‘బ్రహ్మూెత్సవం’ సినిమా ఫ్లాప్తో శ్రీకాంత్ అడ్డాల కెరీర్ గ్రాఫ్లో భారీ పతనం చోటుచేసుకుంది. ఇంత వరకూ శ్రీకాంత్ అడ్డాల సినిమా అంటే అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉంటుంది. కేవలం ఎంటర్టైన్మెంట్ అనే కాకుండా, సమాజంలో ఏదో ఒక అంశాన్ని తీసుకుని జనాన్ని ఆలోచింపచేస్తాడు ఆ విషయంతో అనే టాక్ ఉంది ఈ డైరెక్టర్కి. అలాంటిది సూపర్ స్టార్తో తెరకెక్కించిన ఈ సినిమా డిజాస్టర్ లిస్టులోకి చేరిపోయింది. దాంతో చాలా నిరాశకు గురైన ఈ యంగ్ డైరెక్టర్ […]
Author: admin
సింగ’పూర్’ లో మనకి మిగిలేది పూరే నా?
సింగపూర్ చాలా చాలా అభివృద్ధి చెందింది. ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొని అభివృద్ధి బాట పట్టిన సింగపూర్ని చూసి ప్రపంచం గర్వపడుతుంది. ఆ సింగపూర్ని చూసి నేర్చుకోవాలంటూ వివిధ దేశాల ప్రముఖులు చెబుతారు. ఆ సింగపూర్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సృష్టించాలని కలలుకంటున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడో ముఖ్యమైన అంశం ఉంది. సింగపూర్కి, ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ బాద్యతలు అప్పగించడం తప్పు కాదు. కానీ సింగపూర్ ప్రభుత్వం వేరు, అక్కడి కంపెనీలు వేరు. ఏ […]
రేసు గుర్రానికి గబ్బర్సింగ్ తోడైతే!!
ఎనర్జిటిక్ హీరో అల్లు అర్జున్. నిజంగా రేసు గుర్రమే. బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్ సూపర్ స్పీడ్లో ఉన్నాడు. ఎనర్జిటిక్ డైరెక్టర్ హరీష్ శంకర్, అల్లు అర్జున్తో సినిమా ఓకే చేసుకున్నాడట. ఇంకేం ఈ రేసుగుర్రాలు ఇద్దరూ ఒకటైతే ధియేటర్లో రచ్చ రచ్చే. అదే జరగనుందట త్వరలో. వీరిద్దరి కాంబినేషన్లో మాస్ మసాలా అండ్ ఎంటర్టైన్మెంట్ ఒకటి రెఢీ కానుందట. ఔట్ అండ్ ఔట్ మాస్ కథాంశానికి తనదైన క్లాస్ […]
సునీల్ని భయపెడ్తున్న చెల్లి సెంటిమెంట్
తాజాగా సునీల్ నటించిన ‘కృష్ణాష్టమి’ సినిమా పరాజయం పాలైంది. ఆ సినిమాలో ముద్దుగుమ్మ సంజన చెల్లెలు నిక్కీగల్రాని హీరోయిన్గా నటించింది. నటన, డాన్సుల పరంగా ఆమె ఓకే అన్పించినా, కానీ సునీల్కు ఆమెతో జోడీ విజయాన్ని అందించలేదు. ఇప్పుడు సునీల్ ‘జక్కన్న’ సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా చెల్లెలు మనారా చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. అదేంటో హీరోయిన్స్ చెల్లెళ్లతో వరుస పెట్టి అవకాశాలు దక్కుతున్నాయి సునీల్కు. అయితే మొదటి కాంబినేషన్ ఫెయిల్ అయ్యింది. ఇప్పుడు […]
క్రిష్ నిశ్చితార్థం వేడుకలో బాలయ్య
మొత్తానికి క్రిష్ ఓ ఇంటివాడు కావడానికి మొదటి అడుగు వేసాడు.సందేశాత్మక సినిమాలతో కమర్షియల్ విజయాలు సాధిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు క్రిష్,కేర్ ఆస్పత్రిలో డాక్టర్గా పనిచేస్తున్న రమ్య ల నిశ్చితార్థం అత్యంత సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. వీరిద్దరి పెళ్లి గురించి ఎప్పటినుండో వార్తలు వినిపిస్తున్నా ఎప్పటికప్పుడు అదిగో పెళ్లి ఇదిగో నిశ్చితార్థం అంటూ దోబూచులాడినా ఈ జంట పెళ్లి ఘట్టం ఎట్టకేలకు పట్టాలెక్కింది.ఈ వేడుకకి ముఖ్య అతిధిగా బాలకృష్ణ హాజరయ్యారు.బాలకృష్ణతో కృష్ […]
