ఆ మధ్య వైసీపీ ఎమ్మెల్యేలతో జగన్ వర్క్ షాప్ నిర్వహిస్తూ..కుప్పంలోని పంచాయితీలు, పరిషత్లు, కుప్పం మున్సిపాలిటీని కూడా గెలుచుకున్నాం కదా..ఇక కుప్పం అసెంబ్లీని కూడా గెలుచుకుంటాం..అలాంటప్పుడు 175కి 175 సీట్లు ఎందుకు గెలుచుకోలేము అని చెప్పి..ఎమ్మెల్యేలని ప్రశ్నించారు. అంటే 175కి 175 సీట్లు టార్గెట్ అప్పటినుంచి పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకున్నాం..ఈ సారి 175 సీట్లు గెలిచేయాలని అంటున్నారు. సరే ఈ టార్గెట్ రీచ్ అవుతారా? లేదా అనేది పక్కన పెడితే..ముందు కుప్పంపై మాత్రం […]
Author: Krishna
బాబు క్లారిటీ..కానీ ఉండిలో డౌట్.!
సిట్టింగులకే సీట్లు అని చంద్రబాబు చెప్పడానికి చెప్పేశారు గాని..ఇప్పటికీ కొన్ని సిట్టింగ్ సీట్లలో కన్యూజన్ ఉంది. ఆ సీట్లని మళ్ళీ సిట్టింగులకే సీటు ఇస్తారా అనేది తెలియడం లేదు. సిట్టింగ్ సీట్లలో కన్ఫ్యూజన్ ఉన్నది ఉండి సీటులోనే. ఎందుకంటే ఈ సీటులో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ఉండి టీడీపీ కంచుకోట. 1983 నుంచి కేవలం ఒకసారి మాత్రమే ఓడింది. అలాగే ఈ సీటు వేటుకూరి శివరామరాజుది..2009, 2014 ఎన్నికల్లో ఆయనే […]
పర్చూరు ఫిక్స్.. దగ్గుబాటి కోసం చీరాల..?
ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే చంద్రబాబు..అప్పుడే అసెంబ్లీల్లో అభ్యర్ధులని ఫిక్స్ చేసుకుంటూ వెళుతున్న విషయం తెలిసిందే. ఈ సారి ఎన్నికల్లో గెలవడానికి ముందుగానే ప్రిపేర్ అయిపోతున్నారు. ఇదే క్రమంలో ఇప్పటికే పలు స్థానాల్లో అభ్యర్ధులని ఖరారు చేశారు. అలాగే ఇటీవల సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్ళీ సీట్లు ఇస్తానని తేల్చి చెప్పేశారు. దీంతో సిట్టింగులకు సీట్లు ఫిక్స్ అయిపోయాయి. ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న ముగ్గురు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఫిక్స్ అయ్యాయి. అద్దంకిలో […]
‘మూడు’తోనే రాజకీయం..జగన్ ప్లాన్ అదే..!
జగన్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే వెంటనే ఆ బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించుకున్నారు. కానీ మండలిలో అప్పుడు టీడీపీకి మెజారిటీ ఉండటంతో అక్కడ పాస్ అవ్వలేదు. ఇక దీనిపై అమరావతి రైతులు, టీడీపీ పెద్ద ఎత్తున పోరాటాలు చేసుకుంటూ వచ్చిన విషయం తెలిసిందే. అలాగే న్యాయ పోరాటాలు చేశారు. ఇదే క్రమంలో కోర్టులో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే తీర్పులు వచ్చాయి. ఫైనల్ గా మూడు రాజధానుల […]
పవన్ లెక్కలు: వైసీపీకి 45..మరి జనసేనకు?
