ఎవరైనా సరే సందర్భాన్ని బట్టి దుస్తులను ఉపయోగిస్తూ ఉండాలి. ముఖ్యంగా పెళ్లిళ్లకు వెళితే ఒకలా.. ఏదైనా పార్టీలకు విందుకు వెళితే మరొక లాగా కనిపిస్తూ ఉండాలి.ముఖ్యంగా పెళ్లి విందుకు హాజరవుతున్నాము అంటే చాలా పద్ధతిగా రకరకాల దుస్తులను హాజరవుతూ ఉంటారు. కానీ కొంతమంది ఎక్కువగా ట్రెడిషనల్ దుస్తులకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఇలాంటి వాటి పైన ఎలాంటి హీరోయిన్స్ అయినా సరే వెంటనే సోషల్ మీడియాలోకి ట్రోల్స్ కి గురవుతూ ఉంటారు.
అలా ఇప్పుడు పలు రకాలుగా ట్రోల్స్ కి గురవుతోంది హీరోయిన్ దిశా పటానీ.. గడిచిన రెండు రోజుల క్రితం కియారా అద్వాని, సిద్ధార్థ మల్హోత్రా రిసెప్షన్ హాజరైన వారిలో రాశి ఖన్నా, రకుల్ భూమి ఫెర్నాకర్ తదితర కథానాయకులు డీప్ కట్ నెక్ దుస్తులను ధరించి తన అందాలను చూపిస్తూ ఉన్నారు .అయితే వీరందరికీ మించిపోయి డబుల్ డోస్ ఇచ్చిందని దిశాపటాని ఫోటోలను చూస్తే మనకి అర్థమవుతోంది. రోటీన్ కి భిన్నంగా దిశా పటని టు స్పైసీ లుక్ తో మెస్మరైజ్ చేస్తోందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈమె వేసిన దుస్తులపైన పలు రకాలుగా సెటైర్లు కూడా వేస్తూ ఉన్నారు నటిజన్స్.
దిశా స్లీవ్ లెస్ టాప్ స్మార్ట్ లో బీచ్ పార్టీకి వెళుతున్న సందర్భంగా ఈ దుస్తులను ధరించింది అంటూ కామెంట్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈమె నడుము, థైస్ స్లిట్ అందాలను చూపిస్తూv మెరిసేటువంటి దుస్తులను కనిపిస్తోంది. దీంతో కొంతమంది కాస్త ఆయన సందర్భాన్ని బట్టి దుస్తులను ధరించాలని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం దిశ పటాన్ని వేసుకున్నటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.