ఆ హ్యాట్రిక్ ఎమ్మెల్యేని మళ్ళీ ఆపలేరా?

జగన్ అధికారంలోకి వచ్చాక..అసలు టీడీపీని దెబ్బతీయడానికి ఎలాంటి వ్యూహాలతో ముందుకొస్తున్నారో చెప్పాల్సిన పని లేదు. అసలు రాష్ట్రంలో టీడీపీని లేకుండా చేయాలనే కాన్సెప్ట్‌తో జగన్ ముందుకెళుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లు అయిన వచ్చాయి…కానీ ఈ సారి మాత్రం ఆ సీట్లు కూడా రాకుండా చేయాలనే విధంగా జగన్ రాజకీయం ఉంది. అందుకే టీడీపీ సిట్టింగ్ సీట్లపై ఈ సారి గట్టిగా ఫోకస్ చేశారు. ఇప్పటికే చంద్రబాబు కంచుకోట కుప్పంలో ఎలాంటి రాజకీయం నడిపిస్తున్నారో తెలిసిందే. […]

జోగి సీటు మళ్ళీ మారుతుందా?

ఏపీ రాజకీయాల్లో మంత్రి జోగి రమేష్ ఓ ఫైర్ బ్రాండ్ నాయకుడు..జగన్ పట్ల విధేయతతో ఉండే రమేష్..ప్రత్యర్ధులపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతూ ఉంటారు..ఆ ఫైర్ తోనే మంత్రి పదవి కూడా సాధించారు. ఎమ్మెల్యేగా ఉంటూ..చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్ళి బాగా హైలైట్ అయ్యారు. అలాగే అసెంబ్లీలో చంద్రబాబుతో పాటు రఘురామకృష్ణంరాజుని తీవ్రంగా తిట్టి జగన్ దృష్టిలో పడ్డారు. మొత్తానికి మాత్రం మంత్రి పదవి పట్టేశారు. ఇప్పుడు మంత్రిగా..ప్రత్యర్ధులపై విరుచుకుపడుతున్నారు. ఇలా ఫైర్ బ్రాండ్‌గా దూసుకెళుతున్న రమేష్‌కు […]

ఆ కమ్మ నేతలకు సీట్లు ఫిక్స్..!

నెక్స్ట్ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారం దక్కించుకోవాలని చెప్పి చంద్రబాబు గట్టిగానే ట్రై చేస్తున్నారు. ఈ సారి అధికారం దక్కకపోతే..టీడీపీ పరిస్తితి దారుణంగా తయారవుతుంది. అందుకే ఈ సారి అధికారంలోకి రావడం అనేది చాలా ముఖ్యం. ఇప్పటికే బాబు..ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. బలమైన అధికార వైసీపీకి ధీటుగా పనిచేస్తున్నారు…టీడీపీ నేతల చేత పనిచేయిస్తున్నారు. అలాగే పనిచేయని నేతలకు గట్టిగానే క్లాస్ ఇస్తున్నారు. ఇక బలమైన నేతలకు ఇప్పటినుంచే సీట్లు కూడా ఫిక్స్ చేస్తున్నారు. ముఖ్యంగా టీడీపీకి […]

కృష్ణా తమ్ముళ్ళకు కొడాలి ట్రైనింగ్..!

మొత్తానికి కొడాలి నాని వల్ల ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తెలుగుదేశం లీడర్లు అంతా ఏకమయ్యారు. అలాగే కొడాలి బూతులని సైతం తెలుగు తమ్ముళ్ళు బాగా నేర్చుకున్నారు. కొడాలి మాటలు కొడాలికే అప్పజెప్పుతున్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కొడాలి నాని..ఏ విధంగా చంద్రబాబు, లోకేష్‌ల గురించి తీవ్ర స్థాయిలో బూతులు తిడుతున్నారో అందరికీ తెలిసిందే. ఇక కొడాలి నానిని మించి ఎవరూ కూడా బాబుని అలా తిట్టారు. అంటే  ఆ స్థాయిలో బాబుని కొడాలి తిడుతున్నారు. ఆ […]

క్యాపిటల్ గేమ్: ఎవరి ఆట వారిదే..!

