కియారా అద్వానీ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన భరత్ అను నేను సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కియారా.. మొదటి సినిమాతోనే బంపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వినయ విధేయ రామలో నటించినా.. ఇది బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.
ఈ చిత్రం తర్వాత తెలుగులో మరే సినిమా చేయకపోయినా.. బాలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్కు ఎదిగింది. ఇదిలా ఉంటే.. అందాల భామ కియారా దిమ్మతిరిగే అందచందాలతో రచ్చ చేసింది.
తాజాగా మాల్దీవులకు వెళ్లిన కియారా.. అక్కడ బికినీ ధరంచి బీచ్ లో ఫుల్గా ఎంజాయ్ చేసింది. అంతేకాదు, అక్కడ దిగిన కొన్ని హాట్ హాట్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. దీంతో ప్రస్తుతం కియారా బికినీ అందాలు సోషల్ మీడియాలో సునామీ సృష్టిస్తున్నాయి.