టీటీడీ చైర్మన్ రేసులో ఏపీలో అధికార టీడీపీ నుంచి రోజుకో కొత్తపేరు తెరమీదకు వస్తోంది. నిన్నటి వరకు ఈ పోస్టు రేసులో ఎంపీలు రాయపాటి సాంబశివరావు, మాగంటి మురళీమోహన్ పేర్లు బలంగా వినిపించాయి. ఇక ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు పేరు సైతం తెరమీదకు వచ్చింది. ఇక ఇప్పుడు ఈ జాబితాలో ఇప్పుడు కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే, బీసీ నేతగా ఉన్న కాగిత వెంకట్రావు పేరు తెరమీదకు వచ్చింది. బలమైన బీసీ నేతగాను, సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న […]
Category: Latest News
కేసీఆర్ `తెలుగు` సెంటిమెంట్ వెనుక వ్యూహమిదే
తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా.. ఏం మాట్లాడినా దాని వెనుక అర్థం, పరమార్థం ఉంటాయనేది విశ్లేషకులకే కాదు కనీస రాజకీయ అవగాహన ఉన్న వారికి కూడా సులువుగా అర్థమవుతుంది. ఎప్పుడూ భవిష్యత్ను దృష్టిలో ఉంచుకునే ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంటారు! ఇప్పుడు అలాంటి నిర్ణయంతో ఏపీలో పాగా వేయాలని చూస్తున్నారు. టీఆర్ఎస్ను.. ఏపీలోనూ విస్తరించేందుకు పక్కా ప్లాన్తో సిద్ధమవుతున్నారు. ప్రాంతీయ పార్టీల హవా నడిస్తున్న సమయంలో.. వేరే రాష్ట్రానికి చెందిన పార్టీ.. అందులోనూ […]
టీడీపీ వాళ్లనే టార్గెట్ చేస్తోన్న ఏపీ మంత్రి
పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. బీజేపీ, టీడీపీ మధ్య ఆంతర్యాలు నానాటికీ పెరుగుతున్నాయి. మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకి, మున్సిపల్ చైర్మన్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ప్రతి వ్యవహారంలోనూ టీడీపీ, బీజేపీ శ్రేణుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా కలహాలు ముదిరిపోయాయి! ప్రతి విషయంలోనూ మంత్రి టీడీపీ నాయకులను టార్గెట్ చేయడాన్ని టీడీపీ శ్రేణులు సహించలేకపోతున్నాయి. మిత్ర పక్షమయినా.. విపక్షంలా వ్యవహరిస్తున్నారిన మండిపడుతున్నాయి. ఇదే పద్ధతి కొనసాగితే గత ఎన్నికల్లో గెలిపించిన తామే వచ్చే ఎన్నికల్లో […]
టి-కాంగ్రెస్ `బాహుబలి` వస్తున్నాడా?
అంతర్గత కుమ్ములాటలు, విభేదాలతో నిండిపోయిన టి-కాంగ్రెస్కు కొత్త రక్తం ఎక్కించేందుకు అధిష్టానం పావులు కదుపుతోంది. టీఆర్ఎస్ను ధీటుగా ఎదుర్కోవడంతో పాటు సీఎం కేసీఆర్కు పోటీగా నిలిచే సరైన నాయకుడి కోసం వెదుకులాట ప్రారంభించింది. ప్రస్తుతం పార్టీ బలోపేతంపై దృష్టిసారించడం మాని.. సీఎం అభ్యర్థిగా నిలబడేందుకు టి-కాంగ్రెస్ నేతలు కొందరు వ్యూహాలు రచిస్తున్నారు. దీంతో ఇక పగ్గాలను సీనియర్ నాయకుడికి అప్పగించాలని నిర్ణయించిందని తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ తరఫున కీలకంగా వ్యవహరించిన నేత, ఢిల్లీలోనూ మంచి నాయకుడిగా […]
నాలుగు కొత్త నియోజవర్గాలు … నలుగురు కొత్త ఎమ్మెల్యేలు
ఏపీలో పశ్చిమగోదావరి పేరు చెప్పగానే సంచలన రాజకీయాలకు కేంద్రబిందువుగా నిలుస్తుంది. గత ఎన్నికల్లో జిల్లాలోని అన్ని సీట్లలో టీడీపీ క్లీన్స్వీప్ చేసేసింది. జిల్లాలోని 15 అసెంబ్లీ సీట్లు (తాడేపల్లిగూడెంలో మిత్రపక్షం బీజేపీ)తో కలుపుకుని మూడు ఎంపీ స్థానాలు టీడీపీకే దక్కాయి. రాజకీయంగా జిల్లా ప్రజలు ఎంతో చైతన్యవంతంగా ఉంటారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల నాటికి జిల్లాలో నాలుగు కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతున్నాయన్న అంచనాలతో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆశిస్తోన్న ఆశావాహులు లిస్టు రోజు రోజుకు […]
జనసేనలో నాగబాబుకు రెండు ఆప్షన్లు..!
