మ‌హేష్ విరాభిమానితో ప్రేమ‌లో ప‌డ్డ రాశిఖన్నా!?

మ‌హేష్ విరాభిమానితో రాశిఖ‌న్నా ప్రేమ‌లో ప‌డింద‌ట‌. అయితే ఇది రియ‌ల్ లైఫ్‌లో కాదండోయ్‌.. రీల్ లైఫ్‌లోనే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఇటీవ‌లె శేఖ‌ర్ కమ్ముల ద‌ర్శ‌క‌త్వంలో `ల‌వ్‌స్టోరీ` చిత్రాన్ని పూర్తి చేసిన అక్కినేని నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో `థ్యాంక్యూ` సినిమా చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ చిత్రంలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకు విరాభిమానిగా చైతూ క‌నిపించ‌నున్న […]

`వీరమల్లు` కోసం శూలంతో పవన్ క‌స‌ర‌త్తులు..వైర‌ల్‌గా ఫొటోలు!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `హరిహర వీరమల్లు` ఒక‌టి. క్రిష్ జాగ‌ర్లమూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జోడీగా నిధి అగ‌ర్వాల్ నటిస్తోంది. మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యాన‌ర్‌పై లెజండ‌రీ ప్రొడ్యూస‌ర్ ఏ.ఎం. ర‌త్నం సమర్పణలో ఎ. ద‌యాక‌ర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మాణ‌మ‌వుతోన్న ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌ం, మ‌ల‌యాళం భాష‌ల్లో ఏక కాలంలో విడుద‌ల చేయ‌నున్నారు.మహాశివరాత్రి సందర్భంగా ఈ […]

డాటర్‌ ఆఫ్‌ సన్నీ గా శృతి హాసన్…!

కన్న తండ్రితో గొడవ పడి ముంబయ్‌ నుండి లండన్‌ వెళ్లిపోవాలనుకుంటున్నారట హీరోయిన్ శ్రుతీహాసన్‌ . ఏంటి నిజంగానా అని అనుకుంటున్నారా. ఇదంతా బాలీవుడ్‌లో శ్రుతీహాసన్‌ ఒప్పుకున్న కొత్త చిత్రం కథ అట. ప్యాడ్‌మ్యాన్‌, కీ అండ్‌ కా వంటి చిత్రాలను డైరెక్ట్‌ చేసిన ఆర్‌. బాల్కీ దర్శకత్వంలో ఫాదర్‌ అండ్‌ డాటర్‌ రిలేషన్‌ షిప్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్రం రూపొందనుందని బీ టౌన్‌ లో టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో శృతి తండ్రి పాత్రకు సన్నీ డియోల్‌నూ, […]

కరోనా ఎఫెక్ట్‌ కారణంగా ఆ జిల్లాలో కంప్లీట్ లాక్‌డౌన్..!

ఛత్తీస్‌గఢ్‌లో రోజు రోజుకు కరోనా కేసులు బాగా పెరుగుతున్న క్రమంలో అక్కడ రాష్ట్రంలోని దుర్గ్‌ జిల్లాలో ఒక వారం రోజులపాటు పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌ విధించనున్నారు. జిల్లాలో కరోనా వ్యాప్తిని నివారించడానికి ఈ నెల 6 నుంచి 14వ తేదీ వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు దుర్గ్‌ జిల్లా కలెక్టర్‌ సర్వేశ్వర్‌ భూరే తెలిపారు. ఇప్పటికే ఆ జిల్లాలో రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంది. దుర్గ్‌తోపాటు బస్తర్‌, మహాసముంద్‌, రాజ్‌నంద్‌గావ్‌, రాయగఢ్‌, రాయ్‌పూర్‌, కొరియా, సుక్మా జిల్లాల్లో […]

పీపుల్ మీడియాతో భాగస్వామ్యం కానున్న ప‌వ‌న్‌..!

టాలీవుడ్ హీరో పవర్ స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఏర్పాటు చేసిన ప‌వ‌న్‌క‌ల్యాణ్ క్రియేటివ్ వ‌ర్క్స్ పీకేసీడ‌బ్ల్యూ, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌‌రీ ఎల్ఎల్‌పీతో తాజాగా భాగ‌స్వామ్యం అయింది. వివిధ భాష‌ల్లో మూవీ , స్టోరీ టెల్లింగ్ విభాగాల్లో కొత్త టాలెంట్ కు ప్రోత్సాహం అందించాలానే మంచి ఉద్దేశంతో పీకేసీడ‌బ్ల్యూను మొదలు పెట్టారు ప‌వ‌న్‌. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ 10+ ఫీచ‌ర్ ఫిల్మ్స్ ఫ్యాక్ట‌రీ మోడ‌ల్‌తో చిత్రాలని నిర్మిస్తోంది. టీజీ విశ్వ ప్ర‌సాద్ పీపుల్ మీడియాను స్థాపించారు. ఇపుడు ప‌వ‌న్‌, టీజీ […]

దారుణం..పిల్లలను కట్టేసి పేడ తినిపించారు..వీడియో వైర‌ల్‌!

