సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుందంటే అభిమానులకు పండుగే పండగ. ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న సర్కారు వారి పాట చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ కు జతగా బ్యూటీ క్వీన్ కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ చిత్రం 2022 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు తాజాగా మహేష్ సుధ కొంగర దర్శకత్వంలో ఒక మూవీ చేయడానికి గ్రీన్ […]
Category: Latest News
ఓటిటిలో నాగ్ వైల్డ్ డాగ్ ఎప్పుడంటే.?
నూతన దర్శకుడు అషిషోర్ సోలోమెన్ , అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం వైల్డ్ డాగ్. హైదరాబాద్లో జరిగిన బాంబు దాడుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై భారీ బడ్జెట్ కేటాయించి నిరంజన్రెడ్డి, అన్వేష్రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో నాగార్జున ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నటించారు. ఏప్రిల్ 2న రిలీజ్ అయిన ఈ సినిమా అనుకున్నంత హిట్ పొందకపోయినా, ప్రశంసలను మాత్రం […]
నితిన్ సినిమాపై కరోనా దెబ్బ..షూటింగ్కు బ్రేక్?
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తాజా చిత్రం `మాస్ట్రో`. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నభా నటేష్ హీరోయిన్గా నటిస్తుండగా.. తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది. నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖితారెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్లో హిట్ అయిన `అంధాదున్` సినిమాకి రీమేక్గా మాస్ట్రో తెరకెక్కుతోంది. జూన్ 11న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే షూటింగ్ను శరవేగంగా పూర్తి చేస్తుండగా.. […]
తెలంగాణ టీచర్స్ కు శుభవార్త ..అప్పటి నుంచి సమ్మర్ హాలిడేస్.. !
రాష్ట్రంలో కరోనా రోజు రోజుకు బాగా విజృంభిస్తున్న క్రమంలో ఇప్పటికే అన్ని పరీక్షలను రద్దు చేశారు ప్రభుత్వం. మరి కొన్ని వాయిదా వేశారు. తెలంగాణ పాఠశాలలకు మాత్రం విద్యార్థులు లేకపోయినా ఉపాధ్యాయులు ఇంకా వెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఏప్రిల్ 23 న చివరి అంటే లాస్ట్ వర్కింగ్ డే గా ప్రకటించి, ఏప్రిల్ 24 నుంచి సమ్మర్ సెలవలు ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ప్రతీ ఏడాది లానే ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు సమ్మర్ […]
పవన్కు అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాత..లైన్లో మరో ప్రాజెక్ట్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంగ్ గ్యాప్ తర్వాత వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈయన రీ ఎంట్రీ చిత్రం `వకీల్ సాబ్` విడుదలై సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో భారీ కలెక్షన్స్ కూడా రాబట్టింది. ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ డ్రామా చిత్రాన్ని పట్టాలెక్కించాడు. అలాగే ఈ మలయాళ సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్ కూడా స్టార్ట్ చేశాడు. ఈ రెండు ప్రాజెక్ట్స్ పూర్తి అయిన వెంటనే […]
మహేష్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్..`సర్కార్..` టీజర్పై క్రేజీ అప్డేట్!
టాలీవుడ్ సైపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి. ఈ చిత్రంలో మహేష్కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, అవినీతికి సంబంధించిన సామాజిక అంశం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా టీజర్కు సంబంధించి ఓ క్రేజీ […]
సీతారాం ఏచూరి ఇంట్లో విషాదం..కరోనాతో పెద్ద కుమారుడు మృతి!
కంటికి కనిపించకుండా ఎందరో ప్రాణాలను బలి తీసుకున్న ప్రాణాంతక కరోనా వైరస్.. సెకెండ్ వేవ్లో మరింత వేగంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. సామాన్యులనే కాదు.. సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు ఇలా అందరిపై కరోనా పంజా విసురుతోంది. తాజాగా సీపీఎం సీనియర్ నేత, ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇంట్లో కరోనా తీవ్ర విషాదాన్ని నింపింది. కరోనాతో ఆయన పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి కన్నుముూశారు. 34 ఏళ్ల వయసున్న ఆయనకు కొన్ని రోజుల క్రితం కరోనా సోకగా.. […]
`పుష్ప` సెట్లో అనసూయ..యాంకరమ్మ పోస్ట్ వైరల్!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప`. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆగష్టు 13న విడుదల చేయనున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయ కూడా […]
మళ్ళీ యుద్ధం చేద్దాం..ప్రజలను అలర్ట్ చేసిన మహేష్!
ఎక్కడో చైనాలో పుట్టుకొచ్చిన అతి సూక్ష్మజీవి అయిన కరోనా వైరస్.. ప్రపంచదేశాలను అల్లకల్లోలం చేస్తోంది. వైరస్ ప్రభావం తగ్గుతుంది అని అందరూ అనుకునే లోపే మళ్లీ శర వేగంగా విజృంభిస్తోంది. ప్రస్తుతం దేశంలో రోజుకు రెండు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయంటే.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి తరుణంలో కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని సినీ తారలు ప్రజలను కోరుతున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు […]