బుల్లితెరపై స్టార్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న వారిలో అనసూయ కూడా ఒకరు. తన అందచందాలతో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ యాంకర్. హీరోయిన్లకు సమానంగా క్రేజ్ ను సంపాదించకున్నా అనసూయ సోషల్ మీడియాలో కూడా బాగా స్పందిస్తూ ఉంటుంది. ఇక తన వ్యక్తిగత విషయానికి వస్తే ఎప్పుడూ వివాదాస్పందంగా స్పందిస్తూ తనపై ట్రోల్ చేసే వారికి గట్టి కౌంటర్ ఇస్తూ ఉంటుంది. బుల్లితెరపై జబర్దస్త్ తో బాగా ఫేమ్ అయినా అనసూయ అదే ఫేమ్ తో సినిమాలలో కూడా నటిస్తూ పలు అవకాశాలను సంపాదిస్తూ ఉన్నది. ప్రస్తుతం జబర్దస్త్ ను వీడి స్టార్ మా లో సుదీర్ తో కలిసి సూపర్ సింగర్ జూనియర్లు ఉన్నది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా అనసూయ హీరోయిన్ల పరిస్థితిపై పలు వ్యాఖ్యలు చేసింది.ప్రస్తుతం అనసూయ చేసిన ఈ వ్యాఖ్యలు చాలా వైరల్ గా మారుతున్నాయి.. తనపై చేసే కామెంట్లు వేసే పంచులు బాడీ షేవింగ్ వల్లే తాను కామెడీ షోను వీడానని స్పష్టం చేసినది ఇక ఇండస్ట్రీలు మహిళల పట్ల ఉన్న వివక్షత వివరిస్తూ చాలా ఎమోషనల్ గా మాట్లాడినట్లు తెలుస్తోంది మరి ముఖ్యంగా హీరోయిన్ లకి ఇచ్చే ప్రాధాన్యత కూడా చాలా తక్కువ అని తెలియజేసింది. హీరోయిన్ అంటే కెమెరా ముందు కాపాడండి లేదంటే సిగ్గుపడుతూ నవ్వాలి అదే మా పని అసలు మాట్లాడకూడదు.. పోకిరి సినిమాలో గిల్లితే గిల్లించుకోవాలి అనే డైలాగ్ ఇండస్ట్రీలో ఉండే మహిళలకు సరిపోతుంది అని తెలియజేసింది అనసూయ.ఇక హీరోయిన్ అంటే దేవదాసిలా పని చేస్తూ ఉండాలి కానీ అది చాలా తప్పు.. అంటు పలు సంచలన విషయాలను బయట పెట్టింది. ప్రస్తుతం అనసూయ మాట్లాడిన ఒక ఇంటర్వ్యూ చాలా వైరల్ గా మారుతున్నది.