దశాబ్దం పాటు ఏపీలో కీలకమైన కృష్ణా జిల్లా రాజకీయాలను శాసించిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజ్గోపాల్ గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేయడంతో రాజకీయాలపై విరక్తితో ఆయన వాటికి దూరమయ్యారు. పదేళ్లపాటు విజయవాడ ఎంపీగా ఉన్న లగడపాటి ఇటు స్టేట్ పాలిటిక్స్లో కింగ్. అటు జాతీయస్థాయిలోను సత్తా చాటారు. మీడియాలో ఎక్కడ చూసినా లగడపాటి హంగామా చాలా ఎక్కువగానే ఉండేది. అలాంటి లగడపాటి వాయిస్ ఇప్పుడు చాలా తక్కువుగా మాత్రమే వినిపిస్తోంది. […]
Category: Latest News
వైసీపీ సిట్టింగులలో 16 మందికి టిక్కెట్లు లేవా
ఏపీలో 2019 ఎన్నికల్లో గెలుపు కోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన పని అప్పుడే స్టార్ట్ చేసేశాడు. ఇప్పటికే వైఎస్.జగన్ను హైదరాబాద్ నుంచి విజయవాడకు మకాం మార్చేయాలని చెప్పిన ప్రశాంత్ ప్రస్తుతం వైసీపీకి ఉన్న ప్రజాప్రతినిధుల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటోన్న వారిలో కొందరికి టిక్కెట్లు ఇవ్వకూడదని కూడా జగన్కు ప్రాధమిక నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రశాంత్ ప్రాధమిక నివేదికలో ఇద్దరు సిట్టింగ్ ఎంపీలను పక్కన పెట్టేయాలని జగన్కు చెప్పినట్టు ఇప్పటికే వార్తలు బయటకు వచ్చాయి. తిరుపతి […]
టీడీపీలో కోటి రూపాయల చిచ్చు…అసలు కథ ఇదే
ఏపీలో అధికార టీడీపీ బలంగా ఉన్న జిల్లాల్లో తూర్పుగోదావరి జిల్లా ఒకటి. ఇప్పుడు ఈ జిల్లా టీడీపీ అధ్యక్షుడి ఎంపిక పెద్ద సస్పెన్స్లో పడింది. ఈ సస్పెన్స్ వెనక ఓ కోటి రూపాయల ఆసక్తికర కథ ఉన్నట్టు జిల్లా టీడీపీలోని విశ్వసనీయవర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోంది. ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్గా నామన రాంబాబు ఉన్నారు. ఈయన హోం, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అనుంగు అనుచరుడు. రాంబాబును జడ్పీచైర్మన్ చేయడంలో రాజప్పదే కీలకపాత్ర. ఇదిలా ఉంటే […]
కాపు ఉద్యమాన్ని అటకెక్కించిన ముద్రగడ..!
ఏపీలో 2014 ఎన్నికల్లో ప్రస్తుత అధికార టీడీపీ కాపులను బీసీల్లో చేరుస్తామని, వారికి రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీయే పనిచేసిందో లేదా జనసేన-పవన్ ఎఫెక్టే పనిచేసిందో గాని కాపులంతా టీడీపీకి వన్సైడ్గా ఓట్లేసి గెలిపించారు. వాస్తవానికి కాపులు బలంగా ఉన్న జిల్లాల్లో చంద్రబాబు కంటే జగనే ఆ సామాజికవర్గానికి ఎక్కువ సీట్లు ఇచ్చినా ఓటర్లు మాత్రం టీడీపీకే పట్టంగట్టారు. ఆ తర్వాత రోజులు, నెలలు, మూడేళ్లు గడచిపోయాయి…ఇప్పటకీ కాపుల రిజర్వేషన్లు కలగానే ఉన్నాయి. […]
సఫలమైతే.. సొంతడబ్బా.. విఫలమైతే విపక్షాల కుట్రా!
