ఎఫ్ 3 సినిమాతో దర్శకుడు అనిల్ రావుపూడి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన దృష్టి అంతా నటసింహ బాలకృష్ణతో తీయబోయే సినిమా పైనే ఉంది. ఈ ఇరువురి కాంబోలో సినిమా ఓకే అయిన విషయం తెలిసింది. బాలకృష్ణ ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 107 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. గత సంవత్సరం ఆఖండ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోనే తిరుగులేని హిట్ అందుకున్న బాలయ్య. ఎఫ్ 3 సినిమాతో హిట్ […]
Category: Latest News
సీనియర్ నటి నిర్మలమ్మ పెళ్లి వెనుక ఇన్ని షరతులా..తెలిస్తే షాక్.!!
ఎన్టీఆర్ , ఏఎన్ఆర్ లను మొదలుకొని.. తర్వాత తరం హీరోలైన చిరంజీవి, రాజేంద్రప్రసాద్ , బాలకృష్ణ లాంటి హీరోల సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ప్రముఖ సీనియర్ నటి నిర్మలమ్మ ఎక్కువగా తల్లి, బామ్మ, అత్త పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. మొదటగా పౌరాణిక కథ చిత్రాలలో హీరోయిన్ గా నటించిన ఈమె కొంతకాలం గ్యాప్ తీసుకొని మళ్ళీ 800 చిత్రాలకు పైగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి.. రెండు నంది అవార్డులను కూడా […]
అందుకే సమంత చైతూ ను ప్రేమించిందా.. వైరల్ అవుతున్న న్యూస్..!!
ప్రేమా.. రెండు అక్షరాల ఈ మధురమైన భావం రెండు జీవితాలను ఒకటి చేస్తుంది అని చెప్పడం సందేహమే లేదు. కానీ అలా ఇద్దరు మనుషులు తమ మనసులను ఒకటి చేయడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఒకరికొకరులో ఏదైనా వ్యక్తిత్వం నచ్చడం లేదా అందానికి మోహితులవడం ఇంకా చెప్పాలి అంటే ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకోవడానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. కానీ ఆ కారణాలు వల్ల పెళ్లి చేసుకుని ఒకటవుతారు కానీ విడిపోయే సమయంలో ఎందుకు ఆ కారణాలు […]
చైతన్య వల్లే ఆ విషయంలో తగ్గనున్న సమంత..కారణం..?
సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ నయనతార తర్వాత అంతటి గుర్తింపును తెచ్చుకున్న ఏకైక హీరోయిన్ సమంత అని చెప్పవచ్చు. కేవలం దక్షిణాది మాత్రమే కాదు ఉత్తరాది సినీఇండస్ట్రీలో కూడా తన పాగా వేయడానికి ప్రయత్నం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత వరుస సినిమాలతో నటిస్తూ బిజీగా మారిపోయింది. ఇక ఒకవైపు లవ్ రొమాంటిక్ చిత్రాలు చేస్తూనే మరొకవైపు జానపద నేపథ్యంలో లేడీ ఓరియంటెడ్ చిత్రాలను కూడా తెరకెక్కిస్తోంది […]
మహేష్-పూరి మధ్య విభేదాలు రావడానికి కారణం అదే..!!
గడిచిన రెండు రోజుల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు అభిమానులు చాలా పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేశారు . ఇక సినిమాలకు సంబంధించి ఎటువంటి అప్డేట్ రాకపోయినా కూడా అభిమానులు సైతం నిరాశ చెందకుండా పోకిరి సినిమాను స్పెషల్ షో థియేటర్లలో ప్రదర్శించడంతో చాలా సందడిగా చేశారు. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా పోకిరి సినిమా చాలా స్పెషల్ గా అనిపించింది. దాదాపుగా 500 థియేటర్ లలో షోలు నిర్వహించినట్లు నివేదికలు […]
బ్రేకింగ్: బాలయ్య 108 పై బ్లాస్టింగ్ అనౌన్స్మెంట్ వచ్చేసింది…
సినీయర్ హీరోలో ఒకరైన నటసింహ నందమూరి బాలకృష్ణ ఎప్పుడు లేనంతగా తన కేరియర్లోనే ఫుల్ జోష్ మీద ఉన్నాడు. గత సంవత్సరం అఖండ సినిమాతో తన అదిరిపోయి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు. అదే క్రమంలో ఆహలో వచ్చిన అన్ స్టాపబుల్ షోతో యువతకు మరింత దగ్గర చేసింది. ఈ షో ఆహా షోలో వచ్చిన అని షోల కంటే టాప్గా నిలిచింది. అదే క్రమంలో తన తర్వాత సినిమాలను ఫుల్ జోష్లో చేసుకుంటూ వెళ్తున్నాడు. […]
వైఎస్. విజయమ్మకు తప్పిన ప్రమాదం… ఎక్కడంటే…!
దివంగత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తల్లి అయిన వైయస్ విజయమ్మకు తృటిలో ప్రమాదం తప్పింది. అనంతపురంలో జరిగిన వివాహానికి హాజరైన ఆమె… ఆ తర్వాత కర్నూల్ లోని వైఎస్సార్ మిత్రుడిని పరామర్శించేందుకు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా గుత్తి పెట్రోల్ బంకు సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు రెండు టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. రెండు టైర్లు పేలి.. కారు అదుపు తప్పింది. దీంతో విజయమ్మ ఏం జరిగిందో […]
పురుషాదిక్యతపై.. సంచలన వ్యాఖ్యలు చేసిన శృతిహాసన్..!!
ఏ సినీ పరిశ్రమలోనైనా..పురుషాదిక్యతపై తరచుగా పలు చర్చలు జరుగుతూనే ఉన్నాయి. స్త్రీ పురుషుల మధ్య సమానత్వం ఉండదని మేల్ స్టార్స్ తో సమానంగా రెమ్యూనరేషన్ ఇవ్వరని గతంలో పలువురు హీరోయిన్ సైతం తమ అభిప్రాయంగా తెలియజేయడం జరిగింది. మహిళల పట్ల విపక్షత ఉందని.. ఇక్కడ మేల్ డామినేషన్ ఎక్కువగా ఉందని తెలియజేయడం జరిగింది తాజాగా సౌత్ హీరోయిన్ శృతిహాసన్ కూడా ఈ జాబితాలో చేరిపోయింది. సమాజం మొత్తం అలానే ఉన్నందున సినీ పరిశ్రమలో మాత్రమే..పురుషాదిక్యత ఉంటుందనే విధంగా […]
నాయీ బ్రాహ్మణులను కించ పరిచే పదాలపై ఏపీలో నిషేధం… ఆ పదాలు ఇవే…!
నాయీ బ్రాహ్మణులను, వారి కులాన్ని, వారి వృత్తిని కించపరిచే పదాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. మంగలి, మంగలోడా, బొచ్చుగొరిగేవాడా, మంగలిది, కొండ మంగలి ఇటువంటి పదాలను నాయీబ్రాహ్మణులను ఉద్దేశించి ఉపయోగిస్తే.. వారి మనోభావాలను గాయపరిచినట్టుగా పరిగణిస్తారు. అందుకు కారణమైన వారిపై భారత శిక్షాస్పృతి 1860 కింద న్యాయపరమైన చర్యలు తీసుకుంటారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి జీవో ఎంఎస్ 50 జారీ చేశారు. ఆగస్టు 7న జారీ చేసిన ఈ […]