మ‌హబూబాబాద్ జిల్లా దారుణం చేటుసుకుంది. పెంపుడు కుక్క కనిపించట్లేదని వెతుకుతూ మామిడి తోట‌లోకి వ‌చ్చిన పిల్ల‌ల‌ను కాపలాదారులు దారుణంగా క‌ట్టేసి చిత‌క‌బాదారు. అంతేకాదు, స‌ద‌రు పిల్ల‌ల నోట్లో పేడ‌ని కుక్కి తినిపించారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరుకు చెందిన ఇద్దరు పిల్లలు తమ పెంపుడు కుక్క కనిపించడం లేదని వెతుక్కుంటూ ఒక మామిడి తోటకు వెళ్లారు. అక్కడ ఉన్న కాపలాదారులు ఆ పిల్లలు మామిడి కాయలు దొంగిలించేందుకు వచ్చినట్లుగా భావించి కట్టేసి చితక బాదారు. వారి […]

వైర‌ల్ అవుతున్న యూట్యూబ‌ర్ స్టంట్ వీడియో..!‌

ప్ర‌ముఖ యూట్యూబ‌ర్ మిస్ట‌ర్ బీస్ట్ చేసిన ఓ స్టంట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైర‌ల్‌గా మారుతోంది. అతడు ఏకంగా 50 గంట‌ల పాటు స‌జీవ స‌మాధి అయ్యాడు. ఓ శ‌వ‌పేటిక‌లో ఉంచి అతని భూమిలో పాతి పెట్టారు. జిమ్మీ డొనాల్డ్‌స‌న్ అనే ఈ యూట్యూబ‌ర్ త‌న 5.75 కోట్ల మంది సబ్‌స్క్రైబ‌ర్ల‌ను మెప్పించటానికి అప్పుడప్పుడు వింత వింత వీడియోల‌ను చేస్తూ ఉంటాడు. ఏకంగా రెండు రోజుల పాటు స‌జీవంగా త‌న‌ను భూమిలో పాతిపెట్టడం విశేషం. […]

కోవిడ్ వాక్సిన్ తీసుకున్న మరో బాలీవుడ్ భామ..!

బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ మ‌లైకా ఆరోరా తాజాగా కోవిడ్ వాక్సిన్ తీసుకున్న‌ది. ఇవాళ వ్యాక్సిన్ తొలి డోసు వేసుకున్న‌ట్లు ఆమె స్వయంగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. మ‌లైకా వ‌య‌సు ప్ర‌స్తుతం 47 ఏళ్లు, ప్రస్తుతం 45 ఏళ్లు దాటిన వారికి కోవిడ్ వాక్సిన్ ఇస్తున్నారు. ఈ క్రమంలో, త‌న ఇన్‌స్టా సందేశంలో తన అభిమానుల్ని కూడా టీకా వేసుకోవాల‌ని మలైకా కోరారు. వైర‌స్ ‌పై యుద్ధంలో మనం అందరం గెల‌వాల‌న్నారు. టీకా తీసుకోవ‌డం మ‌రిచిపోవ‌ద్దు అంటూ […]

షాకింగ్ న్యూస్ చెప్పిన కార్తీకదీపం సీరియల్ నిర్మాత..!

బుల్లితెర ప్రేక్షకులకు దిమ్మ తిరిగే వార్త చెప్పారు కార్తీకదీపం సీరియల్ నిర్మాత గుత్తా వెంకటేశ్వరావు. తాజాగా ఈ సీరియల్ 1000 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుని బుల్లితెర పై సరికొత్త రికార్డు సృష్టించింది. టాప్ రేటింగ్ సీరియల్‌గా జాతీయ స్థాయిలో అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధిస్తూ వెయ్యి ఎపిసోడ్‌లను పూర్తి చేయడంతో కార్తీకదీపం సీరియల్ ఖాతాలో అనేక రికార్డులు ఉన్నాయి. అయితే గత కొంతకాలంగా ఈ సీరియల్ కథ క్లైమాక్స్‌కి చేరిందని, తొందర్లోనే సీరియల్ కి శుభం కార్డ్ […]