కర్నూలు జిల్లాలో నంద్యాల ఉప ఎన్నికల్లో ఎవరు పోటాచేయాలనే అంశంపై టీడీపీలో తీవ్ర తర్జజభర్జనలు కొనసాగుతున్నాయి. సీటు మాకు కేటాయించాలంటే మాకు కేటాయించాలని అటు శిల్పా, ఇటు భూమా వర్గాలు పట్టు పడుతున్నాయి. అధికార పార్టీలో ఇంత గందరగోళం నడుస్తుంటే.. ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్ మాత్రం కూల్గా ఉన్నారు. అభ్యర్థిపై ఇంకా క్లారిటీ లేకున్నా.. ధీమాగా ఉన్నారు. దీని వెనుక ఆయన వ్యూహం కూడా లేకపోలేదట. ఈ రెండు వర్గాల్లో ఓట్ల చీలిక ఏర్పడితే అది […]
Category: Latest News
ఆ ఇద్దరి మధ్య నలిగిపోతున్న చంద్రబాబు
ఒకే ఒక్క కుర్చీ కోసం ఇప్పుడు టీడీపీలో తీవ్ర చర్చ జరుగుతోంది. సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన ఇద్దరి మధ్య తీవ్రంగా పోటీ నెలకొంది. ఒకే ఒక్క చాన్స్ అంటూ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇప్పటికే ఎన్నోసార్లు ఆయన్ను కోరారు. చివరికి ఎంపీ పోస్టుకు రాజీనామా కూడా చేస్తానని ప్రకటించి.. సీఎంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ చంద్రబాబు దృష్టిలో మాత్రం.. మరో ఎంపీ మురళీమోహన్ ఉందని తెలియడంతో ఇప్పుడు పార్టీలో అంతర్గతంగా తీవ్ర చర్చ […]
ఆ విషయంలో చంద్రబాబు లెక్క తప్పిందా?
బహిరంగ సభల్లో ప్రజలతో మాట్లాడించడం.. వారిని ప్రశ్నలు అడగటం చేస్తూ ఉంటారు సీఎం చంద్రబాబు! వారు టీడీపీ పథకాల గురించి, తన గురించి ఏం చెబుతారోనని తెలుసుకునేందుకు ఇలాంటివన్నీ ప్రత్యేకంగా రూపొందిస్తుంటారు. ఇటీవల పశ్చిమగోదావరిలో నిర్వహించిన సభలోనూ ఇలాగే గ్రామస్తులతో మాట్లాడించిన ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. ప్రజల్లో టీడీపీపై సంతృప్త స్థాయిని పెంచాలని, ఎప్పటికప్పుడు నేతలకు చెబుతూ ఉంటారు. 80 శాతం సంతృప్తిగా ఉన్నారని. మిగిలిన వారిని కూడా ఈ జాబితాలో చేర్చాలని చెబుతూ ఉంటారు. […]
బీజేపీని వదిలించుకునే పనిలో టీటీడీపీ
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరనే సూత్రాన్ని టీటీడీపీ వంటబట్టించుకుంది. గత ఎన్నికల్లో తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీతో జత కట్టినా.. ప్రస్తుతం మిత్ర బంధం తెగిపోయేందుకు సిద్ధంగా ఉంది. దీంతో అస్థిత్వం కోసం జరిగే పోరాటంలో కొత్త మిత్రుల వేటలో టీటీడీపీ నేతలు వెదుకులాట ప్రారంభించారు. టీడీపీకి శత్రువయిన కాంగ్రెస్తో జతకట్టాలనే ఆలోచనలో ఉన్నారట. ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇదే అభిప్రాయాన్ని పరోక్షంగా అధినేత చంద్రబాబు ముందు ఉంచడం ఇప్పుడు […]
కేజ్రీవాల్తో బీజేపీ మైండ్ గేమ్ స్టార్ట్
పార్టీలో కుమ్ములాటలు.. సొంత నాయకుల మధ్యే అభిప్రాయభేదాలు.. నేతలపై కేసులు.. వెరసి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి.. `సామాన్యుడి`ని తీవ్రంగా వేధిస్తున్నాయి. అంతేగాక ఆయన సీఎం పీఠానికి ఎసరు పెట్టేలా చేస్తున్నాయి. బీజేపీ హవా దేశంలో నడుస్తున్న రోజుల్లో.. దానిని తట్టుకుని సీఎం పీఠాన్ని ఎక్కడమంటే మామూలు విషయం కాదు! అందులోనూ ఒక సామాన్యుడు గెలవడమంటే దేశం మొత్తం నివ్వెరపోయింది. కానీ అప్పుడు పొగిడిన వాళ్లే ఇప్పుడు తిడుతున్నారు. ఆమ్ ఆద్మీ అంటూ స్థాపించిన పార్టీకి ఆ […]
