ప్రస్తుతం దేశ కాంగ్రెస్ రాజకీయాలను సమర్థవంతంగా శాసించే నాయకులు ఎవరా ? అన్న ప్రశ్నకు వినిపిస్తోన్న ఒకే ఒక ఆన్సర్ ప్రియాంకగాంధీ. సోనియా ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తుండడంతో ఆమె తన కుమారుడు రాహుల్గాంధీకి పగ్గాలు అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతోంది. అయితే రాహుల్ గాంధీ అంత సమర్థుడు కాదన్న అభిప్రాయం దేశ ప్రజలకే కాదు, టోటల్ కాంగ్రెస్ శ్రేణులకు కూడా ఉంది. చాలా మంది భవిష్యత్ కాంగ్రెస్ పగ్గాలు ప్రియాంక గాంధీకి అప్పగిస్తేనే బాగుంటుందని సూచిస్తున్నారు. […]
Author: admin
ఆ ఫ్యామిలీ ఫ్యూచర్పై జగన్ షాకింగ్ డెసిషన్
ఈ సారి అధికారం చేజిక్కించుకోవాలంటే గోదావరి జిల్లాల్లో ఎక్కువ సీట్లు సాధించాలని వైసీపీ అధినేత జగన్ స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయారు. గత ఎన్నికల్లో లోపాలను ఒక్కొక్కటిగా సరిజేసుకుంటూ.. అభ్యర్థుల ఎంపికలోనూ జాగ్రత్తలు పడుతున్నారు. కొన్నిచోట్ల అభ్యర్థుల ఎంపిక కూడా కొంత బెడిసికొట్టిన విషయం తెలిసిందే! ఇందులో భాగంగానే తూర్పుగోదావరి జిల్లాలో రాజానగరం నుంచి మొదలుపెట్టారు. ఇక్కడ మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్రావు కుటుంబానికి మంచి పట్టు ఉంది. అయితే గత ఎన్నికల్లో మోహనరావు సతీమణి విజయలక్ష్మికి టికెట్ […]
`అనంత` పోస్టుకి నేతలు పోటా పోటీ
ఒకే ఒక్క పోస్టు కోసం అనంతపురం టీడీపీ నేతలు సిగపట్లు పట్టుకుంటున్నారు. అమరావతికి తెగ చక్కెర్లు కొడుతున్నారు. అధ్యక్షుడి మెప్పు పొంది.. ఆ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని ఎవరికి వారు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో తమకు తెలిసిన నేతలతో లాబీయింగ్ చేయిస్తున్నారు. అంతేగాక ఆ పదవి ఇస్తే జీతం అక్కర్లేదని.. ఫ్రీగా సర్వీస్ చేసుకుంటామని కూడా చెప్పేస్తున్నారు. ఇంతకీ ఆ పదవి ఏంటంటే.. అనంతపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(అహుడా) చైర్మన్!! మరి ఈ పదవికి […]
`కారు`లో కోల్డ్వార్కు మరో సాక్ష్యమిదిగో..
తెలంగాణ రాజకీయాల్లో ఏదో జరుగుతోంది! ముఖ్యంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంలో కోల్డ్వార్ లేదని.. అంతా పైకి చెబుతున్నా.. లోలోన మాత్రం `అంతకుమంచి` అన్న రేంజ్లో లుకలుకలు బయటపడుతూనే ఉన్నాయి. క్రెడిట్ గేమ్లో ఎప్పుడూ కేసీఆర్ మేనల్లుడు, మంత్రి హరీశ్రావు వెనకబడిపోతున్నారా లేక కావాలని ఆయనకు క్రెడిట్ దక్కకుండా చేస్తున్నారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. కేసీఆర్ వెన్నంటే నడిచి.. కీలక సమయాల్లో పార్టీని గట్టెక్కించి.. ట్రబుల్ షూటర్గా పేరుతెచ్చుకున్న హరీశ్కు ఇప్పుడు క్రెడిట్ దక్కుండా చేస్తున్నారనే గుసగుసలు […]
జగన్ చెంతకు మాజీ మంత్రి!
