`లెవ‌న్త్ అ‌వ‌ర్`కు త‌మ‌న్నా రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే షాకే!

మిల్కీ బ్యూట త‌మ‌న్నా మొద‌టి సారి న‌టిస్తున్న వెబ్ సిరీస్ `లెవ‌న్త్ అవ‌ర్‌`. ఉపేంద్ర నంబూరి ర‌చించిన పుస్త‌కం 8 అవ‌ర్స్ స్ఫూర్తితో ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించారు. ప్ర‌వీణ్ స‌త్తారు ఈ వెబ్ సిరీస్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. ఇన్‌ట్రౌప్ బ్యాన‌ర్‌పై ప్ర‌దీప్ ఉప్ప‌ల‌పాటి నిర్మించారు. పురుషాధిక్య ప్ర‌పంచంలో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకోవ‌డానికి అర‌త్రికా రెడ్డి అనే ఓ అమ్మాయి ఎలా పోరాటం చేసింద‌నేది ఈ సిరీస్ మెయిన్ థీమ్. ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా`లో […]

ఆర్ ఆర్ ఆర్ నుంచి సర్ప్రైజ్ అదిరిపోయిందిగా….!?

ఆర్‌ఆర్‌ఆర్ మూవీ టీమ్‌ నుంచి మరో స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ రాణే వచ్చేసింది. అజయ్‌ దేవ్‌గణ్‌ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రంలోని ఆయన పాత్రను తెలియజేసేలా ఫస్ట్‌ లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను మూవీ బృందం తాజాగా రిలీజ్ చేసింది. రామ్‌చరణ్‌, తారక్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో అజయ్‌ దేవ్‌గణ్‌ ఒక కీలక పాత్ర పోషించారు. శుక్రవారం నాడు అజయ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్ మూవీ టీమ్‌ ఈ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ప్లాన్ చేసింది. ప్రస్తుతం […]

టక్‌ జగదీష్‌ మూవీ విశేషాలు చెప్పుకొచ్చిన నాని..!

తాను ఎడిట్‌ రూమ్‌ నుంచి బయటకు రాగానే దర్శకుడు శివ నిర్వాణతో సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఇది ఫిక్స్ అని చెప్పాను అంటూ చెప్పుకొచ్చాడు స్టార్ హీరో నాని. నా కెరీర్‌లోనే ఇది చాలా ప్రత్యేకమైన సినిమా అని అన్నారు నాని. ఆయన హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన మూవీ టక్‌ జగదీష్‌. షైన్ ‌స్క్రీన్‌ పతాకం పై సాహు గారపాటి, హరీష్‌పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 23న రిలీజ్ కానుంది ఈ […]

బ్రేకింగ్ : ఆస్పత్రిలో చేరిన సచిన్ టెండూల్కర్‌..!

కరోనా బారిన పడ్డ క్రికెట్ గాడ్ అయిన సచిన్ టెండూల్కర్ ఆస్పత్రిలో చేరారు. కరోనా లక్షణాలు ఎక్కువగా ఉండటంతో ముందస్తూ జాగ్రత్త కింద వైద్యుల సలహా మేరకు తాను ఆస్పత్రిలో చేరనున్నట్లు సచిన్ తాజాగా ప్రకటించాడు. త్వరలోనే తాను క్షేమంగా ఇంటికి తిరిగి వస్తానని సచిన్ ట్విట్టర్ వేదిక ద్వారా ట్వీట్ చేశాడు. మార్చి 27న సచిన్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యిన దగ్గర నుండి తాను ఐసొలేషన్‌లో ఉన్నారు. భారత్‌లో కరోనా సెకండ్‌వేవ్ విజృంభణ […]

ట్విట్ట‌ర్‌లో ఆ వ్య‌క్తిని మాత్ర‌మే ఫాలో అవుతున్న చిరంజీవి!

గ‌త ఏడాది ఉగాది పర్వదినాన మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. తెలుగు ప్రేక్షకుల‌కు, అభిమానులకు మ‌రింత చేరువ‌ అయ్యేందుకు ట్విట్ట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్ బుక్ ఇలా అన్ని సోష‌ల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్‌లోకి అడుగు పెట్టాడు చిరు. ఇక చిరు సోష‌ల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చారో.. లేదో.. ఆయ‌న్ను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వ‌చ్చింది. అయితే ఆయ‌న మాత్రం ఫాలో అయ్యేది ఒక్క‌రినే. అది కూడా ట్విట్ట‌ర్‌లో. […]

క‌రోనా వాక్సిన్ వేయించుకున్న బిగ్ బి..!

ప్రముఖ బాలీవుడ్ న‌టుడు బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ తాజాగా క‌రోనా వాక్సిన్ వేయించుకున్నారు. ఆయన క‌రోనా టీకా తీసుకున్న విష‌యాన్ని తానే స్వ‌యంగా సోషల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక ద్వారా తెలిపారు. గురువారం నాడు రాత్రి 11 గంట‌ల టైములో ఆయ‌న తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేస్తూ, గురువారం మ‌ధ్యాహ్నం త‌న కొవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ పూర్త‌యింద‌ని బిగ్ బి తెలిపారు. ఆయన ఇప్పుడు క్షేమంగా ఇంకా సుర‌క్షితంగా ఉన్న‌ట్లు తెలిపారు. తాను […]

ప్రారంభమైన వైష్ణ‌వ్ మూడో చిత్రం..హీరోయిన్ ఎవ‌రంటే?

`ఉప్పెన‌` చిత్రంతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్.. ఇప్ప‌టికే క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రెండో చిత్రం కూడా పూర్తి చేసిన సంగ‌తి తెలిసిందే. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన కొండపొలం అనే నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడెక్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటోంది. ఇక వైష్ణ‌వ్ తేజ్ త‌న మూడో చిత్రాన్ని అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ డైరెక్ట‌ర్ గిరీష‌య్య తో చేయ‌నున్నాడ‌ని గ‌త […]

త‌ల్లి కాబోతోన్న `వైల్డ్ డాగ్‌` హీరోయిన్‌..ఫొటో వైర‌ల్‌!

బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా.. అక్కినేని నాగార్జున హీరోగా తెర‌కెక్కిన `వైల్డ్ డాగ్` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్ట‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో నాగ్‌కు భార్య‌కు దియా క‌నిపించ‌నుంది. ఈ రోజే ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ అయింది. ఇదిలా ఉంటే.. దియా తాజాగా ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రముఖ బిజినెస్ మ్యాన్ వైభవ్ రేఖిని ఈ ఏడాది ఫిబ్రవరిలో దియా రెండో వివాహం చేసుకుంది. వీరి పెళ్లి ముంబాయి బాంద్రాలోని బెల్ ఏయిర్ […]

భార‌త్‌లో 80వేల‌కు పైగా క‌రోనా కేసులు..మ‌ర‌ణాలు ఎన్నంటే?

క‌రోనా వైర‌స్.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌కు అత‌లాకుత‌లం చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా.. మాన‌వ మ‌నుగ‌డ‌కే గండంగా మారుతుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌లు ప‌ట్టి పీడిస్తున్న క‌రోనా వైర‌స్‌ను అంతం చేసేందుకు.. వ్యాక్సినేష‌న్ కూడా ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. భార‌త్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు నిన్న భారీగా పెరిగాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 81,466 మందికి కొత్తగా కరోనా […]