ఏపీ, తెలంగాణ సహా కేంద్ర ప్రభుత్వాల వ్యవహార శైలి.. వింతగా ఉంది! అధికారంలోకి వచ్చేసి మూడేళ్లు గడిచిపోయినా.. ఇంకా విపక్షాలు తమపై కుట్రలు పన్నుతున్నాయని పెద్ద పెద్ద విమర్శలతో విరుచుకుపడుతున్నారు అధికార పార్టీల అధినేతలు! తాము చేపట్టిన పనులు విజయవంతం అయితే అంతా తమదే ఘనకార్యంగాను, విఫలమైతే.. విపక్షాల కుట్ర అనడం ఇప్పుడు అందరికీ అలవాటుగా మారిపోయింది. తాజాగా ఏపీ, తెలంగాణ, అటు కేంద్రంలో జరిగిన పరిణామాలు అత్యంత ఆసక్తిగా మారాయి. ఏపీలో కురిసిన భారీ వర్షానికి […]
చంద్రబాబు పాలనలో మెరుపులెన్ని..? మరకలెన్ని?
ఆయనొస్తారు.. అన్ని సమస్యలూ తీరుస్తారు..! 2014 ఎన్నికల సమయంలో భారీ ఎత్తున ప్రసార మాధ్యమాల్లో మోగిపోయిన ప్రచారం ఇది! ఆయనొచ్చారు.. కానీ.. అన్ని సమస్యలూ తీరాయా? ఇప్పుడు వెయ్యి డాలర్ల ప్రశ్న రాష్ట్రంలో హల్ చల్ చేస్తోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చి మొత్తంగా.. ముచ్చటగా.. మూడేళ్లు పూర్తయ్యాయి. ఈ మూడేళ్ల కాలంలో బాబు పాలన తీరుతెన్నులు.. ఆయన పాలనకు మార్కులు వంటి విషయాలపై ఓ లుక్కేద్దాం.. రంగాలా వారీగా ఏపీ సాధించిన ప్రగతిని పరిశీలిద్దాం.. సంక్షేమం.. ఏ […]
ప్రశాంత్ కిషోర్ – జగన్ డీల్ ఎన్ని కోట్లో తెలుసా…
ఎట్టి పరిస్థితిలోనూ 2019 నాటికి ఏపీలో సీఎం పీఠం ఎక్కితీరాలి! ఇది వైసీపీ అధినేత జగన్ గట్టి నిర్ణయం! అలా కాని పక్షంలో ఆయన తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోవడం ఖాయం. ఇది నిజం!! అంతేకాదు, ఆయన పార్టీ మనుగడకు కూడా పెద్ద ముప్పే.. ఇప్పటికే సగం మంది వైసీపీని వదిలిపెట్టేశారు. మిగిలిన వాళ్లు కేవలం 2019పైనే ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు జగన్ ఆశలు.. ఆకాంక్షలు.. అన్నీ 2019 పైనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయన […]
భూకుంభకోణంలో ఆ ఎంపీ పేరు బయటకు రావడంతో ఇరకాటంలో టీఆర్ఎస్
మియాపూర్ భూకుంభకోణం తెలంగాణలోని రాజకీయవర్గాల్లో సెగలు రేపుతోంది. తాజాగా ఈ వివాదంలో టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేకేకు చిక్కులు వచ్చి పడ్డాయి. మియాపూర్ వేల కోట్ల భూకుంభకోణం కేసులో రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు ప్రమేయం ఉన్నట్టు విచారణలో తేలింది. ఇప్పటికే హైదరాబాద్లో వందల ఎకరాల ప్రభుత్వ భూములకు ఎసరుపెట్టిన ‘గోల్డ్స్టోన్’ సంస్థ తన దొంగ సొత్తులో ఆయన కుటుంబానికీ భాగం పెట్టింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో దొంగ జీపీఏల ద్వారా కబ్జా చేసిన ప్రభుత్వ, అటవీ […]
జేసీ మాటలు అర్థమయ్యాయా.. బాబూ..!
అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి మరోసారి పూనకం వచ్చింది! నిన్న సీఎం చంద్రబాబు సమక్షంలో నిర్వహించిన ఏరువాక కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన సభలో జేసీ.. తనదైన శైలిలో మైకులో విరుచుకుపడ్డాడు. సీఎంగా చంద్రబాబు తప్ప ఈ రాష్ట్రాన్ని ఎవరూ బాగుచేయలేరని అంటూ..నే రైతులను బాబు హయాంలోనే పోలీసులు వేధిస్తున్నారంటూ చురకలంటించారు. దీనికి వాళ్లు సూట్ అని పేరు పెట్టినట్టు చెప్పారు. కొద్దిసేపు.. మా వాడు అంటూ జగన్ ఊసెత్తిన జేసీ.. ఆ తర్వాత తన […]