2019 ఎన్నికలకు వైసీపీ ఇప్పటినుంచే యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది. టీడీపీ ప్రారంభించిన `ఆపరేషన్ ఆకర్ష్`తో సైకిలెక్కిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఏర్పడిన గ్యాప్ను ఫిల్ చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ఆయా నియోజకవర్గాల్లోని కీలక నేతల కోసం వెతుకులాట ప్రారంభించింది. కొన్ని చోట్ల వైసీపీ చేస్తున్నప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోని కందుకూరులో ఆ పార్టీలో చేరేందుకు మాజీమంత్రి సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా రానున్న ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధులు ఆర్ధికంగా సామాజికంగా బలోపేతం అయి ఉంటే జిల్లాలోని […]
ఎన్టీఆర్ హిట్… చిరు ప్లాన్ వెనక ఏం జరిగింది..?
కొత్త సీసాలో పాతసారా పోసినా.. అది చూడటానికి బాగుంటుంది తప్ప.. దాని వల్ల ప్రయోజనం మాత్రం శూన్యం! ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ కోరుకునే బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేసేందుకు ఎప్పటికప్పుడు కొత్త కాన్సెప్ట్లతో వివిధ టీవీ చానళ్లు ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభిస్తూనే ఉన్నాయి. అందులో కొన్ని హిట్.. కొన్ని ఫట్ అవుతున్నాయి. వీటిలో `స్టార్ మా` తీసుకొచ్చిన రెండు ప్రోగ్రాంలలో ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న `బిగ్ బాస్` హిట్ అవగా.. మెగాస్టార్ చిరంజీవి తొలిసారి బుల్లితెరపై సందడి చేసిన `మీలో […]
నంద్యాలలో జగన్ గట్టి దెబ్బ తగలనుందా..!
తాము గెలవలేమని తెలిసినా.. పోటీ ప్రధానంగా టీడీపీ,వైసీపీ మధ్య అని రాజకీయ వర్గాలన్నీ కోడై కూస్తున్నా ఇవేమీ పట్టించుకోకుండా నంద్యాల ఉప ఎన్నిక బరిలో కాంగ్రెస్ తమ అభ్యర్థిని నిలబెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతే గాక మైనారిటీ వర్గానికి చెందిన అబ్దుల్ ఖాదిర్ను తమ అభ్యర్థిని ప్రకటించింది. ఏ నమ్మకం మీద ఉప ఎన్నిక బరిలోకి దిగింది? మైనారిటీ అభ్యర్థినే బరిలోకి దించడం వెనుక రాజకీయంగా ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అనే చర్చ ఇప్పుడు మొదలైంది. […]
పశ్చిమ టీడీపీలో ఎమ్మెల్యే టిక్కెట్ల కోసం తన్నులాట..!
వచ్చే ఎన్నికలకు ఇంగా గట్టిగా మరో 18 నెలల టైం మాత్రమే ఉంది. మరోసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ ఏర్పాట్లు తాము చేసుకుంటుండగా, కొత్తగా ఎన్నికల్లో పోటీ చేసే వాళ్లు కూడా ఎమ్మెల్యే టిక్కెట్ల కోసం తమకు అనువైన స్థానాలను చూసుకునే పనిలో ఉన్నారు. ఎమ్మెల్యే అవ్వాలన్న కోరిక ఎవ్వరికి మాత్రం ఉండదు. ఎమ్మెల్యే అవ్వాలనుకున్న వాళ్లకు అందరికి టిక్కెట్లు వచ్చేయడానికి అవి మామూలు సీట్లు కాదు కదా..! ఇదిలా ఉంటే వచ్చే […]
నంద్యాల ప్రచారానికి బ్రాహ్మణి…తెర వెనక కథేంది
నంద్యాల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. ఏకంగా 25 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్.. ఇలా మొత్తం యంత్రాంగమంతా నంద్యాలలోనే మకాం వేశారు. ఈ ఎన్నికను భూమా నాగిరెడ్డి కూతురు, మంత్రి అఖిలప్రియ చాలెంజింగ్గా తీసుకున్నారు. తన అన్న గెలవకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కూడా ప్రకటించేశారు. అయితే ఇప్పుడు మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ప్రతిపాద నను సీఎం చంద్రబాబు ముందుంచారట. అదేంటంటే.. సీఎం కోడలు, […]
