ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయిన అమెజాన్ కస్టమర్స్ కోసం కొత్త కొత్త ఆఫర్స్ ను మన ముందుకు తీసుకుని వచ్చింది. ఈ నెల 9 వ తారీఖుతో గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ ఆఫర్ ముగియనుంది.మరి ఆ ఆఫర్ లో స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు తక్కువ ధరకే మనకు లభ్యం అవుతున్నాయి.అంతేకాకుండా ఎస్బీఐ కార్డ్పై 10 శాతం రాయితీ కూడా ఇస్తున్నారు. అలాగే ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మరి ఏ ఏ ఫోన్స్, లాప్ టాప్స్ మీద ఎంతెంత డిస్కౌంట్స్ ఇచ్చారో ఒకసారి చూద్దాం. బ్రాండెడ్ కంపెనీ అయినా యాపిల్ ఐఫోన్ 11 పై కూడా డిస్కౌంట్ లభించనుంది.
మార్కెట్లో దీని రేటు 54,900 రూపాయిలు ఉండగా అమెజాన్ సేల్లో కేవలం రూ 49,999 రూపాయలకు లభిస్తుంది. అలాగే 79, 900 విలువ చేసే యాపిల్ ఐఫోన్ ఆఫర్ రేటుతో రూ 67,999 లకు లభిస్తుంది. ఇంకా ఒన్ప్లస్ 9 5జీ ఎంఆర్పీ రూ 50,000 ధర ఉండగా ఆఫర్ రేటులో రూ 45,999లకు లభ్యం అవుతుంది. అలాగే శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 ఎంఆర్పీ రూ 86,000 ఉండగా ఆఫర్ లో రూ 54,999 లకే మీ సొంతం చేసుకోవచ్చు. అలాగే77, 549రూపాయిలు విలువ చేసే హెచ్పీ పెవిలియన్ 15 ఇంచుల గేమింగ్ ల్యాప్టాప్ ఆఫర్ ధరలో 66,490 రూపాయలకు లభ్యం అవుతుంది. మరి ఆలస్యం చేయకుండా కొనాలని అనుకునేవాళ్లు త్వరగా షాపింగ్ మొదలుపెట్టండి. !