి ఆరోప‌ణ‌లు […]

ఏపీలో బ‌య‌ట‌పడుతున్న అవినీతి అన‌కొండ‌లు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు రాష్ట్రాన్ని ఎంత‌గా అవినీతి ర‌హితం చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నా.. అంత‌గా అవినీతి ఊబిలో కూరుకుపోతోంది. ఈ ఏడాది ఏపీలో బ‌య‌ట‌ప‌డినంత‌గా న‌ల్ల‌ధ‌నం ఎక్క‌డా బ‌య‌ట‌ప‌డ‌లేద‌న్న‌ది వాస్త‌వం. అవినీతి పాల్ప‌డిన ఉద్యోగి.. సాధార‌ణ దొంగ‌క‌న్నా దారుణ‌మైన వ్య‌క్తి అంటూ.. ఓ సంద‌ర్భంలో నెహ్రూ పేర్కొన్నారు. సాధార‌ణ దొంగ ఒక‌రిద్ద‌రిని దోచుకుంటే.. ఈ అవినీతికి అల‌వాడుప‌డిన వైట్‌కాల‌ర్ దొంగ‌లు స‌మాజాన్నే దోచేస్తున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.  నిన్న గాక మొన్న ఇద్ద‌రు భార్య‌ల ముద్దుల మొగుడు 50 […]

ఆ నియోజ‌క‌వ‌ర్గంలో లోకేశ్ పెత్త‌నం

విజ‌య‌వాడ పార్లెమంట‌రీ స్థానం.. రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యం ఉన్న స్థానం. అందునా ప్ర‌స్తుతం రాజ‌ధాని ప్రాంతం ఈ నియ‌జక‌వ‌ర్గంలో క‌లిసి ఉండడంతో మ‌రింత ప్రాధాన్యం పెరిగింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ నేత కేశినేని నాని ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. ఈయ‌న హ‌యాంలోనే బెంజిస‌ర్కిల్ వ‌ద్ద ప్లైవోర్‌కు పూజ‌లు కూడా జ‌రిగాయి. ఇక‌, దుర్గ గుడి వ‌ద్ద ఫ్లైవోవ‌ర్ నిర్మాణం వేగంగా సాగుతోంది. నాని ఎంపీ అయ్యాక‌, ఇక్క‌డ ఏపీ రాజ‌ధాని వ‌చ్చిన పుణ్య‌మో, ఆయ‌న క‌ష్ట‌ప‌డిన […]

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ‌సూళ్ల దందా ఇలా ఉందా

అవినీతిని అరిక‌ట్టాల్సిన పోలీసులే నేడు అవినీతి బాట ప‌డుతున్నారు. అంటే వారే నేరుగా త‌మ అవ‌స‌రాల కోసం నోట్ల క‌ట్ట‌లు స‌మ‌ర్పించుకునేందుకు సిద్ధ‌ప‌డుతున్నారు. ఇక‌, స‌మాజంలో ఆద‌ర్శంగా ఉండాల్సిన నేతాశ్రీలు, ముఖ్యంగా అధికార పార్టీ టీఆర్ ఎస్ నేత‌లు నోట్ల క‌ట్ట‌ల రుచి మ‌రిగి.. పోలీసుల అవ‌స‌రాల‌ను త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకుంటున్నారు. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో పోలీసుల బ‌దిలీల‌కు రంగం సిద్ధ‌మైంది. రాష్ట్రంలోని ప‌ది జిల్లాల్లోనూ బ‌దిలీలు జ‌రుగుతున్నాయి. రాష్ట్రంలో త‌మ‌కు అనుకూలంగా ఉండే ప్రాంతాల‌కు బ‌దిలీ చేయించుకునేందుకు […]

ప్లాన్ మార్చిన మామా, అల్లుడు

ఏపీలోని కీల‌క జిల్లాల్లో ఒక‌టి అయిన కృష్ణా జిల్లా రాజకీయం ఈ సారి మరింత హాట్ హాట్ గా మారనుంది. ఇక్క‌డ ఏపీ రాజ‌ధాని ప్రాంతం ఏర్పాటు కావ‌డంతో గ‌త ఎన్నిక‌ల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఇక్క‌డ రాజకీయం స‌రికొత్త‌గా పుంత‌లు తొక్క‌నుంది. కీల‌క‌మైన రాజధాని ప్రాంతంలో గెలిచేందుకు అన్ని పార్టీల‌కు మ‌హామ‌హులు పోటీ ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాజ‌ధాని ప్రాంతంలో సీటు ద‌క్కించుకునేందుకు ప్ర‌ధాన పార్టీల నుంచి ప్ర‌ముఖులు పోటీ ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే […]

టాలీవుడ్ నుంచి జ‌న‌సేన‌లోకి చేరిక‌లు?

