అన్నా రాంబాబు. ఆయన ఎక్కడ ఉన్నా..రాజకీయ ఫైర్ బ్రాండ్. పార్టీ ఏదైనా.. తన మాటే నెగ్గాలనే పం తం.. ఫైర్.. ఉన్ననాయకుడు. ఇదే ఫైర్.. ఇప్పడు ఆయనకు రాజకీయంగా సెగ పెడుతోంది. ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసిన అన్నా.. 2009లో విజయం దక్కించుకున్నారు. తర్వాత.. ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం అయిపోయిన తర్వాత.. అనంతర కాలంలో జరిగిన మార్పుల నేపథ్యంలో టీడీపీలోకి వచ్చారు. 2014లో గిద్దలూరు నియోజకవర్గంనుంచి పోటీ చేసి విజయందక్కించుకున్నారు. అయితే.. స్వపక్షంలోనే విపక్షం అనేలా.. […]