వచ్చే ఎన్నికల్లో జనసేన ఏపీ, తెలంగాణలో పోటీ చేయడం కన్ఫార్మ్ కావడంతో జనసేన రాజకీయాలు హీటెక్కాయి. ఈ క్రమంలోనే జనసేనలో ఏ రోల్ అయినా పోషించేందుకు తాను రెడీగా ఉన్నానని జనసేన అధినేత పవన్ సోదరుడు నాగబాబు ఇప్పటికే రెండుమూడుసార్లు ఓపెన్గానే ప్రకటించారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో నాగబాబు ఎంపీగా పోటీ చేయవచ్చనే టాక్ ఏపీ పొలిటికల్ ఇన్నర్ సర్కిల్స్లో వినిపిస్తోంది. పవన్ సామాజికవర్గం కాపు వర్గం అధికంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ నుంచి […]
నటుడు ప్రదీప్ ఆత్మహత్య కేసులో కొత్త కోణం
బుల్లితెర నటుడు ప్రదీప్ ఆత్మహత్య కేసులో కొత్త కోణం బయట పడింది. ప్రదీప్ ఆత్మహత్య తర్వాత అతడి స్నేహితులు స్పందిస్తున్నారు. ప్రదీప్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని… అతడి భార్య పావనీరెడ్డితో ప్రొఫైల్ ఫొటోపై జరిగిన గొడవ వల్లే అతడు మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని వారు ఆరోపిస్తున్నారు. ప్రదీప్ ఇంట్లో గత మూడు నెలలుగా శ్రావణ్ అనే వ్యక్తి ఉంటున్నట్టు తెలుస్తోంది. అతడితో పావనీరెడ్డి సన్నిహితంగా ఉన్న ఫోటోను ఆమె ప్రొఫైల్ పిక్చర్గా పెట్టుకుందని…ఈ విషయమై […]
ఆనం, శివప్రసాద్ యూ టర్న్ తీసుకున్నట్టేనా
మంత్రి వర్గ విస్తరణ తర్వాత సీఎం చంద్రబాబును టార్గెట్ చేసిన నేతలు యూ టర్న్ తీసుకున్నారు. కానీ అక్కడక్కడా అసంతృప్తులు మాత్రం ఇంకా మిగిలిపోయారు. వీళ్లంతా ఇక పార్టీని వీడటం ఖాయమని గుసగుసలు వినిపిస్తున్న తరుణంలో వీరందరినీ బుజ్జగించేందుకు స్వయంగా అధినేత రంగంలోకి దిగారు. రెండేళ్లలో ఎన్నికలు ఉన్న తరుణంలో ఇలాంటి అసంతృప్తుల ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని గ్రహించి అలక తీరుస్తున్నారు. ఎంపీ శివప్రసాద్, ఆనం వివేకా నందరెడ్డి.. ఇలా అందరినీ తన దారికి తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతానికి […]
బాలకృష్ణ రాజకీయాలకు గుడ్ బై? ఇక సినిమాలకే పరిమితమా?
సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. ఇక రాజకీయాలను లైట్ తీసుకున్నారా? సినిమాలే బెటర్ అని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ముఖ్యంగా నియోజకవర్గంలోని ప్రజలు తాగునీటికి ఎన్నో కష్టాలు పడుతున్నారు. వివిధ రకాలుగా నిరసనలు తెలుపుతున్నారు! ఎమ్మెల్యే ఎక్కడ అంటూ ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు. కానీ బాలయ్య మాత్రం.. సినిమా షూటింగుల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. వరుసగా సినిమాలు చేస్తున్నారు. మరి ఇంత జరుగుతున్నా బాలయ్య ఎందుకు హిందూపురం రావడంలేదు. అంటే వచ్చే ఎన్నికల్లో పరిస్థితులు […]