ఆంధ్రుడు హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? ఫోటోస్ వైరల్..?

టాలీవుడ్ లో ఎంతో అందంగా ఉన్నా, నటన ఉన్నా, అదృష్టం కలిసి రాకపోవడంతో కొంతమంది హీరోయిన్లు ఒకటి రెండు సినిమాలకే ఫేడ్ అవుట్, అవుతూ ఉంటారు. అలాంటి వారు సినీ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ఇక ఇందులో ముందుగా చెప్పుకోవాల్సిన హీరోయిన్ గౌరీ పండిట్. ఈమె గురించి కొన్ని విషయాలను చూద్దాం.

టాలీవుడ్ లోకి ఆంధ్రుడు సినిమా ద్వారా తెరంగేట్రం ఇచ్చిన గౌరీ పండిట్, ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించినా కూడా గుర్తింపు రాకపోవడంతో, ఆమె సినీ ఇండస్ట్రీ వైపు తిరిగి అడుగు పెట్టలేదు. ఈమెకు ఆంధ్రుడు సినిమా తర్వాత మరే సినిమాలు చేసినా కూడా బ్లాక్ లిస్ట్ లోకి వెళ్లి పోయాయి.

ఇక ఈమె తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా మరికొన్ని సినిమాల్లో నటించినా, అవి కూడా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో ఈమె 2011లో బాలీవుడ్ యాక్టర్ నిఖిల్ ద్వివేది ని.. వివాహం చేసుకున్నది. దాంతో ఈమె సినిమాలకు దూరంగా ఉన్నట్లు సమాచారం. ఇక ఈమె చివరగా నటించిన బాలీవుడ్ చిత్రం”హౌస్ ఫుల్”.

కానీ ఈమె కూడా సోషల్ మీడియాలో ఎప్పుడూ దగ్గరగానే ఉంటుంది. అందుచేతనే ఈ మధ్య కాలంలో ఈమెకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక అంతే కాకుండా సెకండ్ ఇన్నింగ్స్ కూడా తనని మొదలు పెట్టాలని తమ అభిమానులు ఆమెను కోరుతున్నారు. దాంతో ఆమె తిరిగి సెకండ్ ఎంట్రీ ఇస్తుందా లేదా అనే విషయంపై కొద్ది రోజులు ఆగాల్సిందే. ఆమెకు సంబంధించి కొన్ని ఫోటోలను ఇప్పుడు చూసేద్దాం.