విశాఖ ఎంపీ: బొత్స ఝాన్సీ మూడోసారి పార్ల‌మెంటు ఎంట్రీ.. ప‌క్కాగా రాసిపెట్టుకోండి..?

విశాఖ పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి బొత్సా ఝాన్సీ బరిలో ఉన్నారు. ప్రస్తుతం అన్నీ స‌ర్వేలు ఆమె విజ‌య‌పుబాట‌లోనే ఉన్నాయంటున్నారు. అటు టీడీపీ నుంచి పోటీ చేస్తోన్న బాల‌య్య చిన్న‌ల్లుడు మెతుకుమిల్లి శ్రీభ‌ర‌త్ గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయాడు. ఈ సారి అయినా గ‌త వైఫ‌ల్యాలను స‌రిచేసుకుని గెలుస్తాడ‌నుకున్న భ‌ర‌త్ త‌న‌దే గెలుపు అన్న ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌తో ఓట‌మి అంచుల్లోకి వెళ్లిపోయాడనే చ‌ర్చ బాగా న‌డుస్తోంది. అటు రాజ‌కీయంగా చాలా సీనియ‌ర్ అయిన ఝాన్సీ ముందు భ‌ర‌త్ […]