చలో అమరావతి-అన్నీ కన్నీటి గాధలే
ఊద్యోగుల తరలింపు ప్రక్రియ భావోద్వేగాల మధ్య ప్రారంభం అయింది. ఎన్నో ఎళ్లుగా హైదరాబాద్ లో స్థిరపడిన ఊద్యొగులు అమరావతికి వెళ్లాల్సి రావడంతో కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ జీవన శైలిలో భాగమైన ఏపి ఉద్యోగులు, అకస్మాత్తుగా తమ కుటుంబ సభ్యులు, బందువులను వదిలి అమరావతికి వెళ్లాల్సి రావడంతో తమ సొంత రాష్ట్రానికి వెళుతున్నామన్న సంతోషం కన్నా ఇన్నేళ్లుగా కలిసి ఊన్న మహనగరాన్ని వదిలి వెళ్తున్నామన్న వేదన వారి ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. తరలింపు డెడ్ […]
పులిచింతల పంచాయితీ షురూ
విడిపోయినా అన్నదమ్ములుగానే కలిసుందాం అన్నది ఒట్టి మాటే..లోలోపల రెండు తెలుగు రాష్ట్రాలు జల జగడాలతో సతమతమౌతున్నాయి.తెలాంగాణా వాటాలో చుక్కనీరు కూడా మాకు అవసరంలేదు అని ఆంద్రప్రదేశ్ చెప్తోంటే మాకు రావాల్సిన వాటాకు మించి మేము ఒక్క చుక్క నీటి బొట్టును కూడా తీసుకొం అని తెలంగాణా వాదిస్తోంది.మరి సమస్యేంటా అనుకుంటున్నారా,అదేనండి ఈగో అండి ఈగో..మేమెందుకు ఒప్పుకోవాలి..మేమెందుకు దిగిరావాలి..కుదిరిన కాడికి సమస్యస్యల్ని జటిలం చేసేసి ఎవరికి వారు హీరోలమైపోదామనే తప్ప రాష్ట్ర ప్రయోజానాగురించి ఆలోచించేదెవరు?ప్రజలమధ్య విద్వేషాల్ని రెచ్చగొట్టేద్దాం పబ్బం […]
శ్రీమంతుడు కోసం ఎదురు చూస్తున్న గ్రామస్తులు
శ్రీమంతుడు సినిమా తర్వాత మహేశ్ బాబు గ్రామాలను దత్తత తీసుకు న్నారు. తెలంగాణలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్న చాలాకాలం తర్వాత.. ప్రిన్స్ తరపున ఆయన సతీమణి హెల్త్ క్యాంపు నిర్వహించారు. త్వరలో మహేశ్బాబు గ్రామంలో పర్యటిస్తారని నమ్రత ప్రకటించడంతో గ్రామస్థులు ఆయన రాకకోసం ఎదురుచూస్తున్నారు.శ్రీమంతుడు సినిమాలో హీరో మహేశ్ బాబు తన స్వగ్రామానికి వెళ్లి అభివృద్ధి చేస్తాడు. గ్రామస్థులందరిలో స్ఫూర్తి నింపి ఆదర్శంగా నిలుస్తాడు. కేవలం సినిమాలోనే కాకుండా నిజజీవితంలోనూ వెనుకబడ్డ గ్రామాన్ని డెవలప్ చేయాలనుకున్నాడు […]
బలవంతపు సర్వేలు…. రైతుల్లో కలకలం
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి ప్రభుత్వం చేపడుతున్న బలవంతపు సర్వేలు రైతుల్లో కలకలం రేపుతోంది. రైతులు అనుమతి లేకపోయినా వారి భూముల్లో అధికారులు సర్వేలు చేస్తున్నారు. రికార్డులు సరిచేస్తామని నమ్మబలికి రెవెన్యూ అధికారులు సంతకాలు చేయించుకున్నట్టు రైతులు ఆరోపిస్తున్నారు.భైరెడ్డిపాలెంకు చెందిన బోయి గురమ్మకు సర్వే నెంబర్ 58లోని 1లో 4 ఎకరాలు భూముంది. ఎయిర్పోర్టుకు తన జిరాయితీ భూమిని ఇవ్వనని ఖరాఖండిగా చెప్పింది. అయితే అధికారులు వ్యూహాత్మకంగా గురమ్మ భూ రికార్డులు సరి చేస్తామని చెప్పి సంతకాలు […]