ప్ర‌త్యేక‌హోదాపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన ఉద్య‌మాల‌కు టాలీవుడ్ హీరోలు త‌మ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌లేదు. కానీ హోదా ఇస్తామ‌ని మాట ఇచ్చి వంచించిన బీజేపీపై ట్వీట్లు, బ‌హిరంగ స‌భ‌ల ద్వారా ప‌వ‌న్‌ విరుచు కుప‌డ్డారు. హోదాపై ప‌వ‌న్ చేసిన పోరాటం మెచ్చిన ఒక టాలీవుడ్ హీరో.. ఇప్పుడు జ‌న‌సేన వైపు చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని స‌మాచారం! సినీన‌టుడిగానే గాక రాజకీయాల్లోనూ చురుగ్గా ఉంటున్న‌ హీరో శివాజీ! ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు హాట్ టాపిక్‌గా […]

వైసీపీపై ఇంటిలిజెన్స్ రిపోర్ట్‌…షాక్‌లో చంద్ర‌బాబు

విశాఖ‌లో టీడీపీ నేత‌ల భూకుంభ‌కోణం న్యూస్ ఏపీ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో పెద్ద ప్ర‌కంప‌న‌లే రేపింది. అధికార టీడీపీని టార్గెట్ చేసేందుకు ఈ ఇష్యూ విప‌క్ష వైసీపీకి పెద్ద అస్త్రంగా మారింది. ఈ క్ర‌మంలోనే గురువారం వైసీపీ అధినేత జ‌గ‌న్ సేవ్ విశాఖ పేరుతో నిర్వ‌హించిన మ‌హాధ‌ర్నా ఇప్పుడు టీడీపీ నేత‌ల‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ ధ‌ర్నాకు కాస్త బాగానే జ‌నాలు అటెండ్ అయ్యార‌ని సీఎం చంద్ర‌బాబుకు ఇంటిలిజెన్స్ సైతం రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ చూసిన […]

ఎవరి వైపు వెళ్లాలో తెలియక డైలమాలో కార్యకర్తలు

వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం కోసం వైసీపీ అధినేత జ‌గ‌న్ వేయ‌ని ప్లాన్లు లేవు..ప‌న్న‌ని వ్యూహాలు లేవు… చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ లేదు. అయితే జ‌గ‌న్ ఎలా ఉన్నా చాలా జిల్లాల్లోని..చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కుల మ‌ధ్య గ్రూపు విబేధాల‌తో కొట్టుకుంటూ పార్టీకి తీర‌ని న‌ష్టం క‌లిగిస్తున్నారు. టీడీపీ బ‌లంగా ఉన్న‌, ఏపీలోనే పెద్ద జిల్లా అయిన తూర్పు గోదావ‌రి జిల్లాలో వైసీపీ నాయ‌కుల మ‌ధ్య అస్స‌లు పొస‌గ‌డం లేదు. జిల్లాలో మూడు నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇద్ద‌రేసి కోఆర్డినేట‌ర్లు ఉండ‌డంతో ఒక‌రు […]

జ‌గ‌న్ చెంత‌కు వైఎస్ ఆత్మ‌

నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో గెలుపుకోసం అటు టీడీపీ, ఇటు వైసీపీ తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా శిల్పా మోహ‌న‌రెడ్డి వ్య‌వ‌హారంలో.. సీఎం చంద్ర‌బాబు కొంత తెలివిగా వ్య‌వ‌హ‌రించారు. చివ‌రి వ‌ర‌కూ అభ్య‌ర్థిని ఎంపిక చేయ‌కుండా ఉన్న ఆయ‌న‌.. శిల్పా వైసీపీలో చేరిన త‌ర్వాత అభ్య‌ర్థిని ప్ర‌క‌టించారు. ఇప్పుడు వైసీపీలో శిల్పా చేరిన త‌ర్వాత‌.. రాజ‌కీయాలు మారాయి. అయితే ఈ విష‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు.. వైఎస్ ఆత్మ‌, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత కేవీపీ స‌ల‌హాలు ఇస్తున్నార‌ట‌. అంతేగాక […]