ఎంవోయూల‌తో హోదా ఉద్య‌మానికి బాబు బ్రేక్‌

భాగ‌స్వామ్య స‌దస్సు ద్వారా రూ.8 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు సాధించాలనేది ప్ర‌భుత్వ ల‌క్ష్యం `ఇదీ ఆ సద‌స్సు ముందు మంత్రులు చెప్పిన మాట‌! `భాగ‌స్వామ్య స‌దస్సులో రూ.10.5ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు వ‌చ్చాయి` ఇదీ ప్ర‌భుత్వ లెక్క‌! వారు ఊహించిన దానికంటే ఏకంగా రూ,2.5 ల‌క్ష‌ల కోట్లు అద‌నంగా వ‌చ్చాయి! ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది. కానీ ఈ లెక్క‌ల వెనుక పెద్ద మ్యాజిక్కే దాగి ఉంద‌ట‌. హోదా కోసం యువ‌త విశాఖ‌ ఆర్‌కే బీచ్‌లో ఉద్య‌మించిన త‌ర్వాతి […]