రెవెన్యూ లోటును భర్తీ చేయలేమంటే కుదరదని, విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిందేనని కేంద్రానికి స్పష్టం చేసింది. ఒక్క రైతు రుణమాఫీ తప్ప ఏ ఒక్క పథకాన్ని తాము కొత్తగా తీసుకురాలేదని పేర్కొంది. రాష్ట్ర విభజన తర్వాత 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్కు రూ.16,078.76 కోట్ల రెవెన్యూ లోటు తలెత్తింది. కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక సాయంగా విడుదల చేసిన రూ.2,303 కోట్లను పరిగణలోకి తీసుకున్న తర్వాత 2014 జూన్ 2 నుంచి 2015 మార్చి 31 నాటికి రూ.13,775.76 […]
Author: admin
మల్లన్నకు పెరుగుతున్న మద్దతు
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో రెండేళ్ల తర్వాత ఓ ప్రజాఉద్యమం ఊపిరి పోసుకుంది. ఈ రెండేళ్లలో విపక్షాలు వివిధ అంశాలపై ఎన్ని ఆందోళనలు నిర్వహించినా లభించని మద్దతు, మల్లన్నసాగర్ భూసేకరణపై రైతులు చేస్తున్న ఉద్యమానికి లభించడం విశేషం. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ జిల్లా ఏటిగడ్డకిష్టాపూర్, పల్లెపహాడ్, వేములగట్, తొగుట గ్రామాలను ముంచేలా నిర్మించనున్న మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం గజం భూమి కూడా ఇచ్చేది లేదన్న నాలుగు గ్రామాల రైతులకు అనుకూలంగా విపక్షాలు, జాక్ చైర్మన్ […]
కొత్త పుంతలు తొక్కుతున్న కబాలి
కబాలి టీజర్లు, సాంగ్స్ కాదు…. పోస్టర్లు రికార్డ్ క్రియేట్ చేస్తున్నాయి. విమానాలపై పోస్టర్లు అంటించి ప్రచారం చేపట్టనున్నారు. సినిమా విడుదలకు ముందే ఫల్డ్ లుక్, ప్రీ రిలీజ్ బిజినెస్ వంటి పలు రికార్డులను ఈ చిత్రం సొంతం చేసుకుంది. రజనీ అభిమానులు సైతం రిలీజ్ కోసం ఎదురుతెన్నులు చూస్తున్నారు. సినిమాని బ్లాక్ బస్టర్ చేసేందుకు చిత్ర నిర్మాతలు కొత్త ప్రచార పంథాని పాటించబోతున్నారు. చెన్నైలో భారీ హోర్డింగ్లు ఏర్పాటు చేయడం, ఆటోలు, బస్సులపై పోస్టర్ల ప్రచారం చేపట్టిన […]
సీఎం ని కదిలించిన చిన్నారి.
కారుణ్య మరణం ప్రసాదించాలని కోరుతూ జ్ఞానసాయికి సంబంధించి ప్రచురితమైన మానవీయ కథనం రాష్ట్రమంతటా చర్చనీయాంశమైంది.రమణప్ప, సరస్వతి దంపతుల కుమార్తె ఎనిమిది నెలల జ్ఞానసాయికి పుట్టుకతో కాలేయ సంబంధిత వ్యాధి ఉంది. ఇప్పటికే లక్షలు ఖర్చు చేసి చికిత్స చేయించినా ఫలితం దక్కలేదు. తమ చిన్నారి కూతురు జ్ఞానసాయి కి కారుణ్య మరణం ప్రసాదించాలని కోర్టు ని ఆశ్రయించిన తల్లి దండ్రులు గోడు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కదిలించించింది . జ్ఞానసాయి చికిత్సకు అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే […]
దీపికా అందుకే ఒప్పుకుందట!!
బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా వెలుగొందుతోంది దీపికా పదుకోన్. అందం-అభినయంతో చిరకాలంలోనే తనకంటూ స్పెషల్ స్టేటస్ సంపాదించుకుంది. ఈ ఫ్యాషన్ డాళింగ్ ఇప్పుడు హాలీవుడ్లోనూ ‘ట్రిపుల్ ఎక్స్’సిరీస్ మూవీ ”ఎక్స్ ఎక్స్ ఎక్స్ – ద రిటాన్ ఆఫ్ గ్జాండర్ కేజ్’లో నటిస్తోంది. హాలీవుడ్ యాక్షన్ స్టార్స్ విన్ డీజిల్, రూబీ రోజ్, నైనా డొబ్రేవ్లాంటి హేమాహేమీలతో స్క్రీన్ పంచుకుంటోంది. మోడలింగ్ నుంచి హాలీవుడ్ వరకూ సాగిన ప్రయాణంపై దీపికా స్పందిస్తూ తాను చేస్తున్న పనిపై పూర్తి సంతృప్తి […]
సల్మాన్ పెళ్లికొడుకాయనే!!
సల్మాన్ ఖాన్..బాలీవుడ్లో హాట్ టాపిక్కి కేంద్రం. ఈ కండల వీరుడికి సంబంధించిన ప్రతీ విషయమూ వార్తల్లో పతాకశీర్ధికలవుతుంది. ఆయన పెళ్లి కూడా చాలా కాలంగా న్యూస్లో నానుతోంది. రొమేనియాకు చెందిన గాళ్ ఫ్రెండ్ లులియా వంటుర్తో సల్మాన్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారంటూ గతంలోనే వార్తలొచ్చాయి. వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం ఖాయమంటూ బాలీవుడ్ కోడై కూసింది. కొన్ని రోజులు ఈ వార్తలు సద్దుమణిగినా తాజాగా ఈ ఇష్యూ మళ్లీ హెడ్లైన్స్ అయింది. ‘సా రే గ మ పా’అనే టీవీ […]
వెరైటీ డ్యాన్స్ తో ఇరగదీస్తున్న కబాలి!
రజనీకాంత్ సినిమా పేరు చెబితే చాలు అతని స్టైలిష్ డాన్సులు వెంటనే గుర్తుకొస్తాయి. మెజీషియన్ మ్యాజిక్ తో మెస్మరైజ్ చేస్తే ఈ సూపర్ స్టార్ స్టైల్స్, డాన్సులతో మ్యాజిక్ చేస్తాడు. లేటెస్ట్ మూవీ కబాలి లో కూడా రజనీ ఓ మ్యాజిక్ చేస్తున్నాడట. అందులో కూతు… అనే ఓ వెరైటీ డాన్స్ తో ఊపేస్తాడట. ఈ డాన్స్ కొన్ని సెక్లనే ఉంటుందట. కానీ సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు మాత్రం పండగే. కూతు డాన్స్… ఓ ప్రాంతం […]
నాలుగు నిమిషాల్లో నాలుగు లక్షల కోట్లు హాంఫట్
యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగాలన్న బ్రిటన్ నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లను సంక్షోభంలోకి నెట్టింది. భారత మార్కెట్లను ఈ వోట్ కోలుకోలేని దెబ్బ తీసింది. ప్రారంభమైన కేవలం నాలుగు నిమిషాల్లోనే దాదాపు నాలుగు లక్షల కోట్ల రూపాయల మేర ఇన్వెస్టర్లు నష్టపోయారు. అన్ని లిస్టెడ్ కంపెనీల ఉమ్మడి సంపద లెక్కేసుకుంటే 98 లక్షల కోట్ల దిగువకు పడిపోయినట్లు తేలినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. నిన్న మార్కెట్లు ముగిసేనాటికి మొత్తం విలువ 101.4 లక్షల కోట్ల దాకా ఉంది. […]
సీబీఐ కి అగ్రిగోల్డ్-బినామీల్లో వణుకు!
అగ్రిగోల్డ్ కేసులో కీలక మలుపు జరగబోతుంది. దర్యాప్తు సి.ఐ.డి. చేతిలోంచి సి.బి.ఐ.కి చేరనుంది. అయితే సిబిఐ దర్యాప్తుతో బాధితులకు న్యాయం జరుగుతుందా..? లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నట్లు ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయా.? క్రిమినల్ కేసులను మాత్రమే సిబిఐకి ఇచ్చి భాదితులకు డబ్బులు చెల్లించేందుకు హైకోర్టు ముందుంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇంతకీ సిబిఐ దర్యాప్తుతో ఎవరి పీఠాలు కదలనున్నాయి. ఈ స్కాంలో ఎంతమంది వీఐపీలు భయటపడనున్నారు.అగ్రిగోల్డ్ సంస్థ..20 వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని కోర్టును తప్పుదోవపట్టించిన […]