బీచ్‌లో మ‌హేష్ భామ బికినీ షో..చూస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

కియారా అద్వానీ.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మ‌హేష్ బాబు హీరోగా తెర‌కెక్కిన భ‌ర‌త్ అను నేను సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన కియారా.. మొద‌టి సినిమాతోనే బంప‌ర్ హిట్ అందుకుంది. ఆ త‌ర్వాత వినయ విధేయ రామలో న‌టించినా.. ఇది బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది.

తాజాగా పింక్ టూ పీస్ బికినీలో సాగర తీరంలో ఎంజాయ్ చేస్తున్న వీడియో విడుదల చేశారు కియారా. టూ పీస్ బికినీలో హాట్ హాట్ అందాలు ఆల్మోస్ట్ చూపించేసింది కియారా అద్వానీ.

ఈ చిత్రం త‌ర్వాత తెలుగులో మ‌రే సినిమా చేయ‌క‌పోయినా.. బాలీవుడ్ లో మాత్రం వ‌రుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది. ఇదిలా ఉంటే.. అందాల భామ కియారా దిమ్మ‌తిరిగే అంద‌చందాల‌తో రచ్చ చేసింది.

తెలుగులో కియారా చేసిన రెండు పాత్రలు చాలా పద్దతిగా ఉంటాయి. అయితే హిందీ యాన్థాలజీ సిరీస్ లస్ట్ స్టోరీస్ లో కియారా బోల్డ్ రోల్ చేశారు. లస్ట్ స్టోరీస్ లో అలాంటి రోల్ చేయడం సాహసమే అని చెప్పాలి.

తాజాగా మాల్దీవులకు వెళ్లిన కియారా.. అక్క‌డ బికినీ ధ‌రంచి బీచ్ లో ఫుల్‌గా ఎంజాయ్ చేసింది. అంతేకాదు, అక్క‌డ దిగిన కొన్ని హాట్ హాట్ ఫొటోల‌ను అభిమానుల‌తో పంచుకుంది. దీంతో ప్ర‌స్తుతం కియారా బికినీ అందాలు సోష‌ల్ మీడియాలో సునామీ సృష్టిస్తున్నాయి.

ఎన్టీఆర్ తో కొరటాల ప్రకటించిన కొత్త ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా కియారా ఎంపికయ్యారని ప్రచారం జరుగుతుంది. దీనిపై అధికారిక సమాచారం లేకున్నప్పటికీ దాదాపు ఖాయమే అంటున్నారు. గతంలో కూడా ఎన్టీఆర్, కియారా కలిసి నటించలేదు, దీనితో ఈ కాంబినేషన్ సెట్ కావచ్చని టాక్.

ఆ తరువాత కియారా అద్వానీ బాలీవుడ్ లో బిజీ అయ్యారు. అక్కడ ఆమెకు వరుస ఆఫర్స్ నేపథ్యంలో టాలీవుడ్ ని అంతగా పట్టించుకోవడం లేదు. కేవలం స్టార్ హీరోల సినిమా అయితే తెలుగులో చేస్తారన్న మాట వినిపిస్తుంది.

దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భరత్ అనే నేను సూపర్ హిట్ కాగా, కియారా అందం, అభినయానికి మంచి మార్కులే వేశారు ప్రేక్షకులు. రెండవ చిత్రంగా వినయ విధేయ రామ చిత్రంలో కియారా అద్వానీ నటించారు. ఈ మూవీ అనుకున్నంత విజయం సాధించలేదు.

అటు సినిమాల పరంగా మొత్తంగా నాలుగు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి. ఈ నాలుగు చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి.

సమ్మర్ లో కియారా బికినీ ఫొటోలతో మరింత రచ్చ రేపగా వైరల్ అవుతున్నాయి. కియారా అర్థ నగ్న సౌందర్యం చూసి ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.