డబ్బుల కోసం అలాంటి చెత్త పని చేస్తున్న సమంత.. ఇదేం బుద్ధి అంటూ ఫ్యాన్స్ ఫైర్?

 

సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో మంచి మంచి సినిమాలలో హీరోయిన్‌గా నటించి ఎంతో మంది అభిమానుల మనసు గెలుచుకుంది. ఒకప్పుడు సౌత్ లో టాప్ హీరోయిన్‌గా నిలిచిన ఘనత కూడా ఉంది సామ్‌కి. కానీ అక్కినేని నాగచైతన్యని పెళ్లి చేసుకున్న తరువాత ఆమె ఇమేజ్ కాస్త తగ్గిందనే చెప్పాలి. మరి వివాహ జీవితమైనా బాగుందా అంటే, అది కూడా లేదు. పెళ్లి అయిన నాలుగేళ్లకే నాగచైతన్యతో విడాకులు తీసుకుంది.

ఇక ప్రస్తుతం సామ్ ఒంటరి జీవితాన్ని గడుపుతుంది. ఇటీవలే మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడిన సమంత విదేశాలకు వెళ్లి చికిత్స తీసుకుంది. ఇక ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుండి కోలుకుంటున్న సామ్ తన కెరీర్‌పై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. సమంత ఇప్పుడు వరుస సినిమాలతో చాలా బిజీగా ఉంది. విడాకుల తరువాత సమంత కాస్త ఎక్కువగా గ్లామర్ షో చేస్తుందనే చెప్పాలి. ఈ మధ్య తన అందాలను ఎక్సపోజింగ్ చేయడం సమంత ఏ మాత్రం తగ్గడం లేదు. ఒకసారి ఆమె ఒక బ్రా కంపెనీకీ కూడా ప్రమోషన్స్ చేసింది. ఆ బ్రా కంపెనీ ప్రొమోషన్స్ కోసం సమంత కొన్ని కోట్ల రూపాయలు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం.

ఇక త్వరలోనే మరో బ్రా కంపెనీకి కూడా ఆమె ప్రమోషన్స్ చేయబోతునట్లు తెలుస్తుంది. డబ్బులకోసం సమంత బ్రా వేసుకోడానికి కూడా రెడీ అవుతుంది. ఈ విషయం తెలిసిన కొంతమంది అభిమానులు సమంత పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. డబ్బు కోసం వ్యక్తిత్వాన్ని కూడా వదులుకోడానికి సిద్ధపడుతుంది అని తిట్టిపొస్తున్నారు. ముఖ్యంగా ఫ్యాన్స్ ఇదేం బుద్ధి అని ఫైర్ అవుతున్నారు. డబ్బు కోసం ఇలాంటి పనే చేయక్కర్లేదని మరికొందరు హితబోధ చేస్తున్నారు.