కోటంరెడ్డి-ఆనం ఎఫెక్ట్..నెల్లూరులో వైసీపీకి భారీ డ్యామేజ్!

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీకి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామ్ నారాయణ రెడ్డి లాంటి వారు దూరం కావడం వల్ల..భారీ డ్యామేజ్ జరుగుతుందా? కంచుకోటల్లో వైసీపీకి చావుదెబ్బ తప్పదా? ప్రస్తుతం రాజకీయాలని చూస్తే అదే నిజమనిస్తుంది. మామూలుగా నెల్లూరు అంటే వైసీపీ కంచుకోట. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ వైసీపీదే లీడ్. 10 సీట్లు ఉన్న జిల్లాలో 2014లో వైసీపీ 7, టి‌డి‌పి 3 సీట్లు గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో 10కి 10 సీట్లు వైసీపీ […]

పరిటాల ఫ్యామిలీకి రెండుచోట్ల షాక్..కష్టపడాల్సిందే!

వచ్చే ఎన్నికల్లో రెండుసీట్లలో పోటీ చేయాలని పరిటాల ఫ్యామిలీ చూస్తున్న విషయం తెలిసిందే. రాప్తాడుతో పాటు ధర్మవరం బరిలో దిగాలని చూస్తున్నారు. రాప్తాడులో పరిటాల సునీతమ్మ, ధర్మవరంలో శ్రీరామ్ పోటీ చేయనున్నారు. గత ఎన్నికల్లో రాప్తాడులో శ్రీరామ్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రాప్తాడుతో పాటు ధర్మవరం బాధ్యతలు చూసుకుంటున్నారు. ఎట్టి పరిస్తితుల్లోనూ రెండు సీట్లు తమకే కావాలని పరిటాల ఫ్యామిలీ డిమాండ్ చేస్తుంది. దాదాపు రెండు సీట్లు పరిటాల ఫ్యామిలీకి దక్కే అవకాశాలు […]

పెద్దాపురం-రామచంద్రాపురం వైసీపీ అభ్యర్ధులు ఫిక్స్..గెలుపు డౌట్?

ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో..ఏపీలో ప్రధాన పార్టీలు తమ అభ్యర్ధులని ఫిక్స్ చేసే పనిలో ఉన్నాయి. గతంలో మాదిరిగా ఎన్నికల సమయం ముందు అభ్యర్ధులని ఫిక్స్ చేయకుండా..ఇప్పటినుంచే అభ్యర్ధులని ఫిక్స్ చేసుకుంటూ వస్తున్నారు. అటు టి‌డి‌పి, ఇటు వైసీపీ అదే పనిచేస్తూ వస్తుంది. ఇప్పటికే టి‌డి‌పి అధినేత చంద్రబాబు పలు సీట్లు ఫిక్స్ చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న లోకేశ్..అక్కడ కూడా అభ్యర్ధులని ప్రకటిస్తూ వస్తున్నారు. ఇటు జగన్ సైతం కొన్ని స్థానాల్లో అభ్యర్ధులని ఖరారు […]

ఆ రెండు సర్వేల్లో వైసీపీ గ్రాఫ్ డౌన్..టీడీపీకే ఆధిక్యం.!

ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతుంది. ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికలే లక్ష్యంగా ముందుకెళుతుంది. ప్రధానంగా వైసీపీ-టి‌డి‌పి-జనసేనలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రాజకీయం నడిపిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో ప్రధాన పోటీ వైసీపీ-టి‌డి‌పిల మధ్యే ఉన్న విషయం తెలిసిందే. నెక్స్ట్ మళ్ళీ అధికారం దక్కించుకోవాలని వైసీపీ..ఈ సారి ఎలాగైనా వైసీపీకి చెక్ పెట్టి అధికారంలోకి రావాలని టి‌డి‌పి చూస్తుంది. ఇక ఎవరు ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఇదే క్రమంలో రాష్ట్రంలో పార్టీల బలాబలాలపై సర్వేలు కూడా జరుగుతున్నాయి. ఇదే క్రమంలో […]

ఆ కమ్మ స్థానాల్లో కాన్ఫిడెన్స్ రావట్లేదా?  

ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కమ్మ సామాజికవర్గం ప్రభావం ఎక్కువ ఉన్న నియోజకవర్గాల్లో కాస్త ఎక్కువగానే ఉన్నాయి. రెండు జిల్లాల్లో కమ్మ నేతలు బరిలో దిగే స్థానాల్లో ఇంకా క్లారిటీ రావడం లేదు. దాదాపు అన్నీ స్థానాలు వైసీపీ చేతుల్లోనే ఉన్నాయి. అయితే నిదానంగా వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతుంది..అదే సమయంలో కొన్ని చోట్ల టి‌డి‌పి బలపడుతుంది గాని..కొన్ని చోట్ల టి‌డి‌పి బలం పెరిగిందో లేదో చెప్పలేని పరిస్తితి. ఉదాహరణకు గుడివాడ స్థానం ఉంది. ఇక్కడ వైసీపీ […]

 కోనసీమలో వైసీపీ గ్రాఫ్ డౌన్..ఆ రెండు కలిస్తే కష్టమే.!

గత ఎన్నికల్లో వైసీపీ నాలుగు జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఉమ్మడి విజయనగరం, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో స్వీప్ చేసింది. అయితే గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ ఎక్కువగా ఉంది..అందుకే స్వీప్ చేసేసింది..మరి ఈ సారి అదే పరిస్తితి ఉంటుందా? అంటే చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు వైసీపీపై వ్యతిరేకత కనిపిస్తుంది..అటు టి‌డి‌పి బలపడుతుంది. అదే సమయంలో జనసేనతో కలిస్తే వైసీపీకి రిస్క్ ఎక్కువ. ఇంకా చెప్పాలంటే టి‌డి‌పి-జనసేన గాని కలిస్తే కొన్ని కొత్త […]

 పీలేరు నల్లారికే..ఆధిక్యం వచ్చిందా?

యువగళం పేరుతో లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర మొదలుపెట్టిన విషయం తెలిసిందే. 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు జరగనున్న ఈ పాదయాత్ర ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరుగుతుంది. ఇప్పటికే జిల్లాలోని దాదాపు అన్నీ నియోజకవర్గాలని కవర్ చేస్తూ లోకేష్ పాదయాత్ర జరుగుతుంది. తాజాగా ఆయన పాదయాత్ర పీలేరులో నడుస్తోంది. అయితే లోకేష్ ఏ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తే..అక్కడ టి‌డి‌పి నుంచి పోటీ చేసే అభ్యర్ధులని డిక్లేర్ చేసేస్తున్నారు. ఇప్పటికే కాళహస్తిలో బొజ్జల సుధీర్ […]

లోకేష్‌కు ఎన్టీఆర్ సెగ..తగ్గట్లేదుగా!

2019 ఎన్నికల్లో టి‌డి‌పి దారుణంగా ఓడిపోయిన దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన పెద్ద ఎత్తున విషయం తెలిసిందే. ఇంకా టి‌డి‌పిని ఎన్టీఆర్ కు అప్పగించాలని ఆయన ఫ్యాన్స్ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ మీటింగుల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. సి‌ఎం ఎన్టీఆర్ అంటూ జెండాలు పట్టుకుని తిరుగుతున్నారు. ఎలాగో చంద్రబాబుకు వయసు మీద పడిందని, లోకేష్ కు పార్టీని నడిపినే సామర్థ్యం లేదని, అందుకే ఎన్టీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాలనే […]

ప్రత్తిపాడులో కొత్త ఇంచార్జ్..రాజాని రీప్లేస్ చేస్తారా?

ప్రత్తిపాడు టి‌డి‌పి ఇంచార్జ్ వరుపుల రాజా..హఠాత్తుగా గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్న రాజా..ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో టి‌డి‌పి గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. అయితే ప్రచారం చేసి అలసటకు గురైన రాజాకు సడన్ గా గుండెపోటు రావడంతో..హాస్పిటల్ కు తీసుకెళ్లిన ప్రయోజనం లేకుండా పోయింది. ఇక రాజా మృతితో ప్రత్తిపాడులో టి‌డి‌పికి కొత్త నాయకుడు అవసరం పడింది. అసలు రాజా ప్రత్తిపాడు టి‌డి‌పి ఇంచార్జ్ గా ఉంటూ అక్కడ పార్టీని బలోపేతం […]