ప్రజా సమస్యలపై తనదైన శైలిలో పోరాటం చేయడం, ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం..రాజకీయంగా ప్రత్యర్ధులపై ఫైర్ అవ్వడం..ఇదే పవన్ చేసే కార్యక్రమం. కాకపోతే ఇది కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. ఎక్కువ సమయం సినిమాలకు కేటాయిస్తూ..అప్పుడప్పుడు రాజకీయాలు చేస్తూ ఉంటారు. దీని వల్ల జనసేన పార్టీ పెద్దగా బలపడలేదు. అలాగే పవన్..ఎప్పుడు పెద్దగా సర్వేల గురించి మాట్లాడటం చేయరు. తమకు ప్రజలు మద్ధతు ఇవ్వాలని కోరతారు, అలాగే వైసీపీని ఓడించాలని అడుగుతారు […]
ప్రొద్దుటూరు సీటుపై తమ్ముళ్ళ రచ్చ..!
వచ్చే ఎన్నికల్లో ఖచితగా గెలవడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎప్పుడు ఎన్నికల ముందు వరకు అభ్యర్ధుల జోలికి వెళ్లని చంద్రబాబు…ఇప్పటినుంచే అభ్యర్ధులని ప్రకటించడంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. అయినా సరే బాబు ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో అభ్యర్ధులని ఖరారు చేసేశారు. అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సైతం మళ్ళీ సీటు కన్ఫామ్ చేశారు. ఇదే క్రమంలో రాయలసీమకు చెంది..డోన్ సీటుని సుబ్బారెడ్డికి, బనగానపల్లె సీటుని బీసీ […]
‘యాత్ర’: లోకేష్-పవన్ రెడీ..!
రాజకీయాల్లో పాదయాత్ర అనేది ఏ నాయకులుకైనా బాగా ప్లస్ అవుతుంది. కారులు, బస్సుల్లో తిరగడం కంటే పాదయాత్ర ద్వారా జనం మధ్యలో ఉంటే…వారి మద్ధతు ఎక్కువ దక్కుతుంది. ఈ ఫార్ములాని వాడిన ప్రతి రాజకీయ నాయకుడు దాదాపు సక్సెస్ అయ్యారు. గతంలో వైఎస్సార్ గాని, తర్వాత చంద్రబాబు, జగన్లు గాని పాదయాత్ర ద్వారా ప్రజలకు దగ్గరయ్యి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు తెలంగాణలో కూడా ఓ వైపుయి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్న విషయం […]
బాబుపై ‘గూడెం’ తమ్ముళ్ళకు డౌట్..!
నెక్స్ట్ ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉంటుందా? ఉండదా? ఉంటే పరిస్తితి ఎలా ఉంటుంది…లేకపోతే పరిస్తితి ఎలా ఉంటుంది? అనే అంశాలపై టీడీపీలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. పొత్తు ఉంటే మాత్రం అడ్వాంటేజ్ ఉంటుంది..అటు జనసేనకైనా, ఇటు టీడీపీకైనా ప్లస్సే. అదే సమయంలో పొత్తు లేకపోతే రెండు పార్టీలకు నష్టమే. కానీ ఇక్కడ పొత్తు ఉంటే జనసేనకు జరిగే నష్టం ఏమి లేదు గాని..టీడీపీకి మాత్రం నష్టం జరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే టీడీపీకి రాష్ట్ర వ్యాప్తంగా […]
వంశీపై దేవినేని చందు..ఛాన్స్ ఉంటుందా?
టీడీపీలో రాజకీయంగా ఎదిగి..తమకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ తెచ్చుకుని వైసీపీలోకి వెళ్ళి..అదే టీడీపీపై, చంద్రబాబుపై కొందరు నేతలు తీర్వ స్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కొడాలి నాని, వల్లభనేని వంశీలు..ఈ ఇద్దరు నేతలు మొదట టీడీపీలోనే రాజకీయ జీవితం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అలాగే టీడీపీలోనే రెండు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. టీడీపీలోనే సొంత బలాన్ని పెంచుకున్నారు. ఆ తర్వాత వైసీపీలోకి వెళ్ళి ఈ ఇద్దరు నేతలు…చంద్రబాబుని ఎలా తిడుతున్నారో తెలిసిందే. తిట్టడం అంటే అలా […]