నంద్యాల టెన్షన్ బాబుకు తీరినట్టేనా
నంధ్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణం తర్వాత అక్కడ జరిగే ఉప ఎన్నికల్లో ఎవరు పోటీచేయాలనే అంశంపై టీడీపీలో కొంతకాలంగా సందిగ్ధం నెలకొంది. తమ వర్గానికి కేటాయించాలని మంత్రి అఖిలప్రియ వర్గం.. తమ వర్గానికే కేటాయించాలని శిల్పా వర్గం పట్టుబట్టడంతో.. ఇప్పటివరకూ కొంత అనిశ్చితి నెలకొంది. అంతేగాక ఈ విషయంలో అధినేత చంద్రబాబు కూడా టెన్షన్ పడ్డారు. అయితే ఇప్పుడు ఆ టెన్షన్ తీరిపోయింది. శిల్పా, భూమా వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఈ వర్గాలను ఒకే […]
కృష్ణా జిల్లా వైసీపీ అభ్యర్థులు వీరే
రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న విజయవాడపై అటు టీడీపీ, ఇటు వైసీపీ పూర్తిగా దృష్టిసారించాయి. ఇక్కడ కమ్మ సామాజికవర్గానికి చెందిన వారే ఎక్కువగా ఉండటంతో ఈసారి ఎలాగైనా ఇక్కడ పాగా వేయాలని వైసీపీ అధినేత జగన్ దృఢంగా నిశ్చయించుకున్నారు. అంతేగాక ఇప్పటి నుంచే ఇందుకు తగిన వ్యూహాలు కూడా సిద్ధం చేస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. రెండేళ్ల ముందుగానే అభ్యర్థులను ఖరారుచేయాలని జగన్ భావిస్తున్నారట. ఇప్పటినుంచే వారికి నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించి.. ఎలాగైనా విజయవాడలో క్లీన్ […]
ఆ జిల్లాలో జనసేన వైపు వైసీపీ క్యాడర్
ఎన్నికలకు ఇంకా రెండేళ్లే ఉండటంతో ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. 2014లో టీడీపీ, వైసీపీ మధ్యే ప్రధాన పోటీ ఉండగా.. ఇప్పుడు జనసే కూడా రంగంలోకి దిగడంతో.. త్రిముఖ పోటీగా మారిపోయింది. ప్రస్తుతం వైసీపీకి పోటీగా జనసేన సిద్ధమవుతుండటంతో వైసీపీ నేతలతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా జనసేన వైపు చూస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్పై ఉన్న కేసులు, ప్రజల్లో ఆయనకు తగ్గుతున్న ఆదరణతో వీరిలో కలవరం మొదలైందట. దీంతో వైసీపీ నాయకులు, క్యాడర్కు […]
తెలంగాణలో బద్ధశత్రువుతో టీటీడీపీ దోస్తీ ..!
కొత్త మిత్రుడి కోసం టీటీడీపీ వెదుకులాట ప్రారంభించింది. ప్రస్తుతం బీజేపీతో మైత్రి కొనసాగుతున్నా.. ఎప్పుడు కమలనాథులు కటీఫ్ చెప్పేస్తారో తెలియని పరిస్థితి. దీంతో తమ మనుగడ కాపాడుకునేందుకు సరికొత్త పొత్తుల కోసం చర్చలు ప్రారంభించింది. ఇందులో భాగంగా.. శత్రువులతోనూ చేతులు కలిపేందుకు సిద్ధమని సంకేతాలు ఇస్తోంది. అంతేగాక మరో అడుగు ముందుకేసి చర్చలు కూడా ప్రారంభించిందని సమాచారం! శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సూత్రాన్ని పాటించాలని డిసైడ్ అయిపోయింది. అందుకే బద్ధశత్రువైన కాంగ్రెస్తో కూడా దోస్త్ మేరా […]