ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే 8 నెలలు గడిచిపోయాయి. ఇప్పటికీ కొన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు కొన్ని పోస్టులను భర్తీ చేయటం వల్ల పార్టీలో కొందరు నేతలు అసహనానికి గురయ్యారు. దీంతో చివరి విడతలో మాత్రం అలాంటి ఇబ్బందులు లేకుండా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, కార్యదర్శి నారా లోకేష్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులు ఇస్తామన్నారు చంద్రబాబు. దీంతో ఎవరికి తోచిన విధంగా […]