ఏపీకి రాజధాని విషయంలో పార్టీలన్నీ పెద్ద పోలిటికల్ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం వారు ఈ క్యాపిటల్ గేమ్‌ని ఆడుతున్నారని చెప్పొచ్చు. ఇలా రాజధానిపై రాజకీయం చేస్తూ…చివరికి రాష్ట్రానికి అంటూ ఒక రాజధాని అనేది లేకుండా చేస్తున్నారు. దీని వల్ల ప్రజలు నష్టపోయేలా ఉన్నారు. అధికార వైసీపీ ఏమో మూడు రాజధానులు అంటుంది..ప్రతిపక్ష టీడీపీ ఏమో అమరావతి అంటుంది. కానీ ఇందులో ఏది సరిగ్గా రాజధాని ఏదో ఎవరికి తెలియడం లేదు. ఎన్నికలు […]

టీడీపీ కోటల్లో స్పెషల్ సర్వేలు!

జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టీడీపీని పునాదులతో పెకిలించి వేయడమే లక్ష్యంగా రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే. ఎవరు అవునన్నా, కాదన్నా అసలు టీడీపీనే లేకుండా చేయాలనే లక్ష్యంగా జగన్ ముందుకెళుతున్నారు. ఈ క్రమంలో జగన్ ఎలాంటి రాజకీయ క్రీడలకు తెరలేపారో కూడా తెలిసిందే. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టీడీపీ నేతలకు చుక్కలు కనబడుతున్నాయి. ఎక్కడక్కడ చంద్రబాబుని చావు దెబ్బ తీస్తున్నారు. ఇక గత ఎన్నికల్లో టీడీపీ కనీసం 23 సీట్లని గెలుచుకుంది..కానీ […]

మాజీ మంత్రులకు లక్కీ ఛాన్స్?

రాజకీయాల్లో మంత్రులందరికి పూర్తి స్థాయిలో ప్రజా మద్ధతు అనేది పూర్తిగా దక్కడం కష్టమని చెప్పొచ్చు. అధికారం వచ్చాక కొందరు మంత్రులు ప్రజల పనులు పక్కన పెట్టి సొంత పనులు చక్కదిద్దుకోవడంపైనే ఎక్కువ ఫోకస్ పెడతారు. అలాగే మంత్రులుగా ఉంటూ రాష్ట్ర స్థాయిలో పనిచేస్తూ సొంత నియోజకవర్గాలని పెద్దగా పట్టించుకోరు. దీని వల్ల సొంత స్థానాల్లో వ్యతిరేకత తెచ్చుకుంటారు. ఆ దెబ్బతో ఎన్నికల్లో మంత్రులు గెలవడం కష్టమైపోతుంది. గత ఎన్నికల్లో కూడా టీడీపీ ప్రభుత్వానికి చెందిన మంత్రులు దారుణంగా […]

కుప్పంలో మళ్ళీ అదిరిపోయే షాక్!

జగన్…చంద్రబాబు కంచుకోట కుప్పంని వదిలేలా లేరు. ఎలాగైనా ఈ సారి అక్కడ ఖచ్చితంగా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పం టార్గెట్ గానే వైసీపీ రాజకీయం ఉంది. ఈ స్థానంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి అక్కడ చంద్రబాబు బలం తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇదే క్రమంలో అక్కడ బలమైన టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలని వైసీపీలోకి తీసుకొచ్చారు. కార్యకర్తలని లాగేశారు. ఇక పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో వన్ […]

రాజధాని రిస్క్..జగన్ తగ్గించుకుంటారా?

నూటికి 95 శాతంపైనే హామీలు అమలు చేశాం…జనాలకు చాలా చేశాం..ఇంకా తమకు తిరుగులేదు..నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ప్రజలు తమకు మద్ధతుగా నిలుస్తారని..సంక్షేమమే తమని గెలిపిస్తుందనే ధీమా వైసీపీలో ఉంది. అవును నిజమే సంక్షేమ పథకాలని అద్భుతంగా అమలు చేశారు. మరి ప్రజలు కేవలం సంక్షేమం మాత్రమే చూసి ఓటేస్తారా? ఇంకా వేరే సమస్యలు, అభివృద్ధి, రాజధాని..ఇలా ఏ అంశాన్ని ప్రజలు పట్టించుకోరా? అంటే ప్రజలు అన్నీ పట్టించుకుంటారు…సమయం చూసి వారి తీర్పుని ఇస్తారు. కాబట్టి వైసీపీ అన్నీ […]