తగ్గిందనుకున్న కరోనా వైరస్ మళ్లీ శరవేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా వీర విహారం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ప్రజలు అతలాకుతలం అయిపోతున్నారు. పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ఏపీలో కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే మే 5నుంచి 19వ తేదీ వరకు ప్రతి రోజూ మధ్యాహ్నం 12గంటల నుంచి తర్వాతి రోజు ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఇందుకు మంత్రివర్గం కూడా ఆమోదం […]
Category: Latest News
ఏపీ బాలికకు కేసీఆర్ తనయ సాయం..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వహించడంలో ముందుంటారు. కొవిడ్ సమయంలో నిజామాబాద్ కేంద్రంలో నిరవధికంగా అన్నదానం చేస్తున్నారు. అంతేకాదు దుబాయ్, మస్కట్ తదితర అరబ్ దేశాల్లో చిక్కుకున్నవారిని స్వదేశానికి తీసుకురావడానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ప్రజాసేవకు సరిహద్దులు లేవని నిరూపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నిరుపేద కుటుంబానికి ఎమ్మెల్సీ కవిత ఆపన్న హస్తం అందించారు. ప్రకాశం జిల్లాకు చెందిన చిన్నారి జ్ఞాపిక వెన్నెముక ఆపరేషన్ […]
రా ఏజెంట్ పాత్రలో ప్రిన్స్..?
టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం మనకి తెలిసిందే. అతడు, ఖలేజా వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ చిత్రం పై అటు అభిమానులతో పాటు సినీ వర్గాల్లో కూడా ఆసక్తిని రేపుతోంది. సూర్యదేవర రాధాకృష్ణ అలియాస్ చినబాబు నిర్మించనున్న ఈ మూవీ ఈ నెల 31న పూజా కార్యక్రమాలతో మొదలు కానుంది. ఈ చిత్రంలో మహేష్బాబు రా ఏజెంట్గా మొదటిసారి […]
పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ కు శాస్త్ర చికిత్స..?
అపెండిసైటిస్తో హాస్పిటల్ లో చేరిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్కు సోమవారం రోజున సర్జరీ జరిగింది. తీవ్ర కడుపు నొప్పితో రాహుల్ ఆదివారం ఆస్పత్రిలో చేరాడు. రాహుల్ వరం తరువాత తన కార్యక్రమాలు మొదలు పెట్టవచ్చని డాక్టర్స్ తెలిపారు. కాబట్టి రాహుల్ను తిరిగి బయో బబుల్లోకి అనుమతించడం పై ఐపీఎల్ అధికారులతో పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ చర్చ జరపనుంది. బబుల్లో అడుగు పెట్టడానికి ముందు రాహుల్ హోటల్లో వారం రోజులు పాటు క్వారంటైన్లో ఉండాలి. దీనితో […]
టాలీవుడ్లో మరో విషాదం..ప్రముఖ నిర్మాత సతీమణి కన్నుమూత!
ఈ మధ్య కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఒక విషాదాన్ని జీర్ణించుకోకముందే.. మరో విషాదం జరిగిపోతుంది. తాజాగా టాలీవుడ్ నిర్మాత కొడాలి వెంకటేశ్వరరావు సతీమణి అనిత మంగళవారం కన్నుమూశారు. పలు అనారోగ్య సమస్యల కారణంగా అనిత మృతి చెందారు. అనిత అకాల మరణంపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా, కొడాలి వెంకటేశ్వరరావుతో పాటు అనిత కూడా కొన్ని చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.
సందీప్ కిషన్ గొప్ప మనసు..!
యావత్ ప్రపంచం అంతా కరోనాతో అతలాకుతలం అయిపోతుంది. ఏ సమయానికి ఏం జరుగుతుందో తెలియటం లేదు. ఇలాంటి పరిస్థితులలో ఒకరికి ఒకరం అండగా ఉండాలి. సినీ సెలబ్రిటీలు అంతా తమ సహాయంగా ఆక్సిజన్, వెంటిలేటర్లు అందిస్తూ కరోనా వైరస్ తో బాధపడుతున్న ప్రజలకి అండగా నిలుస్తున్నారు. అలానే టాలీవుడ్ యువ హీరో అయిన సందీప్ కిషన్ అనాథ పిల్లలకు అండగా ఉంటానంటూ ట్వీట్ చేసి అందరి మనల్లను పొందుతున్నాడు. కరోనా కారణంగా తమ తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల […]
ఆ సినిమా కోసం బాలీవుడ్ బ్యూటీ..?
యష్ హీరోగా ప్రశాంత్నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్-చాప్టర్ 1 దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది. ఈ చిత్రానికి సీక్వెల్గా కేజీఎఫ్-2 చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మొదటి పార్ట్కి వచ్చిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని కేజీఎఫ్-2 చిత్రం సీక్వెల్ను మరింత భారీగా తీర్చిదిద్దుతున్నారు మేకర్స్. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఈ మూవీలో ప్రేక్షకుల్ని ఉర్రూతలూలించేలా ఒక మంచి ఐటెంసాంగ్ని ప్లాన్ చేస్తున్నారట. ఇందులో బాలీవుడ్ అందాల బ్యూటీ అయిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నర్తించనున్నట్లు […]
వావ్ ఈ వయసులో కూడా ఏమాత్రం తగ్గని సుమ తల్లి..!
బుల్లితెర పై మోస్ట్ పాపులర్ యాంకర్ గా ఇప్పటికి కొనసాగుతూ వస్తుంది సుమ. ఈమె గురించి ప్రత్యేకమయిన పరిచయమ అవసరం లేదు. ఈమె అందరికి బాగా సుపరిచితమే. తన మాటల వాక్చాతుర్యంతో అందరి మనసులను దోచుకుంటుంది సుమ. తాజగా సుమ తల్లిగారి 79 ఏళ్ల వయస్సులో కూడా చాలా హుషారుగా ఉంటూ, ఎంతో ఉత్సాహంగా వ్యాయామం, కసరత్తులు చేస్తున్నారు. వాటికి సంబంధించిన ఒక వీడియో సుమ షేర్ చేసింది. ఏ వయస్సులో అయినా మన మనస్సు , […]
నందమూరి స్టార్ట్స్ తో మల్టీ స్టారర్ సినిమా..?
నందమూరి హీరోల నుండి మల్టీస్టారర్ వస్తే చూడాలని ఫాన్స్ ఎప్పటినుండో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఎప్పటినుండో నందమూరి అభిమానులంతా ఆసక్తిగా ఈ ప్రాజెక్ట్ కోసం వేచి చూస్తున్నారు. త్వరలోనే వారి కలను తీర్చేందుకు అనీల్ రావిపూడి అంతా పక్కా ప్లాన్ చేసి రెడీ అయినట్లు సమాచారం. దర్శకుడు అనీల్ రావిపూడి ఇప్పటికే వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలలో ఎఫ్ 2 అనే చిత్రాన్ని చేశారు. ఇప్పుడు ఎఫ్ 3 కూడా చేస్తున్నాడు. మరి కొద్ది రోజులలో ఈ […]









