ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం ఇప్పుడుప్పుడే బలపడుతుంది. పేరుకు టిడిపి అధినేత చంద్రబాబు సొంత జిల్లా అయినప్పటికి ఇక్కడ వైసీపీ హవా ఎక్కువ. గత ఎన్నికల్లో 14 స్థానాల్లో 13 స్థానాలు వైసీపీ గెలుచుకుంది. పూర్తిగా జిల్లాలో వైసీపీ డామినేషన్ ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాలో టిడిపి పుంజుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు. అటు నారా లోకేశ్ పాదయాత్ర వల్ల కూడా జిల్లాలో పార్టీకి ఊపు వస్తుంది. జిల్లాలో గత మూడు ఎన్నికల నుంచి గెలవని […]
Author: Krishna
కవితతో కేసీఆర్ పోలిటికల్ గేమ్..వ్యూహం మార్చేస్తారా?
ఢిల్లీ లిక్కర్ స్కామ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ స్కామ్ లో పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. అలాగే పలువురు అరెస్ట్ కూడా అయ్యారు. అందులో కీలకంగా వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు రాఘవ, విజయసాయి రెడ్డి బంధువు శరత్ చంద్రారెడ్డి సైతం అరెస్ట్ అయ్యారు. ఇక ఈ స్కామ్ లో తెలంగాణ సిఎం కేసిఆర్ కుమార్తె కవిత కూడా ఉన్నారని, ఆమె పేరు ఈడీ రిపోర్టులో […]
మళ్ళీ మైలవరం పంచాయితీ..జోగి టార్గెట్గా వసంత.!
మరోసారి ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మైలవరం వైసీపీలో పంచాయితీ మొదలైంది. ఇటీవలే జగన్ అంతా సర్ది చెప్పారని అనుకుంటే..ఈ లోపు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. చాలా రోజుల నుంచి మైలవరంలో ఎమ్మెల్యే వసంత, మంత్రి జోగి రమేష్ లకు పడని పరిస్తితి. రెండు వర్గాల మధ్య పోరు నడుస్తోంది. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో వసంతని తప్పించి మైలవరం సీటు దక్కించుకోవాలని జోగి చూస్తున్నారని ప్రచారం ఉంది. ఇప్పుడు […]
మూడోసారి..ఆ మూడుస్థానాల్లో టీడీపీకి కష్టమే!
ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ నిదానంగా బలపడుతూ వస్తుంది. గత ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన..ఇప్పుడు పికప్ అవుతుంది. వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత..టిడిపి నేతలు బలపడటం వల్ల జిల్లాలో పలు స్థానాల్లో టిడిపి లీడ్ లోకి వస్తుంది. తాజాగా వచ్చిన సర్వేల్లో అదే స్పష్టమైంది. గత ఎన్నికల్లో జిల్లాలో 16 సీట్లు ఉంటే వైసీపీ 14, టిడిపి 2 సీట్లు గెలుచుకుంది. గన్నవరం, విజయవాడ ఈస్ట్ మాత్రమే గెలుచుకుంది. అయితే గన్నవరం నుంచి గెలిచిన వల్లభనేని […]
గుంటూరు మంత్రులకు మళ్ళీ ఛాన్స్ లేనట్లే!
ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికార బలంతో వైసీపీపై నిదానంగా ప్రజా వ్యతిరేకత పెరుగుతున్నట్లే కనిపిస్తోంది..అటు ప్రతిపక్ష టిడిపి నిదానంగా పుంజుకుంటుండగా, ఇటు జనసేన సైతం బలపడుతుంది. తాజాగా వచ్చిన సర్వేల్లో అదే స్పష్టమవుతుంది. అదే సమయంలో ఈ సారి వైసీపీ గాలి కష్టమే అని, జగన్ ఇమేజ్ సైతం వైసీపీని గట్టెక్కించడం ఇబ్బందే అని తెలుస్తోంది. ఈ క్రమంలో చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఓటమి అంచున ఉన్నారని […]
బుచ్చయ్యకు జనసేనతో రిస్క్ తప్పదా?
తెలుగుదేశం పార్టీ కంచుకోటల్లో రాజమండ్రి కూడా ఒకటి అని చెప్పవచ్చు. రాజమండ్రి సిటీ గాని, రాజమండ్రి రూరల్ గాని టిడిపికి కంచుకోటలు. గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ లో సైతం..రెండు చోట్ల టిడిపి విజయం సాదించింది. రాజమండ్రి సిటీలో ఆదిరెడ్డి భవాని, రాజమండ్రి రూరల్ లో బుచ్చయ్య చౌదరీ గెలిచారు. అయితే ఇప్పటికీ రెండు చోట్ల టిడిపి బలంగానే ఉంది. మరోసారి సిటీలో టిడిపి గెలుపుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. కానీ రూరల్ లోనే కాస్త ఇబ్బందికర […]
కమ్యూనిస్టులతో సైకిల్..ఆ స్థానాల్లో మద్ధతు.!
మళ్ళీ చాలాకాలం తర్వాత తెలుగుదేశం, కమ్యూనిస్టులు కలిసి పనిచేయనున్నారు. ఎప్పుడో 2009 ఎన్నికల్లో టిడిపి-కమ్యూనిస్టులు పొత్తులో పోటీ చేసిన విషయం తెలిసిందే. మళ్ళీ వారు కలిసి పనిచేయలేదు. 2019 ఎన్నికల్లో టిడిపి ఓడిపోయి ప్రతిపక్షంలోకి వచ్చాక..కమ్యూనిస్టులతో కలిసే కొన్ని సందర్భాల్లో ప్రజా పోరాటాలు చేశారు. సిపిఐ…టిడిపికి మద్ధతుగా నిలుస్తూ వచ్చింది. ఇదే సమయంలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని టిడిపి-కమ్యూనిస్టులు సిద్ధమవుతున్నాయి. మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ స్థానాలకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే […]
ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లు..వైసీపీ స్కెచ్.!
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు సైతం హోరాహోరీగా సాగుతున్న విషయం తెలిసిందే. మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో గెలవడానికి అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టిడిపి గట్టిగానే పోరాడుతున్నాయి. మధ్యలో బిజేపి సైతం రేసులో ఉంది. ఇక ఎమ్మెల్సీ స్థానాల్లో పట్టు ఉండే కమ్యూనిస్టులు కూడా పోటీపడుతున్నారు. కమ్యూనిస్టుల అనుబంధ సంఘంగా ఉన్న పిడిఎఫ్ సైతం గట్టి పోటీ ఇస్తుంది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. అయితే […]
గుడివాడ-గన్నవరం టీడీపీకి దక్కడం కష్టమే!
తెలుగుదేశం పార్టీకి మరొకసారి గుడివాడ దక్కేలా లేదు..కొడాలి నానికి టిడిపి చెక్ పెట్టడం కష్టమని తేలిపోతుంది…గుడివాడతో పాటు గన్నవరంలో కూడా టిడిపి ఈ సారి గెలవడం కష్టమని తెలుస్తోంది. ఇక్కడ వల్లభనేని వంశీని ఓడించడం సాధ్యమయ్యే పని కాదని తాజా సర్వేల్లో తేలింది. తాజాగా శ్రీ ఆత్మసాక్షి సంస్థ..సర్వే విడుదల చేసిన విషయం తెలిసిందే..ఈ సర్వేలో ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన వివరాలని చూస్తే..ఊహించని ఫలితాలు వచ్చాయి. గత ఎన్నికల్లో జిల్లాలో 16 సీట్లు ఉంటే వైసీపీ […]