‘భీమ్లా నాయక్ ‘ హక్కులని సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ !

మెగా ఫ్యాన్స్ ,టాలీవుడ్ ఆడియెన్స్ ఎంత ఎదురుచూస్తున్నా సినిమా భీమ్లా నాయక్ .ఈ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అవాల్సివుండగా ‘ఆర్ఆర్ఆర్’ దెబ్బకి పోస్ట్ పోనే అయింది ,ఏపీలో సినిమా టిక్కెట్ల రేటు తగ్గిచటం,కరోనా దెబ్బకి సినిమా ఎప్పటికప్పుడు రిలీజ్ డేట్ మారుస్తున్నారు చిత్రం బృందం .

తాజా న్యూస్ ఏమిటంటే భీమ్లా నాయక్ ఓటీటీ హక్కులు ప్రముఖ సంస్థ దక్కించుకుందంట అని ఫిల్మ్ నగర్లో టాక్ .అదేనండి డిస్నీ హాట్ స్టార్ ఓటీటీ ఫ్యాన్సీ ప్రైస్ ఇచ్చి కొనుగోలు చేశారట. దీనితో ఈ సినిమా స్ట్రీమింగ్ పార్ట్నర్ కన్ఫర్మ్ అయ్యినట్టు తెలుస్తుంది.

సితార ఎంటర్టైన్మెంట్ లో డైరెక్టర్ సాగర్ కే చంద్ర దర్శకత్వంలో నాగ వంశి నిర్మాణంలో వస్తున్న భీమ్లా నాయక్ లో రానా దగ్గుబాటి నటిస్తున్నాడు ,ప్రధాన పాత్రలో నిత్యా మీనన్ ,నటిస్తున్నడగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ఈ నెల( ఫిబ్రవరి ) 25 రిలీజ్ అవుతుంది .